కవి పేర్వారం జగన్నాధం వీర తెలంగాణ విముక్తి పై ఇంటర్వ్యూ

19. జనధర్మో విజయతే వరంగల్లు మరిచిపోలేని వ్యక్తి కీర్తిశేషుడు పేర్వారం జగన్నాధం గారు. (ఆగష్ట్23, 1934 – సెప్టెంబర్ 29, 2008) ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో సెప్టెంబర్ 23, 1934 న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు…








