Category తెలంగాణ

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త

టెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల నేటినుంచే దరఖాస్తులకు ఆహ్వానం…16 వరకు స్వీకరణ సెప్టెంబర్‌ 15‌న పరీక్ష నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంగళవారం టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్(‌టెట్‌) ‌నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15‌న టెట్‌ ‌పేపర్‌-1, ‌పేపర్‌-2 ‌పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు…

మణిపూర్ హింసకు వత్తాసు పలుకుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన మెయితీ తెగవారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త, హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. మణిపూర్ లో విస్తారంగా ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టడానికి సాగుతున్న కుట్ర ఫలితంగానే…

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: సిద్ధిపేట జిల్లా జగదేవపూర్: మండలం లోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన చెక్కల నర్సింలు, భీమరి  అశోక్ కు చెందిన పెంకుటి ఇండ్లు గత వారం రోజుల నుండి  ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పెంకుటి ఇండ్లు కూలిపోవడంతో ఎటు తోచని పరిస్థితి లో ఉన్న కుటుంబ సభ్యులు అధికార…

వరద సహాయక చర్యలపై శ్రద్ధ ఏదీ

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజకీయాలపై ఉన్న ఫోకస్ వరద సహాయక చర్యలపై లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గాలి అనిల్ కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ అంత  అతలాకుతలం అయిందని…

లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లుకు మల్టిపుల్ అవార్డుల

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్టిక్ 320A వారి ఆధ్వర్యంలో 2022-2023 వ సంవత్సరానికి గాను అవార్డు ‘గేలా’ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ లోని కె.వి.ఆర్ కన్వెక్షన్ లో జరిగింది. ఈ అవార్డు ‘గేలా’లో లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లు కు అవార్డులు లభించాయి. మాజీ గవర్నర్ జి చెన్నకిషన్…

కదన భేరి కి తరలి వెళ్లిన ఏబీపీ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : ఏబీవీపీ కదనభేరి బహిరంగ సభకు కడ్తాల్ మండలం నుంచి విద్యార్థులు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కదనభేరి బహిరంగ సభ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు క్యామ శ్రీకాంత్ మాట్లాడుతూ మార్పు కోసం మహా…

ఆసరా పెన్షన్ కోసం వృద్ధుల నిరీక్షణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందజేస్తున్న ఆసరా పెన్షన్ కోసం ఆమనగల్లు తంతి తపాలా కార్యాలయంలో వృద్ధులకు నిరీక్షణ తప్పడం లేదు.. సుదూర ప్రాంతాల నుండి పెన్షన్ తీసుకుందామని ఎక్కడికి రాగా నిరీక్షణ తప్పడం లేదన్నారు. దాదాపుగా ఆమనగల్ మున్సిపాలిటీ తో పాటు మంగళపల్లి చింతలపల్లి పలు…

క్రిస్టియన్ మైనార్టీస్ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి ఏదైనా యూనిట్‌ని స్థాపించడానికి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద 100% సబ్సిడీ ఆర్థిక సహాయం గురించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి ఒక ప్రకటనలో తెలియజేశారు.  అర్హతగల అభ్యర్థులు…

గ్రామాల్లో  కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహణ

   షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్1 :బిఆర్ఎస్ పాలనను గద్దెదించే సమయం ఆసన్నమైందని, గ్రామాల్లో కార్యకర్తలు చురుకుగా కదలాలని ప్రజలను చైతన్యం చేసే దిశగా వారిని కదిలించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. నియోజక వర్గంలోని కేశంపేట మండలం తొమ్మిది రేకుల, లింగంధన గ్రామాల్లో…