Category ప్రత్యేక వ్యాసాలు

కాంగ్రెస్ . . బిజెపి ..మధ్యలో కవిత ..?

“రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలన్న ఉద్దేశం  కాంగ్రెస్ కు బీజేపీ కి మాత్రమే ఉంది..ఆ రెండు పార్టీలతో బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది..ఈ పోరాటంలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు.. కేసీఆర్ ను కొట్టాలంటే ముందు కేసీఆర్ చుట్టూ బలంగా నిలబడ్డ వారిని దూరం చేసివారిని రాజకీయంగా కనుమరుగు చేసి…

సెప్టెంబర్ 1,పెన్షన్ విద్రోహ దినం.

September 1st is Pension Rebellion Day

(సీపిఎస్ ఉద్యోగుల పాలిట చీకటి రోజు) దేశ ఆర్థిక, సామాజిక రంగంలో ఏ మార్పులు వచ్చిన దాని మూలాలు నూతన ఆర్థిక విధానాల ఫలాలే. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం ( కేంద్రంలో యుపిఎస్) కూడా ఆ నూతన ఆర్థిక విధానాల విషఫలితమే. ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ లో మార్పులు చేయడానికి…

‘పోషణ్‌ భీ- పఢాయి భీ’

annapoorna devi

“భారత్ నిజంగా వికసించాలంటే.. మన చిన్నరుల తరానికి జీవితాన్ని సరైన క్రమంలో ప్రారంభించే అవకాశాన్ని కల్పించాలి. ఆట విలాసం కాదు… నేర్చు కోవడానికి  పునాది. దేశంలోని ప్రతి చిన్నారి నేర్చుకునేందుకూ, ఎదగడానికీ, వికసించేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది. చిన్నారి పౌరుల పోషణతోనే దేశ నిర్మాణం ఆరంభం…

రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబాటు!

The center is intruding into the powers of the states!

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు మంచు తెరలుగా తేలిపోయాయి. రెండు రాష్ట్రాలతో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య లడాయి తీవ్ర తరమైనది. ఈ నేపథ్యంలో గోదావరి కావేరి అనుసంధానం సమ్మక్క బ్యారేజీ (తుపాకుల గూడెం) నుండి మాత్రమే తరలించాలని సవాలక్ష షరతులు పెడుతుండిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్లకు చెక్…

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

Bihar Assembly Elections 2025: Key Updates, Parties, and Voter Trends

“కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇండియా కూటమికి, సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారం నిలుపుకునేందుకు ఎన్డీయే బీహార్‌ ఫలితాలు చాలా ముఖ్యం. బీహర్ ఫలితాలు యూపీ, బెంగాల్‌లో మాత్రమేకాదు అస్సాం, జార్ఖండ్ మధ్యప్రదేశ్‌తో పాటు చైనాతో సరిహద్దు రాష్ట్రాలపై ఉంటుంది.ఒక రకంగా కేంద్రంలో అధికారంలో ఉంటే కూటమికి బీహర్‌ రాష్ట్రం గుండె కాయలాంటింది. ఈ నేపథ్యంలోనే బీహర్‌…

పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలి

– భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులపై కేసీఆర్‌ ఆందోళన – కేటీఆర్‌కు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో గురువారం ఆయన మాట్లాడారు. తమ వంతుగా పార్టీ…

పిల్లల సృజనాత్మకత వెలికితీయాలి

venkat reddy

అమెరికా లో టీచర్ వృత్తి తో ప్రారంభించి ప్రస్తుతం అకాడమిక్ సలహాదారులు గా పనిచేస్తున్న డాక్టర్ వాణి గడ్డం తో అమెరికా పాఠశాల విద్యా విధానం గురుంచి సాన్ ఫ్రాన్సిస్కో లో తెలంగాణ డెవలమెంట్ ఫోరం 25 సంవత్సరాల అవతరణ ఉత్సవాల సందర్భంగా ఎం. వి. ఫౌండేషన్ జాతీయ కన్వినర్ ఆర్. వెంకట్ రెడ్డి  సంభాషణ !!   పరిచయం , …

శరణు శరణు గణాధిప..

21 సంఖ్య గణపతికి ఇష్టమైన సంఖ్య.”ఏకవింశతి” పాత్రములతో అనగా 21 పత్రములన్ని ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉండటం విశేషం. ఆ 21 పత్రాలు తులసీ పత్రం,విష్ణుక్రాంత పత్రం,దేవదారు పత్రం,బిల్వ పత్రం,దుర్వారాయుగ్మమ్,శమి పత్రం ,అశ్వత్త పత్రం,అర్జున(మద్ది) పత్రం,అర్నా పత్రం,సింధువార పత్రం,మరువక పత్రం,బృహతి పత్రం,అపామార్గ పత్రం,కర వీర పత్రం,చుర పత్రం,బదరి పత్రం,దాడిమి పత్రం,జాజి పత్రం,గండంకి పత్రం,మాచి పత్రం,దుత్తురా…

బై వన్ గెట్  వన్ – నిజంగా లాభమేనా?

నేటి వ్యాపార ప్రపంచంలో వినియోగదారులను ఆకర్షించడానికి, అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీలు ఎన్నో వినూత్న మార్గాలను అనుసరిస్తున్నాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన, ఆకర్షణీయమైన పథకం ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ ( బై వన్ గెట్  వన్ ) ఇది వినియోగదారుల దృష్టిని తక్షణమే ఆకట్టుకుంటుంది. ఒక వస్తువు ధరకే రెండు వస్తువులు లభిస్తున్నాయనే భావన…