Category ప్రత్యేక వ్యాసాలు

స‌మ‌స్య‌ల‌ను ధైర్యంగా ఎదుర్కోండి

ఇటీవల కాలంలో మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోవడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం గా జరుపుకుంటున్నాం. 2003 వ సంవత్సరం సెప్టెంబర్ 10 నుండి ఈ అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం గా జరుపుకోవాలని మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచ…

భూలోకం లో నందనవనం

గిరియానం .. 4 ‘ నందనవనం ‘ గురించి మనం దేవేంద్రడి ఉద్యానవనమని, స్వర్గలోకంలో ఉంటుందని మన ప్రాచీన సాహిత్యంలో చదువుకున్నాం. అది ఆయా కవుల ఊహా వర్ణన. కానీ మనకు భూలోకంలోనే అలాంటి నందనవనం ఒకటి ఉందని నమ్మలేక పోయాను. అదే ‘ వాలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘. తూర్పు పశ్చిమ హిమాలయాల పరిధిలోవుంది.…

గోదావరి కావేరి అనుసంధానానికి పీట ముడి?

కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం గురించి అటు దిల్లీ లో ఇటు హైదరాబాద్ లో లెక్క లేనన్ని సమావేశాలు నిర్వహించింది. గోదావరి కావేరి అనుసంధానం అమలుకు సానుకూలంగా అభిప్రాయాలు చెప్పమని భాగస్వామ్య రాష్ట్రాలను కోరేది. జానపద కథలో విక్రమార్కునికి తడవ తడవకు శవం ఒక్కో కథ చెప్పినట్లు గోదావరి కావేరి అనుసంధానం…

దేశంలో నియంతృత్వ కూటములు..!

అయితే ఇండి కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్‌ బీఆర్ఎస్‌ను డిమాండ్ చేస్తుంది.తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే బీజేపీ మద్దతు ఇచ్చినట్లే అని ప్రకటిస్తుంది..బీఆర్ఎస్‌ కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యార్థి కాబట్టి, ప్రతి పక్షాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్‌ అలాంటి వ్యూహాన్ని ఎంచుకుందంటే అర్థం ఉంది.కానీ ప్రజాస్వామ్యవాదులు కూడా బీఆర్ఎస్‌ జస్టిస్‌ సుదర్శన్‌…

బీఆర్ఎస్ లో ‘ట్రబుల్’ …!

special story on brs party present situation

ఇప్పటికే విపక్ష శరాఘాతాలకు తీవ్ర గాయాలపాలైన బిఆర్‌ఎస్‌కు కవిత ఎపిసోడ్‌ ‌మరిన్ని ఆయుధాలను అందించినట్లు అయింది. ఒక విధంగా ఇది కూర్చున్న చెట్టుకొమ్మను నరుక్కోవడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారాంతాన బిఆర్‌ఎస్‌ అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ళపాటు పాలన సాగించినప్పటికీ గత ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత జరిగిన…

దేశ రాజకీయ భవిష్యత్ చిత్రపటం!?

justice sudarshan reddy

ఈ ఉప ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్,ఇటు తెలంగాణ రాష్ట్రలలో రాజకీయాల ముసుగు తొలగి పోనుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రలలో ప్రదాన ప్రతిపక్షాలు అయిన బిఆర్ యస్, వైయస్సార్ సిపి పార్టీలకు తమకు అనుకూలమైన మంచి నిర్ణయం ఆచితూచి తీసుకునే అవకాశం వచ్చినా, కేంద్రంలో ఉన్న బిజేపికి భయపడుతున్న పరిస్థితి వాటి మాటల్లో,నిర్ణయాల్లో బహిర్గతం అవుతుంది. ఇక ఆంద్రప్రదేశ్…

జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల వెనుక అస‌లు నిజం!!

"The Real Truth Behind GST Reforms: Who Wins, Who Loses?"

భార‌తీయ స‌రుకుల‌పై యు.ఎస్‌. విధిస్తున్న 50% టారిఫ్ ప్ర‌భావాన్ని, ఈ జీఎస్టీ స‌వ‌ర‌ణ కొంత‌వ‌ర‌కు అడ్డుకోగ‌ల‌దు. ఎట్లా అంటే, యు.ఎస్‌.కు ఎగుమ‌తి చేస్తున్న వ‌స్తువుల‌ను ఈ త‌గ్గించిన జీఎస్టీ ప్ర‌కారం దేశీయ మార్కెట్ల‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచుతారు. కానీ ఇప్పుడు కేంద్రం చైనాతో సంబంధాల‌ను పున‌రుద్ధ‌రించ దిశ‌గా తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల‌, ఆ దేశానికి చెందిన…

తరగతి గదిలోనే దాగుంది-దేశ భవిష్యత్

సమాజం మార్పు గురువుల చేతుల్లోనే ఉంది నవ సమాజ నిర్మాత గురువు మాత్రమే కలుషితమైన మానవ విలువలను రూపుమాపి కల్మషం లేని మనస్సును సృష్టించి , కుల మతాల సుడిగుండాలకు బలి కాకుండా, విచ్చిన్నం అయినా సమాజాన్ని చక్కదిద్ది ఐకమత్యం ఏర్పరిచి, అసమానత్వం నుండి సమానత్వం దాక, బంధీలైన బంధాలకు స్వేచ్ఛను కల్పించి, కళ్ళు మూసుకొని ఉన్న అన్యాయాల నుండి న్యాయాన్ని తెరిచి,  అమానవీయా…

విద్యార్ది జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయం.

  ( సెప్టెంబర్ 5, గురు పూజోత్సవం) చదువుకోవడానికి అనేక సదుపాయాలు లభిస్తున్న ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అక్షరాయుధాలుగా తీర్చిదిద్దాలి.బూజుపట్టిన విధానాలకు తిలోదకాలిచ్చి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత నివ్వాలి. సమాజంలో ప్రతీ ఒక్కరూ విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించాలి. అలంకార సాధనంగా విద్యను వినియోగించుకుంటున్న నేపథ్యంలో నిజమైన విద్యాగుణసంపన్నుల శాతం తరిగిపోయింది. రాశి…