Category తెలంగాణ

లోయపల్లి రైతులకు అండగా మల్ రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1 : రంగారెడ్డి జిల్లా పట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల మండలం బండలేమూరు గ్రామానికి వెళ్లి స్వయాన రైతుల గోడు విన్న రైతుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు.లోయపల్లి, బండలేమూర్,బోడకొండ తండా,ఆరుట్ల,పీసీ తండా,అంబోత్ తండా,పొర్లగడ్డ తండా, గ్రామాల్లోని నిరుపేద రైతులను బెదిరించి రైతుల…

మంత్రి సబితారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన విభాగం అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ బిఆర్ఎస్ లో చేరిక

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1 :మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం కందుకూరు లేమూరు,దెబ్బడ గూడ,బాచుపల్లి గ్రామాల కాంగ్రెస్ బిజెపి పార్టీలకు చెందిన 150 మంది తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు పి.సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.మంత్రి అందరికీ సాధారణంగా కండువాలు కప్పారు.పార్టీ అనేది ముఖ్యం కాదు అభివృద్ధి ముఖ్యం,మహేశ్వరం నియోజకవర్గంలో  కొట్లాడి నిధులు తెచ్చి…

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామరక్ష

షాద్ నగర్ ప్రజా తంత్ర సెప్టెంబర్ 01: బీఆర్ఎస్ లో చేరిన ఫరూఖ్ నగర్ మండల కాంగ్రెస్ నాయకులు రాయికల్ మధుసూధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ రావు తదితరులు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, బీఆర్ఎస్ పార్టీతోనే మరింత అభివృద్ధి సాధ్యమని ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్ లో చేరడానికి…

నా భూమి-నా దేశం

షాద్ నగర్ ప్రజా తంత్ర సెప్టెంబర్ 01:“నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి” రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు “నా భూమి-నా దేశం” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుండి పిడికెడు మట్టి సేకరించి అమరవీరులను స్మరించుకుంటూ ఢిల్లీలో అమృత వాటిక నిర్మించాలని తలపించారు. ఇందులో…

కెసిఆర్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయం

నిమ్స్‌లో వెల్‌నెస్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 31 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్‌ ‌కొడుతారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. గురువారం నిమ్స్ ‌హాస్పిటల్‌లో ఇంటిగ్రేటెడ్‌ ‌వెల్‌నెస్‌ ‌సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్‌ ‌శాంతికుమారి, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ…

ప్రగతిభవన్ లో రక్షాబంధన్ వేడుకలు

గురువారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు కు వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ  వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు…

ఏకమవుతున్న సబ్బండ వర్గాలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:బీసీ నేత, రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా సబండ వర్గాలు ఏకమవుతున్నాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో నీలం మదుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ వివిధ కుల సంఘాలు, యువత గొంతేత్తుతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నీలం మదుకు మద్దతుగా…

రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 31:రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం మాజీ ధర్మకర్త అఖిల సాగర్. ఆలయ ధర్మకర్త మధు సాగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్లో కనుల పండుగగా రాఖీ పండుగ జరిగిందని అనేకమంది…

శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: తాండూరు ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ కర్ణాటక రాష్ట్రం గానుగ పూర్ లొని ప్రముఖ పుణ్యక్షేత్రంలొ వేలసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. గురువారం పౌర్ణమి సందర్భంగా  ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం  దత్తాత్రేయుని సన్నిధిలో  భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన…