Category ప్రత్యేక వ్యాసాలు

ఉపాధ్యాయుల వోటును నోటుతో కొనడమా..?

ప్రమాదంలో చైతన్యవంతమైన వోటు…! రాజ్యాంగ తొలి ముసా యిదాలో శాసన మం డలి గురించి ప్రస్తా వించడం జరి గింది. బి.ఎన్‌.‌రావు తొలి రచన చేసి అంబేడ్కర్‌ ‌సారథ్యంలోని ముసా యిదా కమిటీ తుది రూపం ఇచ్చిన రాజ్యాంగ ముసాయిదాలోనూ శాసన మండలి ప్రస్తావన ఉంది. అయితే ముసాయిదాలో అధ్యాపకులకు, మేధావి వర్గానికి పెద్దపీట వేయలేదు.…

‌ప్రపంచాన్ని కలవరపెడుతున్న యుద్ధాలు

పపంచ దేశాలకు పాఠాలు  నేర్పిన ఉక్రెయిన్‌ ‌సమరం అహంకారపూరితంగా అగ్రరాజ్యాల దాడులు ఐక్యరాజ్య సమితి నిర్ణయాత్మక పాత్ర పోషించాలి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ఈ మూడేళ్లలో  తీవ్ర ప్రభావం చూపింది. అనేక దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ప్రభావితమయ్యాయి. రష్యా అధినేత పుతిన్‌ అహంకారం, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మూర?త్వం కారణంగా…

బిజెపి మూస రాజకీయాలు !

BJP's stereotypical politics!

మొన్నటి దిల్లీ ఎన్నికల్లో ఘన విజయం తరవాత బిజెపి ఏ మాత్రం తగ్గడం లేదు. దిల్లీ గెలుపును ఆకాశమంత చేసి ప్రచారం చేసుకున్నారు. దిల్లీ ఎన్నికలకు ముందే జరిగిన వరుస ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా రావడంతో ఇక బిజెపి మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతున్న వేళ…

సమన్యాయం పై పార్టీల మూడు స్తంభాలాట

వెనుకబడిన కులాలకు న్యాయం జరిగేదెప్పుడు…? 2024 సంవత్సరం లోక్‌సభ సాధారణ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకులు రాహుల్‌ ‌గాంధీ సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న వెనుకబడిన కులాలకు రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో సమన్యాయం జరగడం లేదనే చర్చను లేవనెత్తారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు కూడా రాహుల్‌ ‌గాంధీ కామారెడ్డి…

‌వేసవి ప్రారంభం ముందే కోతలు…

విద్యుత్‌ ‌సమస్యలను  క్షేత్రస్థాయిలో పరిశీలించాలి! విద్యుత్‌ ‌కోతలతో రైతులు, సామాన్య ప్రజానీకం నిత్యం కష్టాలు ఎదుర్కొంటున్నారు. మసిపూసి మారేడుకాయ చందంగా ఇప్పుడు విద్యుత్‌ ‌వ్యవస్థ తయారయ్యింది. ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. అప్పుడే సమస్యలు తీరుతాయి. గత కెసిఆర్‌  ‌ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ ‌పేరుతో ఊదరొగట్టింది. అప్పులు చేసి విద్యుత రంగాన్ని కుప్పచేసిన వారు…

పావన ధామం యాదగిరి గుట్ట

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam

‘‘యాదగిరి గుట్ట తరతరాల నుంచి తెలంగాణ లక్షలాది సామాన్య ప్రజలకు, భక్తకోటికి తెలిసిన ఆత్మీయ స్థలం, దివ్యక్షేత్రం. అనాది నుంచి తెలంగాణ అస్తిత్వ ప్రతీకలలో పవిత్ర మయినది. పరమ ఉత్కృష్టమయినది యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట పేరు వినగానే, యాదగిరి లక్ష్మినరసింహాస్వామిని దర్శించగానే కన్నుల ముందు కన్పించేది తెలంగాణ స్వరూపం, తెలంగాణ వ్యక్తిత్వం, తెలంగాణ అస్తిత్వం..’’…

ఒకసారి విన్నంతనే చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి .. కవితా ప్రయోగంలో యతి తప్పు

చూపించిన అలనాటి తెలంగాణ కవి! కాకతీయ కలగూర గంప – 23 అలనాటి నిజాం పాలిత హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో తెలుగు కవులున్నారా? అని అపహాస్యం చేసే రోజుల సంఘటన ఇది.ప్రఖ్యాత జంట కవులు, అవధాన పం• •తులైన ‘తిరుపతి వెంకట కవులు’ అంటే ఏ కొద్దిమంది కవులకు మాత్రమే తెలుసు. కాని 1960 -70 లలో…

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు.1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్‌ ‌లో పుట్టిన అయన…

ఆదివాసీ జానపద కళలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఛిద్రం చేస్తున్న ప్రపంచీకరణ

Endangered tribal traditional arts and instruments

అంతరించిపోతున్న  గిరిజన సాంప్రదాయ కళలు  వాయిద్యాలు గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబలైజేషన్‌ ‌పేరిట శరవేగంగా చొచ్చుకు వస్తున్న  విదేశీ సంస్కృతి మూడవ ప్రపంచ దేశాల సంస్కృతిక  వైవిద్యాన్ని ధ్వంసం చేస్తున్నది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం  కలిగిన మూడవ ప్రపంచ దేశాల్ని తమ పిడిగిల్లో బిగించడానికి ఈ సాంస్కృతిక  దాడి ఆధిపత్య రాజ్యాల చేతిలో ఓ గొప్ప…