Category తెలంగాణ

గోపాల్ పూర్ ను నూతన గ్రామ పంచాయతీ చేయాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప మధిర గ్రామం గోపాల్ పూర్ ను నూతన గ్రామపంచాయతీగా చేయాలని సోమవారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్  వంటేరు ప్రతాప్ రెడ్డికి  ఎంపీటీసీ కిరణ్ గౌడ్, గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు…

రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 : ఎక్కువాయి పల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీపాతి వీరారెడ్డి సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. సోమవారం ఎక్కవాయి పల్లి గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన వీరారెడ్డి విగ్రహాన్ని సురేష్ రెడ్డి, మాజీ డిజిపి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల…

స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: తాండూరు తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఉన్న  ఇండియా సిమెంట్ ప్లాంట్ల  పరిసరలలోని స్థానికులకు  ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్  పట్నం మహేందర్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ఇండియా సిమెంట్ ఉన్నత అధికారి రమేష్…

ఈనెల 9న  లోక్ అదాలత్ ను సద్వినియోపరుచుకోండి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 : సెప్టెంబర్ 9వ తేదీన ఆమనగల్లు కోర్టు నందు జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ లో  తమ తమ కేసులను రాజీ చేసుకోవాలని ఆమనగల్ సిఐ వెంకటేశ్వర్లు కోరారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆమనగల్లు సర్కిల్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ పోలీస్ స్టేషన్ లలో ఉన్న…

గోలి శ్రీనివాస్ రెడ్డికి అభినందనల వెల్లువ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4  : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గా నియామకమైన గోళి శ్రీనివాస్ రెడ్డికి ఆమనగల్లు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొనుగోటి అర్జున్ రావు, మండల పరిషత్ వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి గోలి నివాసంలో కలిసి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల…

మృతుడి కుటుంబానికి  ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 :  కడ్తాల్ మండలంలోని బాలాజీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రేఖలకుంటతండకు చెందిన జర్పుల  లక్ష్మీ మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్  జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ వెంటనే రేఖలకుంటతండకు చేరుకొని లక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులలో…

రెండు లక్షల రూపాయల ఎల్ఓసి అందచేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడకు చెందిన బాయమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా…

రెండు కోట్ల రూపాయలతో ఉసికే బావి కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉసికే బావి కల్వర్టు నిర్మాణ పనులకు శాశ్వత పరిష్కారంగా రెండు కోట్ల రూపాయలు కేటాయించడంతోపాటు, శరవేగంగా పనులు పూర్తి చేస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య కాలనీ, గ్రీన్ మెడోస్, గ్రీన్ ఫీల్డ్…

తీగుల్ ను మండలంగా ప్రకటించకపొతే రాబోవు రోజుల్లో ఎన్నికలను బహిష్కరిస్తాం

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి  400వ రోజుకు చేరుకున్నాయని గ్రామ సాధన సమితి సభ్యులు అన్నారు.ఈ సందర్భంగా తిగుల్ మండల సాధన సమితి ఆద్వర్యంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు వినతి పత్రం అందజేశారు.…