Category ప్రత్యేక వ్యాసాలు

హైదరాబాద్ వారసత్వానికి ముప్పు

ప్రభుత్వ నిర్లక్ష్యం అంచున పబ్లిక్ గార్డెన్ 150 సంవత్సరాలుగా నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్ నగర మధ్యలో సస్యశ్యామలమైన ఊపిరితిత్తులుగా నిలిచి ఉంది. 22 ఎకరాలకు విస్తరించిన ఈ చారిత్రక ఉద్యానవనం నగర పౌరులకు శ్వాసనిచ్చే హరిత వనరుగా, వారసత్వానికి ప్రతీకగా నిలుస్తూ కుటుంబాలకు, జాగింగ్ చేసే వారికి, ప్రకృతి ప్రియులకు విశ్రాంతి స్థలంగా…

అన్నదాత పోరాటంలో ఎర్రన్నలెక్కడ..?

“నిజానికి తెలంగాణలో కమ్యూనిస్ట్‌ల అవసరం ఎంతో ఉంది..వారి పోరాటాలు జనాలకు ముఖ్యం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్‌పై అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో ప్రజలకు, పార్టీలకు గ్యాప్‌ ఉంది. ఇలాంటి టైంలో ప్రజలకు కాస్తో కూస్తో నమ్మకం ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీలు ఇవాళా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం  లెఫ్ట్…

వైఫ‌ల్యాల చంద్ర‌బాబు తాజా విజ‌న్‌!

” ప్ర‌భుత్వ బాధ్య‌త‌ల‌ను కార్పొరేట్ సంస్థ‌ల‌కు ఔట్‌సోర్సింగ్ కింద అప్ప‌గించే రీతిలో  గ‌తంలో తీసుకొచ్చిన పి-3 విధానం చాలా విమ‌ర్శ‌ల‌కు గురైంది.  ఈ పి-3 విధానానికి “ప్ర‌జ‌లు” అనే ప‌దాన్ని చేర్చ‌డం ద్వారా పి-4 విధానంగా మార్చి మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కు వ‌ర్తింపజేశారు. నిజంగా  ఇదొక దుర్మార్గ‌మైన “కాల్ప‌నిక విజ‌న్” అనే చెప్పాలి. అంతేకాదు స‌మ్మిళిత అభివృద్ధి…

నేపాల్ దేశంలో అనూహ్య సంక్షోభం

“అంతర్జాతీయ వేదికలపై కూడా నేపాల్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ శాంతియుత పరిష్కారం కోరింది. చైనా సరిహద్దు భద్రత కోసం నేపాల్‌లో స్థిరత్వం అవసరమని స్పష్టం చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ నిరసనకారుల స్వేచ్ఛను గౌరవించాలని, బలప్రయోగం ఆపాలని హెచ్చరించాయి. ఐక్యరాజ్యసమితి అవసరమైతే మానవహక్కుల కమిషన్ ద్వారా విచారణ జరిపేందుకు సిద్ధమని…

పౌర సమాజం విస్మరిస్తున్న నిశబ్ద సంక్షోభం

 “మానసిక అనారోగ్యం భారతదేశంలో ఎక్కువగా నిషిద్ధ అంశంగా కొనసాగుతోంది.  ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో సుమారు 20 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య లెక్కలు చూస్తే 56 మిలియన్ల భారతీయులు నిరాశతో బాధపడుతున్నారు, 38 మిలియన్ల మంది భారతీయులు ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆరోగ్యం,…

బృహత్ నేరం!

కొండను తవ్వడం కష్టమే. అది తరువాత సంగతి. కాని కొండను తవ్వి యెలుకనైనా పట్టకపోతే అంతకంటే అపఖ్యాతి మరొకటి వుండదు. అందువల్ల కొండను తరువాత తవ్వొచ్చు. ముందు యెలుకను పట్టేస్తే వొక పనైపోతుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవు యెలుకను పట్టే పథకాలు వేశాడు. ఎలుకని పట్టడానికి ముందుగా పిల్లుల్ని పెంచాడు. ఆ పిల్లులకి పిల్లలు పుట్టాయి.…

ఇంతకూ కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగమా? కాదా?

“సిబిఐ విచారణలో ఏమితేలనున్నప్పటికీ దాదాపు లక్షకోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకోకపోవడంపై చర్చ జరుగుతున్నది. మేడిగడ్డ దగ్గర కుంగిన రెండు పిల్లర్లను మరమ్మతు చేసి, ప్రాజెక్టును కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వాడుకుంటుందా లేదా అన్న విషయంపైన స్పష్టత ఇవ్వాలని నీటి పారుదల రంగ నిపుణులు , తెలంగాణ పౌర సమాజం అడుగుతున్నారు…

జెన్‌ జీ తరం సోషల్ మీడియా సంస్థల నయా బానిసలా..?

ఆధునిక కాలంలో ప్రపంచాన్ని నడిపిస్తున్నది ప్రజా ప్రభుత్వాలు కాదు.ప్రజలెన్నకున్న నేతలు కాదు.ప్రపంచాన్ని శాసిస్తున్నది సోషల్‌ మీడియా.. ఆ కంపెనీలకు చెందిన దేశాలు.ప్రజాస్వామ్యం ఒక భ్రమ.ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒక మిథ్యా..సోషల్‌ మీడియానే షాడో ప్రభుత్వాలు. ప్రజా ఉద్యమాలను అవే నిర్ణయిస్తాయి.. అవే ముగించేస్తాయి. డేటాను అడ్డుపెట్టుకుని తమకు ఏలాంటి ప్రభుత్వాలు కావాలో.ఎలాంటి నేతలు కావాలో ప్రజల అభిప్రాయాలను…

నేడు తెలంగాణ భాషా దినోత్సవం

ప్రముఖ రచయిత్రి రమాదేవికి కాళోజీ పురస్కారం  ప్రముఖ రచయిత్రి, కార్టూనిస్ట్, ‌కాలమిస్ట్ శ్రీ‌మతి నెల్లుట్ల రమాదేవి నేడు కాళోజీ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 9‌వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రతీఏటా నిర్వహిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన…