Category తెలంగాణ

వైఎస్ఆర్ చిరస్మరణీయుడు మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, దివంగత మహానేత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడని, యావత్ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు వారి గుండెలోనే కొలువై ఉంటారని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని..…

మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి కి తాండూరు ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు.  తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ శనివారం హైదరాబాద్లో రాష్ట్ర పౌర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి…

రైతులకు ఉచితంగా లింగాకర్షక బట్టల పంపిణి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: జగదేవపూర్ మండల పరిధిలోని తిగుల్ గ్రామంలో  జాగృతి ప్రాజెక్టు లో భాగంగా యల్డిసి (యల్ డీసీ ), బేయర్ క్రాఫ్ సైన్స్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తి లో వచ్చు గులాబి రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, అఖిలేష్…

భగ్గుమన్న బాలనగర్ మెదక్ జాతీయ రహదారి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బహుజన వర్గాల నేత  నీలం మధు ముదిరాజ్ కి  మద్దతుగా నిరసనల పర్వం కొనసాగుతుంది.బీఅర్ఎస్ పార్టీ  పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధుకు కేటాయించాలని కోరుతూ సబ్బండ వర్గాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చే టైంలో  ముఖ్యమంత్రి కేసీఆర్…

వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించినకాంగ్రెస్ పార్టీ నాయకులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  వర్ధంతి సందర్భంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అమీన్ పూర్ పట్టణ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యుడు…

మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1:అమీన్ పూర్ మున్సిపాలిటీకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్  తుమ్మల పాండురంగా రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి…

కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లాలి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో గల ఎస్.ఆర్. కన్వెన్షన్…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాహయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామానికిచెందిన వానరాశి జంగయ్య మృతి చెందారు. విషయం  తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ మృతుడి  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన ట్రస్టు ద్వారా రూ. 3వేల ఆర్థిక సహాయం రాజు ద్వార అందించారు. ఈ…

అభినవ దానకర్ణుడు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దూసుకెళ్తున్న పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి మరోమాను తన గొప్ప మనసును చాటుకున్నారు.శుక్రవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.యాదవ సంఘం నిర్మాణానికి 30…