Category ప్రత్యేక వ్యాసాలు

ఆహారపు అలవాట్లే ఆయురారోగ్య నిర్ణేతలు!

దేశ ప్రధాన సమస్యల్లో పేదరికం, అధిక జనాభా, అవిద్య, ప్రజారోగ్యం, ఆర్థిక – సామాజిక అసమానతలు లాంటి పలు సమస్యలతో పాటు ఆహార అభద్రత సంక్షోభం అనాదిగా వెంటాడుతున్నాయి. నేడు ఆహార భద్రత సాధనలో కొంత మెరుగైన ఫలితాలను సాధించిన భారతంలో పోషకాహార భద్రత మాత్రం అందని ద్రాక్షే అవుతున్నది. ముఖ్యంగా పోషకాహార లోప విష…

సమాచారం అంతా ‘వెబ్‌’ గుప్పిట్లోనే…!

1948లో ట్రాన్సిస్టర్‌ అనే చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరం కనుగొన్న తరువాత ఎలక్ట్రానిక్స్‌ రంగం రూపురేఖలు మారిపోయాయి. దీని సహాయంతో ఎలక్ట్రానిక్‌ చిప్లు తయారుచేసారు. కంప్యూటర్లు తయారు చేయబడ్డాయి. దీనికి తోడు అంతర్జాలం కనుగొనిన తరువాత ఈ రంగం వెనుకకు తిరిగి చూడలేదు. జీవితంలో అంతర్భాగం: ప్రస్తుతం అంతర్జాలం( ఇంటర్నెట్‌ ) లేని రంగం లేదంటే అతిశయోక్తి…

‘ఆమె’ దార్శనికత అనితర సాధ్యం!

కొత్త దృష్టికోణం, మంచి ఆర్థిక రాబడి అక్షయ ఇంధన రంగంలో మహిళల ప్రాతినిధ్యం! ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు రానున్న దశాబ్దంలో పనిచేసే వయసున్న జనాభా మన దేశంలో అందరికన్నా ఎక్కువగా అంటే 100 కోట్లకు పైగా ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. ఇంతమంది పనిచేసే జనాభాతోపాటు విద్యావంతుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఒక మంచి పరిణామంగా…

చట్టాలను కఠినతరం చేసుకోవాలి!

Laws should be tightened

 అత్యాచార కేసుల్లో ముందుగా  కఠిన శిక్షలకు పూనుకోవాలి… దేశమంతా ఇపుడు అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి పాలకుల వరకు ఇదే చెబుతున్నారు. అలాగే మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని ముందుంచారు. నిజంగానే ఉరిశి విధించాల్సిందే. మనదేశంలో స్త్రీని గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు…

రాబీస్‌ నియంత్రణ సాధ్యమేనా?

Possible to control Rabies

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు అరవై వేలమందికి పైగా రాబిస్‌ మరణాలు నమోదవుతున్నాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో ఈ వ్యాధి ఉంది. రాబిస్‌ వ్యాధికి సంబంధించిన మరణాలు ప్రపంచ జిడిపిపై ప్రభావం చూపుతున్నాయి. దీనిపై ప్రపంచవ్యయం 860 కోట్ల యుయస్‌ డాలర్లగా ఉంది. ఇక మనదేశం రేబిస్‌ మరణాలకు నిలయంగా మారింది. ఏడాదికి 18000 నుండి…

తగ్గిన దిగుబడులు…పెరిగిన ధరలు

Decreased yields...increased prices

వంటింట్లో ఉల్లి ఘాటు తప్పేలా లేదు…  ధరలకు క్లళెం పడేదెప్పుడు? ఉల్లి ఘాటు క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. వందరూపాయలకు చేరుకుంటుందని వ్యాపారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీంతో కొనుగోళ్లు పెంచుకుంటున్నారు. ఇది నిజమన్నట్లుగా గత నాలుగైదు రోజులుగా కిలోకు ఐదు రూపాయల చొప్పున పెరుగుతోంది. ఇటీవల 25 రూపాయలు ఉన్న ధరలు…

పారిశ్రామిక ప్రగతిపై నీలినీడలు!

Blue shadows on industrial progress

రూపాయి క్షీణతతో భారమవుతున్న దిగుమతులు.. ఆర్థిక మందగమనానికి చికిత్స అవసరం మన దేశంలో ఉద్యోగాలు దక్కక ఎంతోమంది విదేశాలకు వెళ్లినా వారికి అక్కడ భరోసా దక్కడం లేదు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన భారతీయలు ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అటు ఉద్యోగాలు దొరక్క..ఇటు బ్యాంకు రుణాలు కట్టలేక తలపట్టుకుంటున్నారు. పోనీ దేశానికి వొచ్చి…

ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పట్టింపు ఏదీ?!

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా  పెరుగుతున్న నిరుద్యోగం మోదీ అధికారంలోకి వొచ్చిన తరవాత గత పదేళ్లు పాలన అవినీతిరహితంగా సాగుతుందన్న పేరు వొచ్చింది. అలాగే సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకుని సత్తా చాటింది. అయోధ్య, కాశ్మీర్‌, ట్రిపుల్‌ తలాక్‌ విషయల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపోతే ఇంకా పట్టిపీడిస్తున్న సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా…

అసంఘటిత కార్మిక శక్తి..

ఒక ఉద్యమం పుట్టింది. అది మధ్యప్రదేశ్‌ లోని ఛత్తీస్‌ ఘడ్‌ ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌ గఢ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌ పూర్‌, దుర్గ్‌,…