విజయోత్సవ ముగింపునాడే అమానవీయ ఘటన

ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చివరి మూడు రోజుల పాటు ఘనంగా కార్యక్రమాలను నిర్వహించింది. చివరిరోజు అత్యంత వైభవంగా కనులు పండువగా వేడుకలు జరిగాయి. ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం ఏమేరకు ప్రజారంజక పాలన సాగించిందన్న విషయాన్ని చెప్పుకోవడంలో మంత్రులు, నాయకులు పోటీ పడ్డారు. ఈ ప్రజాపాలన- విజయోత్సవాల్లో…








