Category జాతీయం

బిష్ణోయ్‌ ‌లీగల్‌ ‌టీమ్‌పై కాల్పులు

– దిల్లీలో గ్యాంగ్‌స్టర్ల కదలికల కలకలం న్యూదిల్లీ,ఫిబ్రవరి 25: దేశ రాజధానిలో మరోసారి గ్యాంగ్‌స్టర్ల కదలికలు కలకలం రేపాయి. తీహార్‌ ‌జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ ‌లారెన్స్ ‌బిష్ణోయ్‌ ‌లీగల్‌ ‌టీమ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన దిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకుంది. లారెన్స్ ‌బిష్ణోయ్‌ ‌తరపున కోర్టు కేసులను వాదించే…

యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతల అరెస్టు సిగ్గుచేటు

– కేంద్రం చర్యను తప్పుపట్టిన ఎంపీ ప్రియాంక గాంధీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 25:  ఇటీవల దిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ ‌యువ నేతలు భారత్‌- అమెరికా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. సమ్మిట్‌లో నిరసన చేసిన కాంగ్రెస్‌ ‌నేతల్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ ‌నేత, వయనాడ్‌ ఎం‌పి ప్రియాంక గాంధీ…

8‌వ తరగతి పాఠ్యాంశంలో ’న్యాయవ్య‌వస్థలో అవినీతి’

– తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు -వెంటనే తొలగిస్తామని ప్రకటించిన కేంద్రం న్యూదిల్లీ, ఫిబ్రవరి 25: ఎన్‌సీఈఆర్‌టీ  8వ తరగతి పాఠ్యాంశంలో ‘న్యాయవవస్థలో అవినీతి’ అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్‌ ‌కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. పాఠ్యాంశం లోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది. పాఠ్యాంశంలో ఆవిధంగా వచ్చి ఉండాల్సింది కాదని, దీనికి బదులు స్ఫూర్తిదాయకమైన విషయాలను రాసి…

ఎంతకాలం ఉంటానో తెలియదు..

– అయినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు – నన్ను చంపడానికి అందరూ కాచుక్కూచున్నారు – అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌వ్యాఖ్య వాషింగ్టన్‌,‌ఫిబ్రవరి24: ‘నేను ఎంతకాలం ఉంటానో తెలియట్లేదు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అన్నారు.  ఇటీవల ప్లోరిడాలోని తన నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడిన ఘటనపై స్పందిస్తూ ట్రంప్‌ ఈ ‌వ్యాఖ్యలు…

భారత్‌ను అమెరికాకు అమ్మేశారు

– ట్రంప్‌న‌కు తలొగ్గిన ప్రధాని మోదీ – మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్‌ ‌గాంధీ భోపాల్‌,‌ఫిబ్రవరి 24: భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేశారు. మోదీ రాజీపడ్డారని, అమెరికా ఒత్తిడికి తలవంచారని ఆరోపించారు. భోపాల్‌లో మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ ‌కిసాన్‌ ‌మహాచౌపాల్‌…

యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు చిబ్ అరెస్ట్

– ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ నిరసనలు – యూత్ కాంగ్రెస్ చిల్లర చేష్టలపై విమర్శలు న్యూదిల్లీ, ఫిబ్రవరి24: దిల్లీలోని భారత్ మండపంలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ‘షర్ట్ లెస్’ నిరసనకు సంబంధించి.. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబు దిల్లీ…

బంగ్లాదేశ్‌లో ఆగని దారుణాలు

– హిందూ దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం ఢాకా ,ఫిబ్రవరి 23: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, అకృత్యాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. చాంద్‌పుర్ జిల్లాలో హిందూ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలైన మహిళను ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మానుష్య…

లోయలో పడ్డ బస్సు: 18మంది మృతి

ఖాట్మండ్, ఫిబ్రవరి 23: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధాడింగ్ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు లోయలో పడి 18మంది మృతిచెందారు. మరో 28మంది గాయపడ్డారు. పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 45 Tందికి పైగా ప్రయాణికులు…

దిగుమతులపై సుంకాల విధింపు నిలిపివేత

– మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడి – అమెరికా కస్టమ్స్ ‌శాఖ ప్రకటన విడుదల – సుప్రీం తీర్పుతో దారికొచ్చిన ప్రభుత్వం వాషింగ్టన్‌,‌ ఫిబ్రవరి 23:  దిగుమతులపై సుంకాల విధింపును మంగళవారం నుంచి నిలిపివేయనున్నామని అమెరికా కస్టమ్స్ ‌శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక ఎమర్జెన్సీ పేరిట ట్రంప్‌ ‌ప్రభుత్వం విధిస్తున్న సుంకాలు చెల్లవంటూ…