Category తెలంగాణ

సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఆస్కార్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందజేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సిరిసిల్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల  మైదానంలో శ్రీలంబోదర కల్చరల్ అకాడమీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నేషనల్ కో ఆర్డినేటర్ కె.వి రమణారావు సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ సలీం, శ్రీ లంబోదర కల్చరల్…

మాంసం ఉత్పత్తిలో తెలంగాణలో గులాబీ  విప్లవం 

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో  సర్పంచ్ విజయ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొల్ల కుర్మాలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడు యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ…

జనాభా శాతం ప్రకారం ముదిరాజ్ లకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి

తాండూరు, ప్రజాతంత్ర,  సెప్టెంబర్ 2: జనాభా శాతం ప్రకారం ముదిరాజులకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదికలో  పార్టీలకు ముదిరాజ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ ల కోసం నియోజకవర్గాలలొ ముదిరాజ్ చైతన్య వేదిక ద్వారా ఓయూ క్యాంపస్ శివ ముదిరాజ్ ,రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా…

ప్రజలే మా బలం, బలగం.. సీంఎ కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 02 : నిస్వార్థ సేవతో కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నియోజకవర్గలోని అన్ని డివిజన్ లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం పాలనను ప్రజల వద్దకే తేవడం, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ప్రభుత్వ ఫలాలను…

వైయస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేద వారికి చేరాయి

 ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 2: చేవెళ్ల మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి డీసిసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దేవర సమత అన్నారు.దివంగత వైయస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…

నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2:  ఉప్పల్  నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు  ఉప్పల్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. శనివారంకుషాయిగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నీ  బండారి లక్ష్మారెడ్డి  సందర్శించి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఉప్పల్…

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర వైద్యా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం పటాన్ చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని  కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో మొదటి విడతగా 3500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక…

విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ చేసిన 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2 : కడ్తాల మండలంలోని గడ్డమీది తండా గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో జియంటి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బుక్కులు, పెన్నులు పలకలను గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న…

ఉప్పల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్     కాప్రా డివిజన్, సాయి బాబా నగర్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం 500 ఇండ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ జిహెచ్ఎంసి మేయర్  గద్వాల విజయలక్ష్మి  ,డిప్యూటీ మేయర్  మోతే శ్రీలత శోభన్ రెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే  బేతీ…