Category ప్రత్యేక వ్యాసాలు

మనలో కడగవలసినవి ఎన్ని ఉన్నాయి!

special story on konda surekha

తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కొండ సురేఖ భారత రాష్ట్ర సమితి నాయకుడు కె తారకరామారావును ఉద్దేశించి అన్న మాటలు, ఆ మాటల్లో దొర్లిన ఇతరుల ప్రస్తావనలు, వాటి మీద రేగిన దుమారం కొని రోజుల పాటు వ్యాపించింది. ఒకరిపై ఒకరు నోళ్లు మూసీలుగా మారాయని, ఆ మూసీ మురికి కాలువలను కడగాలని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.…

డిజిటల్‌ కార్డులతో బహుళ ప్రయోజనం!

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఏకీకృత కార్డు ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్డు ద్వారా మేలు జరుగనుంది. రేషన్‌, ఆరోగ్యం, పింఛన్‌.. అన్నింటికీ ఒకటే కార్డు ఉండాలన్న సంకల్పంతో ప్రక్రియను చేపట్టారు. కార్డుపై కుటుంబ యజమాని ఫొటో కూడా ఉంటుంది.…

సమాచార హక్కు చట్టం నియామకాల్లో దాపరికం ఎందుకు?

Right to Information Act

దేశంలో రోజురోజుకూ సమాచార హక్కు  చట్టాన్ని అటకెక్కించే పనిలో అన్ని ప్రభుత్వాలూ పనిచేస్తున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సమాచార హక్కు చట్టంలో సెక్షన్‌-26 ప్రకారం ఆ చట్టం ప్రయోజనాలను ప్రజలకు అందించి, వారిలో అవగాహన కల్పించాల్సిన రాజ్యాంగ బద్ధమైన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. గతంలో సుప్రీం కోర్టు ధర్మాసనం  ‘తక్షణం సమాచార హక్కు కమిషనర్లను…

పునరుత్పాదక ఉద్యోగకల్పనలో భారత్ భేష్

India best In Renewable Job Creation

అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఐఆర్ఇఎన్ఎ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) సంయుక్తంగా చేసిన విడుదలచేసిన నివేదిక 2024 విడుదలచేసింది. ఇది పునరుత్పాదక ఇంధన విస్తరణ, పారిశ్రామిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, లేబర్ మార్కెట్ కార్యక్రమాలకు సంబంధించిన ఉద్యోగాల సృష్టిని ప్రభావితం చేసే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విధానాలను నివేదిక అంచనా వేస్తుంది. ఇది పునరుత్పాదక ఇంధన…

అవకాశవాద రాజకీయాలపై ప్రజలు అప్రమత్తం కావాలి!

రాజకీయాల్లో  సిద్దాంతాలు పక్కకు పోయాయి. రోజురోజుకూ విలువలు విలువలు పడిపోతున్నాయి. ఎదుటి పార్టీని ఎలా దిబ్బతీయాలా అన్నదే ఇప్పుడు అన్నిపార్టీల ప్రథమ లక్ష్యంగా మారింది. అధికారం ఉన్న పార్టీలో ఉండడం అలవాటు చేసుకున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరిపోతున్నారు. విపక్ష పార్టీలు కూడా సమర్థంగా పనిచేయడం లేదు. అధికార పార్టీని విమర్శించడం, ఐదేళ్ల తరవాత…

చిత్రసీమలో భగ్గుమన్న పరువు లొల్లి!

ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న చిత్రాలలో ఉంటున్న అసభ్యకరమైన సన్నివేశాల వలన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించ లేని పరిస్థితి..డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో మహిళల పరువు పోవడం లేదా? ఆ సమయాలలో చూసిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉంటాయి కదా, పరువు నష్టం దావా వేసుకోవొచ్చునా..? ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసి స్వంత భవనాలు…

గాంధేయవాదం సమాధికి గాడ్సే అనుచరుల కుట్ర

హిందు రాష్ట్ర సాధన కోసం గాంధీజీ సిద్ధాంతాలపై దాడిని పెంచారు. తమ లక్ష్య సాధనకు గాంధీ భావజాలంపై దాడి మాత్రమే ద్వారా సాధ్యమవు తుందని కలలు కంటున్నారు. హిందూ రాష్ట్ర సాధన ద్వారా భారత్ చరిత్రను తిరిగి రాయాలని భావిస్తున్నారు. హిందుత్వ పిడివాదులు మహాత్మా గాంధీ హత్యను, గాడ్సే విధానాలను బాహాటంగానే సమర్థిస్తారు. అందులో మరో…

మానవ తాత్వికతకు దర్పణం బాలగోపాల్

ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు దానికి తిరుగుబాటుగా వొచ్చే ప్రతిహింస సైతం మానవత్వానికి జవాబుదారీగా ఉండాలని , అలాకాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అనుకరణ మాత్రమే కాగలవని నిస్సందేహంగా వివరించిన వాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు సామాజిక ధోరణులలో సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు…

సాంఘిక న్యాయం అందని ద్రాక్షేనా?

Social justice

ఆనాడు ఫేస్‌బుక్‌ లేదు, ట్విట్టర్‌ లేదు, చెప్పుకున్నా వినేవాడే లేడు, ఒక వేళ విన్నా ఎదుటివారు లేవనెత్తే అనుమానాలకు సమాధానం చెప్పుకుని పోరాడే ఆత్మస్థైర్యం కూడా లేదు. ప్రతి కుటుంబంలో భార్య తన భర్తకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని ఎన్నో మానసిక సమస్యలను తన సన్నిహితులతో పంచుకుంటుంది. ఆ సమస్యలను విన్న మహిళ లేదా…