Category జాతీయం

వాజ్‌పేయి నాణెం విడుదల

కవాజ్‌పేయికి ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ప్రముఖులు న్యూదిల్లీ, డిసెంబర్‌ 25 : దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ 100వ జయంతి  ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. వాజ్‌పేయి వందవ జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రిలీజ్‌ చేశారు. అంతేకాకుండా స్టాంప్‌ను కూడా మోదీ…

డెలివరీ సేవల పన్ను రేటుపై కమిటీ ఏర్పాటు చేయాలి

ఐజీఎస్టీ పునరుద్ధరణ పై న్యాయబద్ధమైన విధానం అనుసరించాలి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే ఉంచాలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రతిపాదనలు.. ఆమోదించిన కౌన్సిల్ జైపూర్, డిసెంబర్ 21: రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన…

మళ్లీ జీఎస్టీ బాదుడు..

యూజ్డ్‌ కార్లపై జీఎస్టీ పెంపు! పాత కార్ల అమ్మకాలపై 18శాతం జీఎస్టీ బాదుడు పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లు..! 1,500 వరకు ఉన్న దుస్తులపై 5% జీఎస్టీ  1,500 నుండి రూ.10,000 వరకు వస్త్రాలపై 18% జీఎస్టీ 10,000 కంటే ఎక్కువ విలువైన బట్టలపై 28% జీఎస్టీ షూస్‌, వాచీలపై పన్ను రేటు 28%కి పెంచాలని…

జేపీసీకి జమిలి బిల్లు లోక్‌సభలో తీర్మానం ఆమోదం

న్యూదిల్లీ, డిసెంబర్‌ 20 : ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రూపొందిన జమిలి బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని శుక్రవారం లోక్‌సభ తీర్మానం పాస్‌ చేసింది. సభను నిరవధికంగా వాయిదా వేయడానికి ముందు రెండు బిల్లులను జేపీసీకి పంపేందుకు తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే రెండు రోజుల క్రితం…

పార్లమెంట్‌ ప్రాంగణంలో గందరగోళం

Chaos in the Parliament premises

 పరస్పర ఆందోళనలకు దిగిన కాంగ్రెస్‌, బిజెపి పక్షాలు  తోపులాటలో ఇద్దరు బిజెపి ఎంపిలకు గాయాలు  చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలింపు  తమను కావాలనే అడ్డుకున్నారన్న  రాహుల్‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 19: పార్లమెంట్‌ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. పరస్పర తోపులాటల్లో ఇద్దరు బిజెపి ఎంపిలకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిని హాస్పిటల్‌కి తరలించారు. రాజ్యాంగ నిర్మాత…

అమిత్‌ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఉద్యమం

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, రాహుల్‌ ప్రకటన ప్రజలకు క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలని డిమాండ్‌ న్యూదిల్లీ,డిసెంబర్‌19: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున…

అదానీపై చట్టపరమైన విచారణ చేపట్టాలి

దేశ ప్రజల కోసమే నిరసన దీక్ష డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18:  దేశ సంపదను, ఆర్థిక సంస్థలను మోసగిస్తున్న అదానీపై జెపిసి వేసి చట్టపరమైన విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు డిమాండ్‌ చేశారు.   ఈ మేరకు బుధవారం రాజ్‌ భవన్‌ వద్ద అఖిల…

వ్యవసాయాభివృద్ధికి తక్షణ చర్యలు

పంటలకు కనీస మద్దతు ధరల స్థిరీకరణ ముఖ్యం పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ వెల్లడి న్యూదిల్లీ, డిసెంబర్‌18: ‌వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ప్రధాని మోదీ కనీసం ఏ ఒక్కరితోనూ చర్చించలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో దానిని వెనక్కు తీసుకున్నారు. అప్పుడు చట్టంలోని మంచిని గానీ చెడును గానీ పార్లమెంటులో కనీసంగా అయినా చర్చించలేదు. ఈ క్రమంలో  పంటలకు…

అం‌బేడ్క‌ర్‌కు ఇచ్చే గౌర‌వంలో ఎలాంటి లోటు లేదు

ఆయ‌న తిరిగిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తున్నాం..   ప్రధాని న‌రేంద్ర‌ మోదీ న్యూదిల్లీ, డిసెంబర్‌ 18 : ‌కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా.. తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అం‌బేడ్క‌ర్‌ను అవమానించినట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో బుధవారం స్పందించారు. అం‌బేడ్క‌ర్‌తో లింకున్న…