Category ప్రత్యేక వ్యాసాలు

ప్రజా భద్రతపై అశాంతిని మిగిల్చిన శాంతి చట్టం

“దేశ న్యూక్లియర్ ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తిగా మార్చే ఈ ముఖ్యమైన చట్టం స్వల్ప పార్లమెంటరీ చర్చతో, పార్లమెంటరీ కమిటీ పంపకుండా ఆమోదించబడినందుకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బిల్ టెక్స్ట్ సోమవారం (డిసెంబర్ 15) అందుబాటులోకి వచ్చింది, బుధవారం (డిసెంబర్ 17) నాటికి లోక్‌సభ ఆమోదించింది, గురువారం (డిసెంబర్ 18) నాటికి రాజ్యసభ ఆమోదించింది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను…

పరమ పవిత్రం… వైకుంఠ ఏకాదశి పర్వదినం

The most sacred day... Vaikuntha Ekadashi

ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికాను సారము కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమానమైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. “గృహస్థో బ్రహ్మచారీ చ ఆహితాగ్నిస్థ థైవచ; ఏకాదశ్యాంశ భుంజిత పక్షయోరు భయోరపి” అని అగ్ని పురాణాదులు వివరిస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా ఉపవాసాద్యాచరణము విధించ బడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి…

కాంగ్రెస్ పార్టీ స్థాపన…స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది

డిసెంబర్ 28.. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం భారత జాతీయ కాంగ్రెస్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అత్యంత ప్రభావ వంతమైన రాజకీయ సంస్థ. 1885 డిసెంబర్ 28న ఏర్పాటైన ఈ సంస్థ, దేశంలో రాజకీయ చైతన్యానికి, సామాజిక ఆర్ధిక మార్పులకు కీలకంగా నిలిచింది. కాంగ్రెస్ స్థాపన, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది…

వియత్నాం పర్యటన

గిరియానం – 12 అక్కడి నుంచి హాన్ కీమ్ సరస్సుకు వెళ్ళాం. ఈ సరస్సును హనోయ్ ఆత్మగా స్థానికులు భావిస్తారట. నగరం నడి బొడ్డులో ఉంది. చుట్టూ అందమైన పూలతోటలు ఉన్నాయి. సరసన మధ్యలో టవర్ లాంటి ప్రాచీన కట్టడం ఒక’టి ఉంది. ఇది ప్రఖ్యాత ప్రాచీన చారిత్రక, సాంస్కృతిక సరస్సు. 15 వ. శతాబ్దంలో…

గోదావరి కావేరి అనుసంధానం!

“వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఏ సుముహూర్తంలో ఈ ప్రతిపాదన తెర మీదకు తెచ్చిందో గాని ఒక్కో సమావేశంలో ఒక్కో రాష్ట్రం మడత పేచీలు పెట్టడం రివాజు అయింది. ఇందులో కూడా మరో ట్విస్ట్ లేక పోలేదు. తమిళ నాడు లో ఎన్నికలు వస్తుందనగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సమావేశాల ముమ్మరం పెంచుతుంది. అయితే…

ఇండియా కాంట్‌ బ్రీత్‌..! 

“అరావలి నుంచి హైదరాబాద్‌, బస్తర్‌ నుంచి బెంగాల్‌ వరకూ, హిమాలయాల నుంచి హిందు సముద్రం వరకూ జరుగుతున్న ప్రకృతి విధ్వంసంతో ఆప్పటి వరకూ దిల్లీకే పరిమితం అయిన వాయు కాలుష్యంతో దేశం మొత్తం గ్యాస్ చాంబర్‌గా మారుతుంది. .కేంద్రం చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ప్రజా పోరాటలు ఒక్క మార్గం..ప్రజలు చైనత్యమై ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే…

స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరేదెప్పుడు?

“స్వచ్ఛ భారత్ కింద కోట్ల సంఖ్యలో మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని సుమారు ₹62,009 కోట్లను ఖర్చు చేశారు. అయితే, నిర్మాణాల సంఖ్యను పెంచుకుంటూ పోవడంలో ఉన్న ఉత్సాహం, వాటిని ప్రజలు ఉపయోగించుకునేలా తీర్చిదిద్దడంలో లేదు. నీటి సౌకర్యం లేకపోవడం, సరైన డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానం చేయకపోవడం వల్ల వేల సంఖ్యలో నిర్మించిన టాయిలెట్లు నేడు…

బంగ్లాదేశ్‌లో పేట్రేగిపోతున్న మతోన్మాదం!

Communalism is on the rise in Bangladesh!

“ప్రస్తుతం బంగ్లాదేశ్‌ యావత్తు మతోన్మాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సుఫీ ప్రార్థనా మందిరాలను, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం లేదా పాడు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మహిళ లను ఫుట్‌ బాల్‌ ఆడనివ్వడంలేదు. సంగీతం, సాంస్కృతిక కార్యకలాపాలపై మతోన్మాదులు నిషేధం అమలు చేస్తున్నారు. మత ఛాందసవాదులు దేశంలో బహుళ సమాజాన్ని ఎంతమాత్రం అంగీకరించడం లేదు.…

సుస్థిర అభివృద్ధికి సుపరిపాలనే ప్రాణాధారం

Good governance is the lifeblood of sustainable development

భారతదేశం వంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశంలో అభివృద్ధి అనేది కేవలం గణాంకాలకు పరిమితం కాకూడదు. అది ప్రతి పౌరుడి జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించాలి. ఈ లక్ష్య సాధనకు ‘సుపరిపాలన’ అనేది ఒక సాధనం మాత్రమే కాదు, అది ఒక అనివార్యమైన పునాది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశయాలకు అనుగుణంగా, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు…