Category ప్రత్యేక వ్యాసాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై నీలి నీడలు

 “నవంబర్ 1 లోగా 900 కోట్లు ప్రభుత్వం ప్రకటించిన విధంగా చెల్లించక పోతే, 3వ తేదీ నుండి కళాశాలలు మూసి వేస్తామని, మార్చి ఏప్రిల్ నెలలలో న8ర్వాహించే పరీక్షలకు సహకరించేది లేదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టడం అనివార్యం.” విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెలుగు…

మోదీ –అదానీ అనుబంధం.. ఆవిరవుతున్న మదుపరుల ఆశలు..!

  2023 తర్వాత అదానీ గ్రూప్‌పై అమెరికాలో లంచం కేసులు, బొగ్గు ధరల పెంపు, పర్యావరణ ఉల్లంఘనలు వంటి అనేక ఆరోపణలు నమోదయ్యాయి. కెన్యా వంటి దేశాలు అవినీతి అనుమానాలతో ఒప్పందాలను రద్దు చేశాయి. భారత నియంత్రణ సంస్థలు రాజకీయ ఒత్తిళ్ల నడుమ స్వతంత్రతను నిలబెట్టుకోవడంలో కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇది మొత్తం భారత ఆర్థిక వ్యవస్థలో రాజకీయ…

ప్రమాదాలు జరిగితేనే నిద్ర లేస్తారా?*

“ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బస్సులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, లైఫ్ సేవింగ్ కిట్స్ వంటి అత్యవసర అంశాలను అధికారులు పరిశీలించడం లేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ఏ బస్సులో కూడా అవి సరిగా అందుబాటులో కనిపించడం లేదంటే రవాణా శాఖ ఏం చేస్తోంది? ఏదో ఒక పెద్ద…

కర్నూలు బస్సు ప్రమాదం: భద్రతా నిబంధనల ఉల్లంఘన

“ఫోరెన్సిక్ విశ్లేషణల ప్రకారం మంటలు ప్రారంభమైన తర్వాత వాటి తీవ్రత అమాంతం పెరిగింది. దీనికి ముఖ్య కారణం బస్సు లగేజీ క్యాబిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 400కు పైగా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పార్సిల్‌ను రవాణా చేయడం. ఈ మొబైల్ ఫోన్ల బ్యాటరీలలోని లిథియం లోహం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు వేగంగా పేలిపోయి…

అధికార స్థిరీకరణకు దారి విజన్2047?

“గతంలో అధికారంలోకి వచ్చిన పాలకులు పంచవర్ష ప్రణాళిక అమలు జరిపారు.ఒకింత దీనిలో చిత్తశుద్ధి ఉంది.తమకు ప్రజలిచ్చిన ఐదేళ్ల పరిపాలనా కాలంలో కనీసంగా ఓ ప్రాధాన్యతా అంశం తీసుకొని పూర్తిచేయడం.తొలి భారత ప్రధాని నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు ఇదే తరహా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన జరిగింది. వీళ్ళలో చాలా మంది ఇరవై ఏళ్ళకు దగ్గరగా…

పుస్త‌క ప‌ఠ‌నాస‌క్తి పెంచుదాం

ఆదివారం ఇందిరా పార్క్ లో కార్య‌క్ర‌మం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోని పార్కుల్లో అక్టోబర్ 26న పార్కుల్లో పుస్తక పఠన ప్రాముఖ్యతను తెలపడానికి మ‌రో గ్రంథాల‌యం సంస్థ నిర్వాహ‌కులు ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రచయితలు ,రచయిత్రులు, కవులు, కవయిత్రులు, కళాకారులు, జర్నలిస్ట్ లు, విద్యావంతులు, పుస్తకప్రేమికులు,ప్రచురణకర్తలు,పుస్తక విక్రేతలు,సంపాదకులు విద్యార్థులు…

ఇన్ స్టెంట్ జస్టిస్‌ ..!

“సమస్య మూలాలను నిర్మిలించకుండా, నేరం చేయాలన్న ఆలోచనలు మార్చకుండా తక్షణ న్యాయంతో సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు..నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు వంటి సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించకుండా..యువత శక్తిని దేశాభివృద్ధి కోసం ఉపయోగించే పాలన అందించకుండా కేవలం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌ తో న్యాయం చేస్తామని చెప్పడం సర్కార్‌ నిర్లక్ష్యానికి నిదర్శనం.”…

గోదావరి కావేరి అనుసంధానం ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి?

“కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా ఆధారపడుతున్నందున ఎన్ని ఇబ్బందులున్నా కేంద్ర నుండి అనుమతులు లభిస్తాయని రాష్ట్ర జల వనరుల శాఖాధికారులు విశ్వసించారు. అంతిమంగా అంతా తలకిందులైంది. కేంద్ర బీజేపీ నాయకత్వం తెలంగాణ కు వ్యతిరేకంగా ఎట్టి చర్యకు సిద్ధంగా లేదని తేలిపోయింది.” గోదావరి కావేరి అనుసంధానం అమలుకు…

ప్రాణాలను మింగే రహదారులు

“హెల్మెట్‌, సీటు బెల్ట్‌ ధరించడం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయకపోవడం, వేగ పరిమితులు పాటించడం ఇవన్నీ చట్టాల భయంతో కాక, మన మనస్సుతో చేయాల్సినవి. ప్రభుత్వం పరంగా రహదారులపై స్పీడ్‌ గన్స్‌, సీసీ కెమెరాలు, డ్రంక్‌ డ్రైవ్‌ తనిఖీలు మరింత కఠినతరం కావాలి. మైనర్ల డ్రైవింగ్‌పై తల్లిదండ్రులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. లైసెన్సు జారీ విధానాన్ని…