Category ప్రత్యేక వ్యాసాలు

సోషల్ మీడియా నిషేధం సాధ్యమా?

social media ban in AP

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెడ్ బుక్ పేరుతో దాడులు, కేసులు ముదిరి చివరకు “ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు” కొందరు సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి, వేటాడి మరీ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ లను తప్పుపట్టడమేకాక  సోషల్  మీడియాభావప్రకటనా స్వేచ్ఛను  అడ్డుకోరాదని స్పష్టంగా చెప్పింది.…

​ప్రమాద సంకేతాలు మోగిస్తున్న ప్యారాక్వాట్ గడ్డి మందు: రాష్ట్ర శాసనసభ చారిత్రాత్మక తీర్మానం.. కేంద్రం ముందున్న నిర్ణయాత్మక అడుగు

రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…9440595494 ఆధునిక వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచే క్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన రసాయన మందులు నేడు మనిషి మనుగడకే సవాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కలుపు నివారణ కోసం రైతాంగం విరివిగా ఉపయోగిస్తున్న “ప్యారాక్వాట్ డైక్లోరైడ్” (Paraquat Dichloride) అనే గడ్డి మందు ఇప్పుడు…

శాసనసభ… ప్రజాసమస్యల వేదిక నుంచి వ్యక్తిగత వేదికగా మారిందా?.

“శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు గంభీరంగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో, నన్ను హైదరాబాదుకు పిలిపించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా చర్చించి, వాటిని సమాధానాల రూపంలో సభలో ప్రస్తావించారు. అది కేవలం ఒక సంఘటన కాదు… అది శాసనసభ గౌరవానికి, బాధ్యతకు ఒక ప్రతీక. పేర్లు చెప్పకపోయినా… ఆ విలువలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి..”…

అసెంబ్లీ సమావేశాల్లో అధికారపార్టీ నిరసన గళాలు

అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల  నుండి నిరసన వ్యక్తం కావడం ఆ పార్టీ వర్గాలను ఆందోళన కలిగిస్తున్న అంశం. శాసనసభలో మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడినతీరు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నట్లుంది. ఆయన మాటలను మంత్రులు తేలిగ్గా తీసుకున్నట్లు నవ్వులు వినిపించినా మిగతా శాసనసభ్యులను ఆలోచింపజేసినవనే చెప్పాలె. ఎందుకంటే మిత్రపక్షమైన సిపిఐ, ఎంఐఎం నుండి…

అసెంబ్లీ సాక్షిగా అక్షర సైనికులపై వివక్ష!

“ప్రభుత్వం ఇతర వర్గాలకు రక్షణ కల్పిస్తూ జర్నలిస్టులను విస్మరించడం వెనుక ఉన్న ప్రధాన కారణం వారిని అసంఘటిత శక్తిగా భావించడమే.న్యాయవాదులు లేదా ఇతర ఉద్యోగ సంఘాలు ఒక శక్తిగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పుడు, వారి ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని పాలకులు తలొగ్గుతున్నారు.కానీ జర్నలిస్టులు వేర్వేరు యూనియన్లుగా చీలిపోవడం పాలకులకు వరంగా మారింది. ఈ…

కాంబోడియా ప్రయాణం – గిరియానం 16

 సాధారణంగా వియత్నాం కాంబోడియా దేశాలకు ఒకేసారి వెళుతుంటారు. నేనూ చాలా రోజులుగా అలాగే వెళ్లాలనుకున్నాను. కానీ నా ప్రయాణాల అనుభవం వల్ల విడి విడిగా వెళ్ళడమే మంచిదనిపించింది. ఎందుకంటే అలా కలిపి వెళ్ళడం వలన ఆయా దేశాలలోని అన్ని ప్రదేశాలు చూడడానికి వీలుపడదు. అలా వెళ్ళినట్లయితే కంబోడియాలో సెo రిప్ ( SIEM REAP ) ఒక్కటే…

విద్యా కమిషన్ సిఫారసులతో విద్యా అభివృద్ధి జరిగేనా..?

vidya kamishan

“ఇంత వ్యయంతో ఏర్పాటయ్యే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు యేటా బడ్జెట్ లో నిధులు క్రమం తప్పకుండా కేటాయిస్తారన్న నమ్మకం లేదు. ఆర్ధిక ఇబ్బందులతో, ప్రతి మూడునెలలకూ అప్పుల కోసం పడిగాపులు గాచే ప్రస్తుత ప్రభుత్వం రేపు చేతులెత్తేయదని చెప్పకుండా ఉండలేము. ఊరి బడిలో లభించే స్థానిక సంస్కృతి, జాతీయభావన, నైతిక విలువలు, గ్రామీణ పని సంస్కృతి…

బడ్జెట్ లో ఉద్యమకారులకు గుండు సున్నా

“ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం అందరూ జాక్ లాగా ఏర్పడి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉంది, జయశంకర్ సార్ చెప్పినట్లు వీలైతే అందరూ కలసి లక్ష్య సాధన కోసం పని చేయాలి లేకపోతే సమాంతరంగా పని చేయాలి కానీ…

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ బీజేపీ మరో ఎలక్షన్‌ స్టంట్‌..!!

BJP election strategy, election stunt debate, five state elections India, political controversy BJP, opposition criticism BJP, election campaign tactics,

“మరోవైపు ఇరాన్‌ వార్‌ ప్రపంచ వ్యాప్తంగా ఇంధన,గ్యాస్ సంక్షోభం సృష్టిస్తుంటే. ఎన్డీయే సర్కార్‌ అనుహ్యంగా ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేసేదే కావచ్చు.కానీ ఇన్ని రోజులు తగ్గించకుండా ఇప్పుడే ఎందుకు తగ్గించాల్సి వచ్చిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కొరోనా కాలంలో కూడా పెట్రోల్‌ డిజిల్‌ పై సుంకాలు…