Category జాతీయం

వోటుకు నోటు కేసు…బదిలీ కుదరదు

ఊహాజనిత అంశాలతో పిటిషన్‌ ‌దాఖలు కేసు వివరాలను రేవంత్‌కు రిపోర్ట్ ‌చేయొద్దు ఎసిబికి ఆదేశాలు ఇచ్చిన ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం న్యూదిల్లీ,సెప్టెంబర్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌సంచలనం సృష్టించిన వోటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలాగే సిఎం రేవంత్‌కు ఊరట దక్కింది. ఈ కేసుపై సుప్రీంకోర్ట్ ‌శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ…

కాంగ్రెస్‌ అం‌టేనే అబద్ధం, మోసం

తెలంగాణలో రుణమాఫీ చేయలేక పోతోంది కర్నాటకలో వినాయకుడిని జీపెక్కించారు టుక్డే..టుక్డే గ్యాంగ్‌ ‌కాంగ్రెస్‌ను నడిపిస్తోంది  మహారాష్ట్ర వార్దాలో మోదీ ఘాటు విమర్శలు కాంగ్రెస్‌ అం‌టేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం అని ప్రధాని నరేంద్రమోదీ ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హా ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు.  మహారాష్ట్రలోని…

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి

jp nadda on Srivari Laddu Prasadam

ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాని కోరని జెపి నడ్డా న్యూదిల్లీ,సెప్టెంబర్‌20: ‌తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను…

కాశ్మీర్ పై కుట్ర‌ చేసే ప్ర‌తీ శ‌క్తినీ ఓడిస్తాం..

ఆర్టికల్‌ 370 ‌రద్దుతోనే అభివృద్ధి యువత చేతిలో రాళ్లు పోయి పెన్నులు వ‌చ్చాయి.. కాశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌ సెప్టెంబర్ 19:‌ జమ్మూకశ్మీర్‌పై కుట్రలు చేసే ప్రతీ శక్తినీ ఓడించి తీరతామ‌ని, ఆర్టికల్‌ 370 ‌రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఇప్పుడు…

మరోమారు కోవిడ్‌ ‌పంజా

కొత్త వేరియంట్‌ ‌గుర్తింపు న్యూదిల్లీ,సెప్టెంబర్‌18: ‌కోవిడ్‌ ‌మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ తరవాత ఇప్పుడు మంకీపాక్స్ ‌కూడా కలవర పెడుతోంది. ఈ క్రమంలో కోవడి కొత్త వేరియంట్‌ ‌మళ్లీ విజృం భిస్తోందన్న వార్త భయపెడుతోంది.కొవిడ్‌- 19‌కు సంబంధించిన కొత్త వేరియంట్‌ ఎక్స్ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో అంటు వ్యాధిలా విస్తరిస్తుందని…

ప్రజాస్వామ్యంలో జ‌మిలి ఎన్నిక‌లు అసాధ్యం కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18 :  ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్‌ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. దిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం…

జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం

ఆమోదముద్ర వేసిన‌ కేంద్ర కేబినేట్ వొచ్చే పార్లమెంట్ శీతాకాల‌ ‌సమావేశాల్లో బిల్లు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18:  ‌దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. వొచ్చే పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాల్లో ఈ…

దిల్లీ తదుపరి సిఎం అతిశి

Atishi will takes oath as Chief Minister

ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ఆప్‌ దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో..ఆయన స్థానంలో అతిషీ ని తదుపరి సిఎంగా ఆప్‌ నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడిరది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ  కొత్త సిఎంగా కేజీవ్రాల్‌…

18న ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్

NPS Vatsalya Scheme on 18

ప్రారంభించ‌నున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ 18 ఏళ్లలోపు పిల్లలకు స్పెషల్ బెనిఫిట్స్ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌16:‌ తమ పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బ‌డ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్యను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 18‌న ప్రారంభించనున్నారు. పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ,…