పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

సంతాపం తెలిపిన ప్రపంచ నేతలు ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సిఎంల సంతాపం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం మృతి చెందారు. కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా…








