Category ప్రత్యేక వ్యాసాలు

పుస్త‌క ప‌ఠ‌నాస‌క్తి పెంచుదాం

ఆదివారం ఇందిరా పార్క్ లో కార్య‌క్ర‌మం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోని పార్కుల్లో అక్టోబర్ 26న పార్కుల్లో పుస్తక పఠన ప్రాముఖ్యతను తెలపడానికి మ‌రో గ్రంథాల‌యం సంస్థ నిర్వాహ‌కులు ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రచయితలు ,రచయిత్రులు, కవులు, కవయిత్రులు, కళాకారులు, జర్నలిస్ట్ లు, విద్యావంతులు, పుస్తకప్రేమికులు,ప్రచురణకర్తలు,పుస్తక విక్రేతలు,సంపాదకులు విద్యార్థులు…

ఇన్ స్టెంట్ జస్టిస్‌ ..!

“సమస్య మూలాలను నిర్మిలించకుండా, నేరం చేయాలన్న ఆలోచనలు మార్చకుండా తక్షణ న్యాయంతో సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు..నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు వంటి సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించకుండా..యువత శక్తిని దేశాభివృద్ధి కోసం ఉపయోగించే పాలన అందించకుండా కేవలం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇన్‌ స్టెంట్‌ జస్టిస్‌ తో న్యాయం చేస్తామని చెప్పడం సర్కార్‌ నిర్లక్ష్యానికి నిదర్శనం.”…

గోదావరి కావేరి అనుసంధానం ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి?

“కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా ఆధారపడుతున్నందున ఎన్ని ఇబ్బందులున్నా కేంద్ర నుండి అనుమతులు లభిస్తాయని రాష్ట్ర జల వనరుల శాఖాధికారులు విశ్వసించారు. అంతిమంగా అంతా తలకిందులైంది. కేంద్ర బీజేపీ నాయకత్వం తెలంగాణ కు వ్యతిరేకంగా ఎట్టి చర్యకు సిద్ధంగా లేదని తేలిపోయింది.” గోదావరి కావేరి అనుసంధానం అమలుకు…

ప్రాణాలను మింగే రహదారులు

“హెల్మెట్‌, సీటు బెల్ట్‌ ధరించడం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయకపోవడం, వేగ పరిమితులు పాటించడం ఇవన్నీ చట్టాల భయంతో కాక, మన మనస్సుతో చేయాల్సినవి. ప్రభుత్వం పరంగా రహదారులపై స్పీడ్‌ గన్స్‌, సీసీ కెమెరాలు, డ్రంక్‌ డ్రైవ్‌ తనిఖీలు మరింత కఠినతరం కావాలి. మైనర్ల డ్రైవింగ్‌పై తల్లిదండ్రులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. లైసెన్సు జారీ విధానాన్ని…

భారత రాజ్యాంగం: పరివర్తనాత్మక శక్తి, ప్రజాస్వామ్య పునాది

“భారత రాజ్యాంగం భారత జాతి ఆశలు, ఆకాంక్షలు విలువలకు అద్దం పడుతూ, భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించి, పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. దాని నిర్మాణం ఎంత సుదీర్ఘ మైనదైనా, భారత రాజ్యాంగం దేశంలోని వైవిధ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల…

ఆంధ్రపాలనలో తెలంగాణకు ద్రోహం

26 జనధర్మో విజయతే3.10.2025 శతజయంతి  తెలంగాణా వేరే రాష్ట్రంగా ఏర్పడితే, దేశంలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న సాకుతో ఆంధ్ర నాయకులు ఢిల్లీ నాయకులనూ, హైద్రాబాదు నాయకులనూ నిరంతర ప్రయాసతో నమ్మించి తుదకు శ్రీ బూర్గుల రామకృష్ణారావు వారి సమ్మతిని సాధించారు. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు,  రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన…

కొండా సురేఖ ఎపిసోడ్‌ ‌టీ కప్పులో తుఫానేనా ?

“కొండా దంపతులు, వారి కుమార్తె ప్రవర్తించిన తీరు, సురేఖ మంత్రి పదవికి ఉద్వాసన ఏర్పడుతుందన్న టాక్‌ ‌బలంగా వినిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా కొండా సుస్మిత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై చేసిన ఘాటైన విమర్శపై సిఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించే అవకాశాలు లేకపోలేదు. సమ్మక్క జాతరకు సంబంధించిన టెండర్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేసిన విమర్శలతోపాటు, రెడ్లు,…

భారత రాజ్యాంగం: పరివర్తనాత్మక శక్తి, ప్రజాస్వామ్య పునాది

“భారత రాజ్యాంగం కేవలం ఒక పత్రం కాదు; అది భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల, ఆకాంక్షల, స్వప్నాల సమ్మేళనం. ఇది స్వతంత్ర భారతదేశానికి ఒక మార్గదర్శక సూత్రగ్రంథం. దీనిలోని మూల విలువలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం భారతీయ సమాజపు శతాబ్దాల సాంస్కృతిక పరిణామాల సారం.  “రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా, దానిని నడిపించే వారు…

దీపావళి…. లక్ష్మీ పూజ

దీపమాలికలతో లక్ష్మికి నీరా జనమీయబడే దినం కావటం వల్ల దీపావళి అని నామాంకిత యైనది. నరకలోక వాసులకై దీప + ఆవళి కల్పించే దినం కనుక దీపావళి అని వాడుక లోని వచ్చింది. దీపావళి అంటే దీపాల సమూహం. హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నం. రాక్షస రాజు బలి చక్రవర్తిని పాతాశానికి…