Category తెలంగాణ

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం : మంత్రి తన్నీరు హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సిద్దిపేట నియోజకవర్గం లో పలు ఆలయాల కు నిధులు మంజూరు అయినట్లు ఆరు దేవాలయాల అభివృద్ధి కి కోటి 98 లక్షల 50 వేలు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు.. సీఎం కేసీఆర్ ధార్మిక దార్శనికుడని రాష్ట్రంలో…

రెండో విడత గొర్రెల పంపిణీకి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సిద్దిపేట,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రెండవ విడత గొర్రెల పంపిణీకి గొర్రెల కొనుగోలు కోసం వెళ్ళనున్న 4వ స్పెషల్ కమిటి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్పరెన్స్ హల్ లో జిల్లా పశుసంవర్ధకశాఖ, 4వ స్పెషల్ కమిటి అదికారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్…

పల్లెల్లో నిరంతర వైద్య సేవలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పిహెచ్ సి సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం..రుద్రారం, భానూర్, లక్డారం గ్రామాలలో 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య…

ప్రతి పల్లె పచ్చదనంతో కళకళలాడాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ప్రతి పల్లె పచ్చదనంతో విరియాలని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.జగదేవపూర్ మండలం లోని పీర్లపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంను *స్థానిక సర్పంచ్ యదవరెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి.ఎంపీపీ బాలేశం గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షులు రాచర్ల నరేష్ మండల నాయకుల…

కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులుగా సరికొండ వెంకటేష్ గౌడ్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 : మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సరికొండ వెంకటేష్ గౌడ్ కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు.శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గౌడ కులస్తులు కలిసి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘ ఉపాధ్యక్షులుగా మాదారం దశరథ గౌడ్,నాయిని యాదయ్య గౌడ్,అనేగౌని శంకరయ్య గౌడ్,పండల ప్రభాకర్ గౌడ్,రావుల సత్యనారాయణ గౌడ్…

ఘనంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే  జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆమనగల్, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు. బి ఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కడ్తాల్ మండలంలోని మహేశ్వర మహా పిరమిడ్ కు తరలివచ్చారు. ఆయా మండలాల్లో పెద్ద ఎత్తున బైక్…

బ్రష్టాచార్ రాష్ట్ర సమితిని గద్దె దింపాలి

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: రాష్ట్రంలో బ్రష్టచార్ రాష్ట్ర సమితి గద్దె దింపాలని బిజెపి బళ్లారి ఎమ్మెల్సీ సతీష్ యాచి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ తాండూర్ పట్టణ అధ్యక్షులు గొర్రెపల్లి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రవాస్ యోజనలో భాగంగా  ఎంపిటి ఫంక్షన్…

మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి ఘనస్వాగతం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(సిడబ్ల్యూసీ) ప్రత్యేక అహ్వానితుడిగా నియమితులైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ఢిల్లీ నుండి విమానంలో శంషాబాద్ ఎయిర్పోట్ కు చేరుకున్న సందర్భంగా శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణానాయక్ ఘనంగా స్వాగతం పలికారు. వంశీకు శాలువాలతో…

భక్తిశ్రద్ధలతో  వరలక్ష్మీ వ్రతాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి సేవాసమితి ఆమనగల్ వారి ఆధ్వర్యంలో సత్యసాయి మందిరంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దొంతు శ్రీనివాస్, దొంతు విశ్వనాథం, దొంత…