Category తెలంగాణ

విద్యార్థులు పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్ ప్రతినిధి,జూలై 19 : చేవెళ్ల మండల పరిధిలోని అంతారం ఎంపీపీఎస్ (మండల పరిషత్‌ పాఠశాల)ను స్కూల్‌ కాంప్లెక్స్​​‍ హెడ్‌ మాస్టర్‌ శంకరయ్య బుధవారం సందర్శించారు.తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఆయన పాఠశాలలోని తరగది గదులకు వెళ్లి విద్యార్థులతో పుస్తక పఠనం చేయించి ప్రశంసించారు.అనంతరం మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా స్కూల్‌ కాంప్లెక్స్​​‍ హెడ్‌ మాస్టర్‌…

ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు చెక్కు అందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్, ప్రజాతంత్ర, జులై19 : దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బొక్క ప్రభాకర్ రెడ్డి జూన్ 8వ,2023న గుండెపోటు తో మరణించారు. కాగా 2014 బ్యాచ్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి గతంలో దారూర్, యాలాల్, తాండూర్, కొడంగల్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, కూతురు అక్షయ ఉన్నారు.…

పటాన్ చెరు డీఎస్పీగా పురుషోత్తం రెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 19 : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు డీఎస్పీగా పురుషోత్తం రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. వనస్థలిపురం డీఎస్పీగా పనిచేసిన పురుషోత్తం రెడ్డి రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా పటాన్ చెరు డీఎస్పీగా బదిలీపై వచ్చారు. పటాన్ చెరు డీఎస్పీగా ఇప్పటివరకు పనిచేసిన భీమ్ రెడ్డి హైదరాబాద్ చీఫ్ ఆఫీస్ కు రిపోర్ట్…

గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్ ప్రతినిధి, జూలై 19: మొయినాబాద్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా అల్లి దేవేందర్ మాట్లాడుతూ నిన్నటి నుండి జోరు వర్షం కురుస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ తమ హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి…

స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తున్న సిద్ధిపేట రోడ్లు.. పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం : సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 19:  సిద్దిపేటలో కురుస్తున్న వర్షానికి పట్టణంలోని మెయిన్ రోడ్లు సిమ్మింగ్ పూల్ తలపించేలా మారాయని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో చిన్నపాటి వర్షం పడిన మెయిన్ రోడ్లు చౌరస్తాలలో వర్షపు నీరు నిలిచిపోతుందని అన్నారు. సిద్దిపేట…

వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 18 : వర్షాలు కురవడంతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు సూచించారు.సందర్బంగా మంత్రి మాట్లాడుతు వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది అని..రైతు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్,…

గుండెపోటుతో యూత్ కాంగ్రెస్ నాయకుడు మోయిన్ కన్నుమూత

తాండూరు, ప్రజాతంత్ర, జులై 18: గుండెపోటుతో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోయిన్ గుండెపోతుతో హఠాత్మరణం చెందారు గుండెపోటుతో అకాల మరణం చెందిన అల్లుడు మోయిన్ చూసేందుకు వచ్చిన మామ అల్లుడు హఠాత్ మరణం తట్టుకోలేక మామ కూడా గుండెపోటుతో మరణించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇద్దరి అకాల మరణం…

రైతంగా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షులు కొల్కూరి నర్సింహారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 18: రైతన్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద మంగళవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ పటాన్ చెరు…

టిపిసిసి ప్రచార కమిటి కో- చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కప్పాటి పాండురంగారెడ్డి శుభాకాంక్షలు

కందుకూరు, ప్రజాతంత్ర, జూలై 18 : టిపిసిసి ప్రచార కమిటి కో- చైర్మన్‌గా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రాహుల్ గాంధీ అభిప్రాయం మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించిన సందర్భంగా కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డితో కలసి నగరంలోని పొంగులేటి నివాసంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి…