Category జాతీయం

విద్యా రంగంలో వినాశకర పరిణామాలు

కేంద్రీకరణ దిశగా ప్రభుత్వం తీరు దేశాన్ని అగాధంలోకి నెడుతున్న విధానాలు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలు ప్రస్తుత ప్రభుత్వ మూడు అంశాల ఎజెండా విద్యా రంగంలో వినాశకరమైన పరిణామాలకు దారితీస్తోందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. సెంట్రలైజేషన్‌, కమర్షియలైజేషన్‌, కమ్యూనలైజేషన్‌ అనే మూడు సి… లు దేశ విద్యా విధానాన్ని శాసిస్తున్నాయని ఆమె…

పార్లమెంట్‌ ‌ముందుకు వక్ఫ్ ‌బిల్లు

సాధారణ మెజార్టీతో గట్టెక్కే చాన్స్ ‌బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ ‌పార్లమెంట్‌కు హాజరు కావాలని ఎన్‌డిఎ ఎంపిలకు ఆదేశం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1: ‌వక్ఫ్ ‌బిల్లుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ బుధవారం పార్లమెంట్‌ ‌ముందుకు ఈ బిల్లు రానుంది. ఎన్‌డిఎకు ఉన్న బలం దృష్ట్యా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని అంచనా వేస్తున్నారు. బిల్లు రానున్న క్రమంలో ఎన్‌డిఎ…

మయన్మార్‌ విలయతాండవం

వరుస భూకంపాలతో విలవిల థాయిలాండ్‌, చైనాలోనూ ప్రకంపనలు తీవ్రత కారణంగా పలు భవనాలు నేలమట్టం ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, మార్చి 28 : మయన్మార్‌ను వరుస భూకంపాలు వొణికించాయి. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. సెంట్రల్‌ మయన్మార్‌ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే గుర్తించింది.…

పవర్ ఫుల్ సీఎం రేవంత్..

BRS conspiracy to destabilize govt says revanth reddy

మొదటి స్థానం లో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదవ స్థానంలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ  అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి 2025 సంవ‌త్స‌రానికి ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ జాబితా వంద మంది అత్యంత శ‌క్తిమంతుల్లో 28వ‌ స్థానం గ‌తేడాదితో పోల్చితే 11 స్థానాలు మెరుగైన సీఎం స్థానం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 28 : త‌న ప‌రిపాల‌నా నైపుణ్యం.. ప్ర‌భావవంత‌మైన రాజ‌కీయంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి…

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష

మందబలంతో ప్రజాస్వామ్యాన్ని నడపలేరు డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: మాజీ మంత్రి కేటీఆర్‌ దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో అవలంబిస్తోందని మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్యం మంద బలం ఆధారంగా నడవరాదని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో…

ద‌క్షిణాది గళాన్ని బలంగా వినిపిద్దాం

పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త‌ర్వాత స‌మావేశం హైద‌రాబాద్‌లో నిర్వహిస్తాం.. డీలిమిటేషన్ పై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే  సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా చేయాలని తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలని  ఆయన  సూచించారు.. రాష్ట్రాల్లోని…

వరంగల్ లో ప్రోస్ట్రేట్ చికిత్సకు ఆధునిక వైద్యం

Prostate Gland

మూడు నిమిషాల్లో శస్త్ర చికిత్స పూర్తి వెంటనే డిశ్చార్జ్ శ్రీనివాస కిడ్నీ సెంటర్ లో నూతన పరికరం, ఇద్దరికి విజయవంతంగా చికిత్స ప్రముఖ యూరాలజిస్ట్ రాంప్రసాద్ రెడ్డి వెల్లడి హన్మకొండ, ప్రజాతంత్ర,మార్చి 22 : పురుషులు ప్రోస్ట్రేట్ గ్రంధి (Prostate Gland) పెరిగి మూత్ర సంబంద సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడితే తాత్కాలిక ఉప…

మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలి

హైదరాబాద్ లో భూగర్భజలాలతోపాటు తాగునీటి వనరులు కలుషితం నీటిశుద్ధి ప్రాజెక్టులకు మెరుగుపరచండి.. పార్లమెంట్ లో జలశక్తి మంత్రిని కోరిన ఎంపీ ఈటల రాజేందర్ వేగవంతమైన పట్టణ విస్తరణతో, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన…

ఛత్తీస్‌గడ్‌ దండకారణ్యంలో మారోసారి కాల్పుల మోత

భద్రత బలగాలకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు 30 మంది మావోయిస్టులు మృతి ` ఒక జవాన్‌ మృతి భారీగా ఆయుదాలు స్వాధీనం ` మృతదేహాలను గుర్తించే పనిలో పోలీస్‌ అధికారులు తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో మరోసారి భీకర కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో…