యుద్ధభూమిలో అమరుడైన తెలుగువీరుడు

నేలకొరిగిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి చెందిన సిఎం, డిప్యూటి సిఎంలు కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటన న్యూదిల్లీ/అమరావతి, మే 9: భారత్, పాకిస్తాన్ యుద్ధంలో ఓ తెలుగు జవాన్ వీర మరణం పొందాడు. శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం, కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్ యుద్ధ భూమిలో…







