Category ప్రత్యేక వ్యాసాలు

విజయోత్సవ ముగింపునాడే అమానవీయ ఘటన

 ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అట్టహాసంగా చివరి మూడు రోజుల పాటు ఘనంగా కార్యక్రమాలను నిర్వహించింది. చివరిరోజు అత్యంత వైభవంగా కనులు పండువగా వేడుకలు జరిగాయి. ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం ఏమేరకు ప్రజారంజక పాలన సాగించిందన్న విషయాన్ని చెప్పుకోవడంలో మంత్రులు, నాయకులు పోటీ పడ్డారు. ఈ ప్రజాపాలన- విజయోత్సవాల్లో…

ఆత్మవిశ్వాసమే ఆలంబనగా.. అడుగు ముందుకు!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కడంలో అత్యంత కీలక పాత్ర ఆరు గ్యారంటీలది. రైతులు, మహిళలు, యువత సహా వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలతో రూపొందించిన ఈ గ్యారంటీల్లో అధికారంలోకి వొచ్చిన వెంటనే  అమలు చేయడం ప్రారంభించింది కాంగ్రెస్‌ సర్కార్‌.  అలా  ఆరు గ్యారంటీలే ఆలంబనగా ఆత్మవిశ్వాసంతో  రేవంత్‌ సర్కార్‌ కదం తొక్కుతోంది. వంద రోజుల్లో…

అశ్లీలత, అసభ్యత పై ప్రభుత్వ ఉదాసీనత వైఖరి

నిన్న నందికొట్కూరు లో  ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకుడు. మంటలు  తట్టుకోలేక మాడి  మసై పోయిన  చిట్టితల్లి…  లడ్డు కల్తీ పై స్పందించిన సనాతన వాదులు మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న లైంగిక హింసలపై స్పందన కరువయ్యింది. ఒక వైపు   విద్యార్థులలో మానవ విలువలు, సంస్కృతి వారసత్వం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు చాగంటి…

రైతు సమస్యలపై చిత్తశుద్ధిలేని పాలకులు!

వ్యవసాయ సంక్షోభం పట్టని మోదీ  కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రుణ మాఫీ వంటి చర్యలకు తక్షణం శ్రీకారం చుట్టాలి కేంద్ర ప్రభుత్వానికి  తక్షణం రైతుల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదు.  కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేస్తుందే తప్ప..  వారిపై దృష్టి సారించలేక పోతోంది. ఇది వాస్తవమని తాజాగా వెలువడుతున్న నివేదికలు స్పష్టం…

ఇక పల్లెల్లోనూ ఇంటర్నెట్‌ విప్లవం..

పల్లెలే దేశాభివృద్ధి సూచికలు. ఒక దేశం పురోగతిని గ్రామీణ ప్రాంతాల్లో  ప్రజల జీవన పరిస్థితులు నిర్వచిస్తాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రం  అనేక రకాలుగా ప్రగతి సాధించింది అనేది నిజం. రోడ్లు, తాగునీరు, పారిశుద్ద్యం, మౌళిక సదుపాయాల కల్పన రంగాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దీనిని ముందుకు తీసుకువెళుతోంది. ఈ క్రమంలో…

కుప్ప కూలిన నిరంకుశత్వం!

 దశాబ్దాల పాలన అంతం…సిరియాకు విముక్తి మొన్న అఫ్ఘానిస్థాన్‌, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌ ..ఇప్పుడు సిరియా. ప్రజాపోరాటాలకు భయపడి  పాలకులు పలాయనం చిత్తగించారు. దేశం విడిచి పరారయ్యారు. తాజాగా సిరియాలో దశాబ్దాల అసద్‌ పాలన అంతమైంది. డమాస్కస్‌ రెబెల్స్‌ హస్తగతమైంది. అధ్యక్షుడు బషర్‌ అల్‌%`%అసద్‌ కుటుంబంతో సహా రష్యా పారిపోయాడు. గత నెల 27 నుంచి క్రమంగా…

పార్లమెంట్‌ సాక్షిగా పాలకుల నిజ స్వరూపం!

Kadapa Steel Industry

కేంద్రం  చేసిన మరో ద్రోహం.. ఉక్కు పరిశ్రమతో చెలగాటం… కడప ఉక్కు పరిశ్రమ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా చెలగాటమాడుతున్నాయి. పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వొస్తాయని, బతుకులు బాగు పడతాయని ఎదురు చూస్తున్నసీమ బిడ్డలఆశలు అడియాసలు అవుతున్నాయి. కడప స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని గత మంగళవారం లోక్‌సభలో కేంద్ర…

విద్యాలయాలలో విషాహారం.. బాలల జీవించే హక్కు ఉల్లంఘనే!

పౌష్టికాహారం అందించడం  ప్రభుత్వాల చట్టబద్ద బాధ్యత రాష్ట్రంలో ఈ మధ్యవివిధ  పాఠశాలల్లో గురుకులాలలో విషాహారం వలన విద్యార్థుల  మరణాలు..  అనారోగ్యం పాలు కావడం ఆందోళన కలిగించే విషయం. ఇది ఏ ప్రభుత్వ  హాయం లో ఎక్కువ జరుగుతుంది అనే చర్చ కన్నా ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే ప్రశ్న వేయడం ముఖ్యం.  ఎందుకు విద్యాలయాల్లో  భోజనం…

తెలంగాణ ప్రదాత సోనియమ్మ!

image.png

(నేడు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టినరోజు) తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, నిధులు, నీళ్లు నియామకాల పేరిట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దాదాపు 60 సంవత్సరాలుగా కొనసాగింది. మొదటగా భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ లోని నిజాం పాలించిన 10 జిల్లాలను వేరు చేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం అవకాశవాదుల ముంగిల్లో…