Category జాతీయం

నలుగురికి మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌ఖేల్‌రత్న పురస్కారాలు

Major Dhyan Chand Khel Ratna award

డి.గుకేశ్‌, ‌హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌మను బాకర్‌ ఎంపిక అర్జున అవార్డుకు 32మంది, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురి ఎంపిక అర్జున అవార్డుల్లో  దీప్తి, యర్రాజీలకు చోటు ‌క్రీడా రంగంలో విశేష ప్రతిభకనబరిచిన క్రీడాకారులను అవార్డులతో కేంద్రం గౌరవించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌ఖేల్‌రత్న పురస్కారాలకు నలుగురిని ఎంపిక చేసిన కేంద్రం..…

రైతుసంఘాల తీరుపై సుప్రీం సీరియ‌స్‌

దల్లేవాల్‌కు వైద్య సాయం అందకుండా అడ్డంకులెందుకు? త‌క్ష‌ణమే చికిత్స అందించాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు న్యూదిల్లీ, డిసెంబర్ 28 (ఆర్ఎన్ఎ): రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నా.. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును…

మాజీ ప్ర‌ధాని అంత్యక్రియలపై వివాదం

సంప్రదాయాలు పాటించలేదని కాంగ్రెస్ విమర్శలు గతంలో మీరేం చేశారో తెలుసంటూ బిజెపి ప్ర‌తివిమ‌ర్శ‌లు పివికి జరిగిన అవమానంపై తాజాగా చర్చ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌ డిసెంబర్ 28: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు దిల్లీలోని నిగమ్ బోధ్‌లో జరిగాయి. ఆయన స్మారక చిహ్నం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని, కాంగ్రెస్‌ పార్టీ కేందప్రభుత్వానికి లేఖ సైతం రాసింది.…

ఇక సెల‌వు..

మాజీ ప్ర‌ధాని మన్మోహన్‌ సింగ్‌కు క‌న్నీటి వీడ్కోలు నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నివాళుల‌ర్పించిన రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కడ్‌ ప్రధాని మోదీ, మంత్రులు, స్పీకర్‌ తదితరులు కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి ఘాట్‌ వరకు అంతిమ యాత్ర పాడె మోసిన‌ కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌28: ఇక సెలవు అంటూ…

మన్మోహన్‌కు సోనియా, రాహుల్‌ నివాళి

ఖర్గే తదితరులు శ్రద్ధాంజలి  నేడు ఎఐసిసి కార్యాలయానికి పార్థివదేహం న్యూదిల్లీ, డిసెంబర్‌ 27 : భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ (92) పార్థివ దేహానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్‌ గాంధీ…

మన్మోహన్‌కు భారతావని ఘన నివాళి

ఇంటికి వెళ్లి నివాళి అర్పించిన రాష్ట్రపతి ముర్ము  ప్రధాని మోదీ, అమిత్‌ షా తదితరుల శ్రద్ధాంజలి  కేబినేట్‌ భేటీలో ఘనంగా నివాళి  దేశంలో వారం రోజుల పాటు సంతాపదినాలు  అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు  ప్రధాన కార్యాలయాలపై జాతీయ జెండా అవనతం న్యూదిల్లీ, డిసెంబర్‌ 27: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి…

మన్మోహన్‌తో విడదీయరాని బంధం

Former Prime Minister Manmohan Singh is associated with Orugallu

ఆనాటి జ్ఞపకాలు గుర్తు చేసుకున్న నేతలు వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌27: ఓరుగల్లుతో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అనుబంధం ఉంది. వరంగల్‌ ఆర్‌ఈసీలో 1992లో జరిగిన కాకతీయ విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు. కేయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సారథ్యంలో జరిగిన వేడుకల్లో ఆయన చేతుల…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

Former PM Manmohan Singh

Former PM Manmohan Singh Passed Away : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. తీవ్ర‌ అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్​లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్​ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్‌ సింగ్‌ మృతి…

కేన్‌-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన

Kane-Betwa river linking project

కేన్‌-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర్‌ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్‌ పాటిల్‌, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేన్‌-బేట్వా…