Category ప్రత్యేక వ్యాసాలు

ఈ ఏడాదిలో అయినా కాలుష్యంపై  దృష్టిపెడదామా ???

ప్రపంచవ్యాప్తంగా 155 దేశాలు తమ పౌరులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కల్పించినప్పటికీ, భూమి, గాలి, నీరు, రసాయన కాలుష్యం వంటి “పర్యావరణ ప్రమాదాల” వల్ల 23 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణంలో మార్పులు ప్రజల జీవనోపాధికి, ఆహార భద్రతకు ముప్పు తెస్తున్నాయి. గత పదేళ్లుగా వాతావరణంలో వేడి పెరుగుతోంది. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం…

పాలనలో మార్పు, ప్రజల్లో నమ్మకం: రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు

పాలనలో చురుకుదనం, నిర్ణయాల్లో స్పష్టత, ప్రజల అవసరాలపై దృష్టి.. సర్కారు నడిపే ముఖ్యమంత్రులకు ఉండాల్సిన ముఖ్యలక్షణాలను సీఎం రేవంత్ ఈ రెండేళ్లలో బాగానే వంటబట్టించుకున్నారు. ఈ పనితీరు కొనసాగితే, తెలంగాణ రాజకీయాల్లో ప్రజా కేంద్రిత పాలనకు ఇది ఒక రోల్ మోడల్‌గా నిలిచే అవకాశముంది. ప్రజలు మాటలకంటే పనితీరునే కొలమానంగా చూస్తున్న ఈ కాలంలో, ప్రభుత్వ…

సాహితీ వట వృక్షం జువ్వాడి గౌతమరావు

ఫిబ్రవరి 1…జువ్వాడి గౌతమరావు జయంతి ఆయన ఒక సాహితీ వట వృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా, ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పీ.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్ కుమార ఆచార్య, సామల సదాశివ లాంటి సాహితీ దురంధరులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవారు. ప్రధానంగా కవి సామ్రాట్…

జై బోలో తెలంగాణ ..2026..!

2026 అనే నూతన సంవత్సరం మన ముందుకొస్తోంది. ప్రతి కొత్త ఏడాది ఒక కొత్త ఆశ, కొత్త సంకల్పం, కొత్త పోరాటానికి పిలుపు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు 2026 కేవలం కాలపరమైన మార్పు మాత్రమే కాదు; తమ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తును మలుచుకునే మరో అవకాశంగా నిలుస్తోంది. వ్యవసాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం,…

కెసిఆర్‌ చుట్టే తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయమంతా కెసిఆర్‌ చుట్టే పరిభ్రమిస్తున్నది . గడచిన రెండు సంవత్సరాలుగా ఆయన తన వ్యవసాయ క్షేత్రానికే  పరిమితమైనప్పటికీ రాజకీయనాయకులు నోట్లో నిత్యం ఆయన నామస్మరణే వినిపిస్తున్నది . ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ అయితే ఆయన పేరు ఎత్తని రోజంటూ లేదు. ఎక్కడ సభ, సమావేశాలు జరిగినా కెసిఆర్‌ పేరు ఎత్తకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెల్లారడంలేదు.…

విజ్ఞాన సర్వస్వనిధి గుంజి వెంకటరత్నం

“హంసవింశతి అంటే హంస చెప్పిన ఇరవై కథల సంపుటి. ఈ కథలన్నిటిలోనూ విశృంఖల జార శృంగారం వర్ణించబడింది. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్నరోజుల్లో ఈ గ్రంథాన్ని నిషేధించారని  చెబుతారు. పురుష సంగమాసక్త అయిన నాయిక హేమవతి, ఆ ప్రాంత రాజు అయిన చిత్రభోగుని కలిసేందుకు పయనమైనప్పుడు ఆమె స్నేహితురాలు ‘హంస’ నివారించడం ఇందులోని కథాంశం..”    …

దురలవాట్లకు దూరంగా.. 2026

“పొగ లేదా మద్యం తాగే అలవాటుగా వారు దానిని 2026లో తగ్గించడానికి కఠిన నిర్ణయాలు తీసుకొని అమలు పరుద్దాం. పీచు పదార్థాలు అధికంగా ఉన్న శాకాహారాలను మన మెనూలో చేర్చుదాం. ఏడాదిలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షకు చేసుకునే అలవాటును 2026లోనైనా ప్రారంభిద్దాం. మన ఇంటి లేదా కార్యాలయ లేదా విద్యాలయ ప్రాంగణాల్లో ఒకటి లేదా…

పదో తరగతి పరీక్ష విధానంలో, షెడ్యూల్ లో మార్పులు అవసరం

“విద్యా వ్యవస్థలో సంస్కరణలు విద్యార్థులను కార్యోన్ముఖులను  చేయలేగాని,కార్యహీనులను చేయరాదు.సంస్కరణలు ఫీల్డ్ స్థాయి సమస్యలను పరిష్కరించేదిగా ఉండాలి కానీ, సమస్యలు సృష్టించేదిగా ఉండకూడదు. సంస్కరణలు స్థానిక సామాజిక,ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలే గాని మరో వ్యవస్థను అనుసరించినట్లుగా ఉండకూడదు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అధిక భాగం గ్రామీణ ప్రాంత విద్యార్థులే కాబట్టి ప్రస్తుతం ప్రకటించిన…

ప్రజా భద్రతపై అశాంతిని మిగిల్చిన శాంతి చట్టం

“దేశ న్యూక్లియర్ ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తిగా మార్చే ఈ ముఖ్యమైన చట్టం స్వల్ప పార్లమెంటరీ చర్చతో, పార్లమెంటరీ కమిటీ పంపకుండా ఆమోదించబడినందుకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బిల్ టెక్స్ట్ సోమవారం (డిసెంబర్ 15) అందుబాటులోకి వచ్చింది, బుధవారం (డిసెంబర్ 17) నాటికి లోక్‌సభ ఆమోదించింది, గురువారం (డిసెంబర్ 18) నాటికి రాజ్యసభ ఆమోదించింది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను…