Category ప్రత్యేక వ్యాసాలు

రాజ్యాంగం అంటే బీజేపీకి గౌరవం లేదా?

ఎట్టకేలకు బయటపడ్డ  బీజేపీ రంగు    పార్లమెంట్‌ సాక్షిగా రాజకీయ దుమారానికి దారితీసిన   సాక్షాత్తు హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు   ‘అంబేడ్కర్‌, అంబేడ్కర్‌ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది‘ అంటూ అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ  పార్లమెంట్‌ లో  కేంద్ర…

ఈ జగమంతా ‘చిప్స్‌’మయం!

ప్రపంచమంతా ఇప్పుడు కృత్రిమమేధతో కొత్త పుంతలు తొక్కుతుంది. ఇది అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాల సమూహంతో పనిచేస్తుంది. ఫోన్‌లు, కంప్యూటర్‌లు, కార్లు వంటి పరికరాలను పని చేయడానికి సెమీకండక్టర్లతో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్‌  సర్క్యూట్లు (ఐసి) లేదా మైక్రోచిప్స్‌ అవసరం. ఈ చిన్న భాగాలు మన రోజువారీ జీవితాలను సుఖమయం చేస్తున్నాయి. ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో వందకు పైగా సెమీకండక్టర్‌…

“గణితంలో దిట్ట – సిద్ధాంతాలలో పుట్ట” మన రామానుజన్ !

బ్యాంకు ఎటియం కేంద్రానికి వెళ్లి మనం ఎంత మొత్తంలో డబ్బు కావాలో అంతే పరిమాణంలో వివిధ డినామినేషన్లో ఆ యంత్రం అందిస్తుంది. అలాగే అంతరిక్షంలో ఉపగ్రహాన్ని మనకు కావలిసిన రీతిలో ప్రవేశపెడతాం. ఇటువంటి అనేక రంగాలలో మన దేశానికి చెందిన ప్రముఖ గణిత మేధావి రూపొందించిన సిద్దాంతాలు ఉన్నాయి. ఆయనే శ్రీనివాస రామానుజన్. ఈయన గణితంలో…

రాజకీయ పార్టీల పెత్తనానికి కళ్లెం వేయాలి!

 ప్రజాధనం వృధాను అరికట్టగలగాలి అన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా చట్టాలను మార్చు కుంటున్నారు. రాజకీయ సంస్కరణల విషయంలో అన్ని పార్టీలదీ ఒకటే దారి.  అన్నీ ఒకే తాను ముక్కలు గనక వాటి గురించి అంతా తలూపుతున్నారు. ఇప్పుడు జమిలి ఎన్నికల విషయంలో రాజీపడ్డట్లు కనిపించినా అందరికీ అవసరమే. కాకపోతే తరచూ ఎన్నికలను రాజకీయ పార్టీలు…

సరస్సులు, చెరువుల పునరుద్ధరణకు పూనుకోవాలి!

సరస్సులు, చెరువులకు కొత్త శోభ.. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చి ఏడాది పూర్తయ్యింది. అయితే ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు. మంత్రుల మధ్య సమన్వయం కనిపించడం లేదు. అలాగే ప్రతి విషయానికి దిల్లీ  నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి తప్పడం లేదు. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవడం తప్పడం లేదు. హావిరీలపై విపక్షాలు నిలదీస్తున్నాయి. కాంగ్రెస్‌…

వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలి!

కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి!  వ్యవసాయాభివృద్దికి తక్షణ చర్యలు అవసరం వ్యవసాయ చట్టాలు తీసుకుని వొచ్చినప్పుడు ప్రధాని మోదీ కనీసం ఏ ఒక్కరితోనూ చర్చించలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో దానిని వెనక్కు తీసుకున్నారు. అప్పుడు చట్టంలోని మంచిని గానీ చెడును గానీ పార్లమెంటులో కనీసంగా అయినా చర్చించలేదు. ఈ క్రమంలో  పంటలకు అందిస్తున్న కనీస…

కొత్త చట్టాలను స్వాగతించాల్సిందే….!

 పాత, కొత్త చట్టాలపై సమగ్ర అవగాహన అవసరం దేశానికి అనుగుణంగా చట్టాల రూపకల్పన జరగాలి కనుమరుగు కానున్నభారత సాక్ష్యాధార చట్టం పాలకులు వారి అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్న చట్టాలను కూడా చర్చించాలి. చట్టం ఎవరికైనా ఒక్కటే అన్న భావన ప్రజల్లో రావాలి. రాజకీయ నాయకులు చట్టాల నుంచి తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసు కోవాలి. బాధితులకు…

వేగానికున్న ప్రాధాన్యత భద్రతకు ఏదీ?

riding bikes and don't need helmets

చిన్నపాటి నిర్లక్ష్యమే భారీ మూల్యానికి  కారణం బైక్‌ నడపడంలో తాము నేర్పరులమని, హెల్మెట్‌ అవసరం లేదని, ఇది శిరోభారమని భావించేవారు మనలో చాలా మందే ఉన్నారు. హెల్మెట్‌ భారం కాదు అది ఒక రక్షణ కవచం. యువత బైక్‌ ఎక్కితే చాలు రయ్‌ రయ్‌ మని దూసుకుపోతుంటారు. మితివిూరిన వేగం, మద్యం మత్తులో నడపడం, ట్రాఫిక్‌…

వెనుకబడిన వర్గాల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు

దేశమంతా సమగ్ర కులగణన చేపట్టని  పార్టీ నుంచి  వెనుకబడిన కులాల ప్రతినిధి ఆర్‌ క్రిష్ణయ్య  పెద్దల సభకు  పంపారు. మొన్నటి వరకు వైసీపీలో ఎంపీలు గా వెలగబెట్టిన  ఆర్‌ క్రిష్ణయ్య, బీద మస్తాన్‌ రావు, మోపిదేవి వెంకటరమణ  ఇప్పుడు కండువా మార్చి తెలుగుదేశం బీజేపీ పంచన చేరి   ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   ఏటా  రెండు…