Category ప్రత్యేక వ్యాసాలు

ఆహార భద్రత వాహన మైలేజ్ ను విస్మరిస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ 

భారతదేశం 2025లో పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపడం 2030 గడువు కంటే ఐదు సంవత్సరాలు ముందు గానే మొదలయ్యింది, కానీ వాహనదారులు, పర్యావరణవేత్తలు, ఆర్థికవేత్తలు ఈ విజయం అనేక పరిష్కరించని సవాళ్లతో కూడుకొందని   హెచ్చరిస్తున్నారు. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలపడం, ఇంధన భద్రతను బలోపేతం చేసి  ముడి చమురు దిగుమతులను తగ్గించే…

చిన్నారుల మానసిక సంక్షోభం

వినే చెవులు, అర్థం చేసుకునే హృదయాలు కావాలి భయం, మౌనం, ఒత్తిడి… చిన్నారుల మనసులో పెరుగుతున్న కనిపించని సమస్యలు – తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సున్నితమైన స్పందనతోనే పరిష్కారం. ఆధునిక యుగంలో తల్లిదండ్రులు పిల్లల శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటున్నప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. స్కూల్‌లో ఒత్తిడి, ఇంట్లో గొడవలు, స్నేహితుల మధ్య…

15 ఆగస్టు 1947 త్యాగాలు – మిగిలిపోయిన కర్తవ్యాలు

15 August 1947 Sacrifices - Remaining Duties

నాటి స్పూర్తి ఏమైంది ఆ చరిత్ర చదవాలి, 15 ఆగస్టు భారత స్వాతంత్ర దినోత్సవం. ఇది అందరికి తెలుసు. కాని దీని సుదీర్ఘ చరిత్ర ఎందరికి తెలుసు? ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో , ఎన్ని విషాదాలున్నాయో , ఎన్ని వేల లక్షల మంది త్యాగాలు బలిదానాలు. ఉరి శిక్షలు, ఎన్ని రకాల పోరాటాలున్నాయో ఎందరికి తెలుసు?…

జై జవాన్ ..జై కిసాన్ ..! ఇద్దరూ ఇద్దరే !

jai jawan jai kishan

“సైనికులు, రైతులు మన దేశానికి రెండు బలమైన గుండెలు. వారి నిస్వార్థ సేవలే ఈ దేశానికి ప్రాణం. వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారికి మన నివాళిని అర్పిద్దాం. వారు సుఖంగా ఉంటేనే, ఈ జగత్తు సుభిక్షంగా ఉంటుంది.” స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ భారతీయుడు మన దేశాన్ని నిలబెడుతున్న ఇద్దరి గురించి తెలుసుకోవాలి. వారే దేశ…

నేల‌కొరిగిన సాహితీ మ‌హావృక్షం

అనిశెట్టి రజిత ప్రముఖ కవయిత్రి, రచయిత్రి , ఆర్గనైజర్, మహిళా వాది, , బహుజనవాది,  సోమవారం 11 ఆగస్టు 2025 న సాయంత్రం గుండె నొప్పితో అమరులయ్యారు. ఒక మహావృక్షం నేల కొరిగింది.  అని శెట్టి రజితతో 1990 నుండి 35 ఏళ్లుగా విడదీయని అనుబంధం. ఎప్పుడూ నిండుహృదయంతో అన్నా అనే ఆ పిలుపు ఇప్పటికీ…

వారసత్వం ఉన్న నేల, విద్యకు కేంద్రం కావాలి!

A Center of Education Preserving Culture While Shaping Minds

“తెలంగాణ రాష్ట్రంలో 28 విశ్వవిద్యాలయాలు ఉండగా, అందులో 17 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 3 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, 3 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదనంగా, ఇటీవల మరో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఆమోదించబడ్డాయి. ఈ ప్రైవెటు విశ్వవిద్యాలయాలలో ఎలాగు పేదవారికి విద్య అందించబడదు కాబట్టి, నిర్మల్ వంటి ప్రాంతాలలో విశ్వవిద్యాలయం నెలకొల్పడం వలన…

గ్రంథాలయ శాస్త్రానికి డా.ఎస్ ఆర్ రంగనాథన్ సేవలు చిరస్మరణీయం

పుస్తకాలు ప్రజల సంపత్తి అనీ, జ్ఞానం పంచుకోవాల్సిన ధర్మం అని విశ్వసించిన మహోన్నత గ్రంథాలయ తపస్వి, డాక్టర్  ఎస్. ఆర్. రంగనాథన్ గారు తన జీవితాన్ని గ్రంథాలయాల అభివృద్ధికి అంకితం చేశారు. షియాలి రామామృత రంగనాథన్, నామామృత అయ్యర్, సీతాలక్ష్మి అమ్మాళ్ లా తొలి సంతానం. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నాగపట్నం గా పిలువబడుతున్న…

ఇచ్చంపల్లా? లేక బనకచర్లా? ఏదైనా ఒకటే సాధ్యం?

Andhra Pradesh, Telangana, water dispute, Krishna river, Godavari river Ask ChatGPT

“ఇప్పుడు తెలంగాణలో నీళ్లు రాజకీయాలు పాలు నీళ్లలా కలసి పోయి వున్నాయి. ఎప్పుడు ఏ అంశం తెరపైకి వస్తుందో ఏ రాజకీయ పండితుడు చెప్ప లేని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అను సంధానానికైతే చెక్ పెట్ట వచ్చు. అంతరంగికంగా ఎదురయ్యే సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. . గత ఏడెనిమి…

అంతరిక్ష కలలకు పునాది – హిమాలయాల అంచున ‘హోప్’

అంతరిక్ష పరిశోధనలో భారతదేశం తన విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి రాకెట్లను విజయవంతంగా పంపిన ఇస్రో, ప్రపంచ అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన శక్తిగా ఎదిగింది. ఇప్పుడు ఇస్రో తన తదుపరి పెద్ద లక్ష్యమైన మానవసహిత అంతరిక్ష యానంపై దృష్టి పెట్టింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ఇస్రో లడఖ్‌లోని త్సోకర్ లోయలో ‘హిమాలయన్…