Category తెలంగాణ

టెట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు . శుక్రవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో  సెప్టెంబర్ 15న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ఏర్పాట్లపై వివిధ…

హ్యాట్రిక్‌ కొడదాం : ఎమ్మెల్యే మాధవరం

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 01 : బీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. స్థానికంగా పాదయాత్ర నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. శుక్రవారం అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్ సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

జాతీయ స్ఫూర్తిని కలిగించడమే మేరా మాటి – మేరా దేశ్ లక్ష్యం : వడ్డేపల్లి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 01 : ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని కలిగించడమే మేరా మాటి – మేరా దేశ్ లక్ష్యమని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మేరా మట్టి – మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ సిద్దివినాయక, శ్రీ దుర్గామల్లేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మట్టి…

వృధా నీటితో ఇబ్బందులు

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: నిత్యం రోడ్డు మీద పారుతున్న వృధా నీటితో కాలనీ వాసులు ఇక్కట్లు పడుతున్నారు.మండల పరిధి పెద్దకోడూర్ ఉన్నత పాఠశాల సమీప కాలనీలో వృధా నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో మురుగు కాల్వలు పూర్తి స్థాయిలో లేక పోవడంతో ఇళ్ళు, బోరు నీళ్లు..వృధా నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది.నీళ్లు తీసుకెళ్లేందుకు కాలనీలో ఉన్న బోరు…

మంత్రి హరీష్ రావును కలిసిన నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్, నేతలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తెలంగాణ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావును నేతలు ప్రజాప్రతినిధులు కలుసుకున్నారు. ఇటీవల కల్వకుర్తి నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి గుర్రుగా ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు ఠాగూర్ బాలాజీ సింగ్ హరీష్ రావు…

గణపతి పూజలో పాల్గొన్న డాక్టర్ దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 1: గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమల నగర్ నందు శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం వారు రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 33 అడుగుల మట్టి గణపతి  భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి .ఇట్టి కార్యక్రమంలో కన్వీనర్ తులసి…

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలు నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమానంగా  మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ పంచాయతీలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. కడ్తాల్…

ఇంద్రేశం శివాజీ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో అధిక సంఖ్యాబలం ఉన్న ముదిరాజులకు ఒక సీటు కేటాయించుకోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.తెలంగాణలో 60 లక్షలు ఉన్న ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించకుండా మోసం చేసిన కెసిఆర్ పై చాలా కోపంతో రగులుతున్న ముదిరాజు బిడ్డలు,నాలుగు ఎమ్మెల్యే సీట్లు ముదిరాజ్ కార్పొరేషన్ మత్స్యశాఖ ఫెడరేషన్ తోపాటు నీలం మధు ముదిరాజ్…

సీఎం సహాయనిధి పేదలకు వరం. జడ్పిటిసి దశరథ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 :  సీఎం సహాయనిధి పేదలకు వరమని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. సీఎం సహాయనిధి ఉందనే భరోసాతో పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. దానితో పేద ప్రజలు సకాలంలో మెరుగైన వైద్యాన్ని పొందుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే…