Category ప్రత్యేక వ్యాసాలు

భారత రాజ్యాంగం: పరివర్తనాత్మక శక్తి, ప్రజాస్వామ్య పునాది

“భారత రాజ్యాంగం భారత జాతి ఆశలు, ఆకాంక్షలు విలువలకు అద్దం పడుతూ, భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించి, పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. దాని నిర్మాణం ఎంత సుదీర్ఘ మైనదైనా, భారత రాజ్యాంగం దేశంలోని వైవిధ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల…

ఆంధ్రపాలనలో తెలంగాణకు ద్రోహం

26 జనధర్మో విజయతే3.10.2025 శతజయంతి  తెలంగాణా వేరే రాష్ట్రంగా ఏర్పడితే, దేశంలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న సాకుతో ఆంధ్ర నాయకులు ఢిల్లీ నాయకులనూ, హైద్రాబాదు నాయకులనూ నిరంతర ప్రయాసతో నమ్మించి తుదకు శ్రీ బూర్గుల రామకృష్ణారావు వారి సమ్మతిని సాధించారు. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు,  రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన…

కొండా సురేఖ ఎపిసోడ్‌ ‌టీ కప్పులో తుఫానేనా ?

“కొండా దంపతులు, వారి కుమార్తె ప్రవర్తించిన తీరు, సురేఖ మంత్రి పదవికి ఉద్వాసన ఏర్పడుతుందన్న టాక్‌ ‌బలంగా వినిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా కొండా సుస్మిత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై చేసిన ఘాటైన విమర్శపై సిఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించే అవకాశాలు లేకపోలేదు. సమ్మక్క జాతరకు సంబంధించిన టెండర్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేసిన విమర్శలతోపాటు, రెడ్లు,…

భారత రాజ్యాంగం: పరివర్తనాత్మక శక్తి, ప్రజాస్వామ్య పునాది

“భారత రాజ్యాంగం కేవలం ఒక పత్రం కాదు; అది భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల, ఆకాంక్షల, స్వప్నాల సమ్మేళనం. ఇది స్వతంత్ర భారతదేశానికి ఒక మార్గదర్శక సూత్రగ్రంథం. దీనిలోని మూల విలువలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం భారతీయ సమాజపు శతాబ్దాల సాంస్కృతిక పరిణామాల సారం.  “రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా, దానిని నడిపించే వారు…

దీపావళి…. లక్ష్మీ పూజ

దీపమాలికలతో లక్ష్మికి నీరా జనమీయబడే దినం కావటం వల్ల దీపావళి అని నామాంకిత యైనది. నరకలోక వాసులకై దీప + ఆవళి కల్పించే దినం కనుక దీపావళి అని వాడుక లోని వచ్చింది. దీపావళి అంటే దీపాల సమూహం. హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నం. రాక్షస రాజు బలి చక్రవర్తిని పాతాశానికి…

మ‌రోసారి క‌ల‌ల ప్ర‌పంచంలోకి ఏ.పి. ప్ర‌జ‌లు!!

“ఒకవైపు, స్వదేశీ లేదా ఆత్మ నిర్భరత విధానాన్ని, ముఖ్యంగా సాంకేతిక రంగంలో, కేంద్ర ప్రభుత్వం సమర్ధిస్తూ మరియు డేటా సార్వభౌమాధికారం, జాతీయ భద్రతపై ఉన్న ఆందోళనలను పేర్కొంటూ, పౌరులను దేశీయ సాంకేతిక వేదికలను ఉప యోగించమని పిలుపునిచ్చింది. అటువంటి సమయంలో, ప్రముఖ విదేశీ సాంకేతిక సంస్థ అయిన గూగుల్ నుండి గణనీయమైన పెట్టుబడిని బహిరంగంగా వేడుకగా…

ర‌క్ష‌ణ‌రంగంలో మ‌రో మైలురాయి దాటిన భార‌త్‌!

“దేశీయంగా త‌యారైన ఈ వ్య‌వ‌స్థ సక్సెస్ కావ‌డంతో పారాచూట్ వ్య‌వ‌స్థ‌ల త‌యారీలో ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.  ఈ వ్య‌వ‌స్థ‌ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేయ‌డం విశేషం. ఈ పారాచూట్ వ్య‌వ‌స్థ‌ల స‌హాయంతో భార‌తీయ వైమానిక ద‌ళ స‌భ్యులు ఏకంగా 32వేల అడుగుల ఎత్తునుంచి భూమిపైకి దిగ‌గ‌ల‌రు. ఇంత‌టి ఎత్తునుంచి పారాట్రూప‌ర్లు దిగే సామ‌ర్థ్యాన్ని సంత‌రించుకోవ‌డం…

బీజింగ్ పర్యటన

  అక్కడి నుంచి నిషేధిత నగరానికి ( forbidden city)కి వెళ్ళాం. ఇది చైనాలోని అతి పెద్ద పురాతన భవనాలలో ఒకటి. ఇది చారిత్రక నిర్మాణం. మింగ్, క్వింగ్ రాజుల నివాసం. ఐదు వందల సంవత్సరాలకు పైగా 24 మంది మింగ్, క్వింగ్ చక్రవర్తులు అక్కడ నివసించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద. దీనిని ‘…

యుగాలు మారినా ప్రశ్న మిగిలే ఉంది..

“యుగాలు మారినా దమన నీతి మారలేదు, వేదాలు నేర్చుకున్నాడు అని త్రేతాయుగంలో శంభూకుని తల నరికిన వారసులే వర్తమానంలో అమానవీయ కుల వ్యవస్థకు మనువాదమే దన్నుగా ఉన్నది అని ప్రశ్నించిన అంబేడ్కర్ ను జాట్ – పాట్ తోడక్ మండల్ సభ కు పిలిచి అవమాన పరిచింది. నిన్న గాక మొన్న ఆర్ఎస్ఎస్ సభకు రాలేను…