Category ప్రత్యేక వ్యాసాలు

కవి పేర్వారం జగన్నాధం వీర తెలంగాణ విముక్తి పై ఇంటర్వ్యూ

19. జనధర్మో విజయతే వరంగల్లు మరిచిపోలేని వ్యక్తి కీర్తిశేషుడు పేర్వారం జగన్నాధం గారు. (ఆగష్ట్23, 1934 – సెప్టెంబర్ 29, 2008) ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో సెప్టెంబర్ 23, 1934 న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు…

గాజా బ‌లిపీఠంపై జ‌ర్న‌లిస్టుల ప్రాణాలు..

      అంత‌ర్జాతీయ జ‌ర్న‌లిస్టుల స‌మాఖ్య అంచ‌నా ప్ర‌కారం గాజాలో ప్ర‌స్తుతం వెయ్యిమంది జ‌ర్న‌లిస్టులు ప‌నిచేస్తున్నారు.  గాజా ప్రాంత జ‌నాబా రెండు మిలియ‌న్లు. వీరిలో అత్య‌ధిక సంఖ్యాకులు హ‌స్పిట‌ల్ కారిడార్లు, టెంట్లు, కార్ల‌లో నిద్ర‌పోతూ గ‌డుపుతున్నారు. వీరిలో కొంత‌మంది డ‌జ‌న్ల‌కొద్దీ త‌మ బంధువులను కోల్పోయి పెను విషాదంలో బ‌తుకులీడుస్తున్నారు. కొంతమంది త‌మ పిల్ల‌ల‌కు దూరంగా…

పల్లెగోస పట్టదా.?. పంచాయితీ ఎన్నికలు పెట్టరా.?

Government Neglects Gram Panchayats in Telangana: Rising Rural Governance Concerns

“లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం ఎంత కాలయాపన చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత అంత పెరుగుతుంది.అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం సహజంగా కనిపిస్తుంది.ఎక్కువ గ్రామ పంచాయితీలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికిప్పుడు లోకల్‌ బాడీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు లాభం కంటే మేజార్టీ స్థానాల్లో గెలవకపోతే క్యాడర్‌లో మళ్లీ…

అమెరికన్స్ క్రికెట్ ఆడుతారా ?

Do Americans play cricket?

“అభివృద్ధి చెందిన అమెరికాలో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండవ తరం క్రికెట్ పై ఎక్కువగా ఆసక్తిని చూపుచున్నారు. అందులో మిస్సోరి స్టేట్ లోని మిస్సిస్సిపి,మిస్సోరి, మెరామెక్ నదుల పరిసరాల్లో అమెరికాలో 19వ, పట్టణంగా విలసిల్లుతున్న “”సెయింట్ లూయిస్” పట్టణంలో దినదినం క్రికెట్ పై ఆదరణ పెరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా…

ఉద్యోగుల “జంగ్‌ సైరన్‌”

Govt Employees Raise Jung Siren in Telangana Over Pending Demands

ప్రభుత్వ హామీల అమలులో జాప్యం.. ఉద్యోగుల్లో పెల్లుబికుతున్న‌ ఆగ్రహం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపుతో రాష్ట్రంలో ఉద్యోగులు చేపట్టిన “జంగ్‌ సైరన్‌” ఉద్యమం కేవలం ఒక సాధారణ నిరసనగా కాకుండా, ప్రభుత్వానికి తీవ్రమైన సవాళ్లను విసిరేలా కనిపిస్తోంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకపోవడం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయడం వంటి…

ప్రకృతి వైపరీత్యాలు

గిరియానం – 3 ” హిమాలయాలు “.. ఆ పేరు అటు ఆధ్యాత్మికతకు, ఇటు ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆ అద్భుతమైన ఆకర్షణ ప్రకృతి ప్రేమికులను మళ్ళీ మళ్ళీ ఆ దిశగా పిలుస్తూ ఉంటుంది. నేపాల్, భూటాన్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, లేహ్ లడఖ్ ,కాశ్మీర్, చార్ ధాం, ఇలా చాలా సార్లు హిమాలయాల్లోకి…

ఇచ్చంపల్లితో తేనె తుట్టెను కదిపిన రేవంత్ రెడ్డి?

Ichampalli water dispute, Telugu states issue, Godavari river sharing, Andhra vs Telangana, water conflict

   ఇంత జరిగినా సమావేశంలో ఎట్టి తుది నిర్ణయం తీసుకోకనే వాయిదా పడింది. గత ఏడెనిమిది ఏళ్లు గా ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి. ఇది మొదటిది కాదు. ఆఖరుదీ కాబోదు. అయితే ఈ సమావేశంతో రెండు అంశాలకు స్పష్టత వచ్చింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య పోరు తీవ్రతరం చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్…

రాజ‌కీయాల‌కు అతీత ప‌రిష్కారం అవ‌స‌రం

ఒక‌ప్పుడు మ‌నం ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌తో ముందుకెళ్లాం. ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థుల‌ను రాక్ష‌సులుగా చిత్రీక‌రించ‌కుండా, వారి వోట‌ర్ల‌ను జాబితానుంచి తొల‌గించ‌కుండానే ప్ర‌జ‌లు త‌మ‌కు కావ‌ల‌సిన ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునే అవ‌కాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీలు, వారి వోటు బ్యాంకు లు ప్ర‌జాస్వామ్యానికే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని భావించే అధికార‌పార్టీ పాల‌న‌లో ఉన్నాం. ఎన్నిక‌ల్లో అన్ని రాజ‌కీయ పార్టీలు పోటీప‌డే వాతావ‌ర‌ణాన్ని…

పార్టీలో తుఫాన్‌… అయినా మౌనం వీడని కెసిఆర్‌

“ముఖ్యంగా అందరి నోళ్ళల్లో నానుతున్న కాళేశ్వరం అవినీతి. దానిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్‌ ‌వేసింది మొదలు నివేదిక ప్రభుత్వానికి చేరక ముందు నుండి చేరిన తర్వాత కూడా ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉన్నది. దాన్ని కెసిఆర్‌ ‌న్యాయస్థానంలో సవాల్‌ ‌చేయడం వేరే విషయం. అలాగే మరో సంచల అభియోగం ఫోన్‌ ‌ట్యాపింగ్‌. ‌దీనిపై అధికారపార్టీ…