Category జాతీయం

పాకిస్తాన్‌కు పీఓకేను క‌ట్ట‌బెట్టిందెవ‌రు?

– సున్నిత అంశాల‌పై ఎట్లా మాట్లాడాలో తెలియ‌క‌పోతే ఎట్లా? – రాహుల్ బ‌డేమియా…రేవంత్ ఛోటేమియా – దేశ ప్ర‌యోజ‌నాల‌కు మోకాల‌డ్డుతున్న కాంగ్రెస్‌ – య‌ద్ధాల స‌మ‌యంలో సైన్యానికి అండ‌గా ప్ర‌జ‌లు – బీఆర్ ఎస్ ది ఫ్యామిలీ డ్రామా – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే పీవోకేను స్వాధీనం చేసుకునే వాళ్లమంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు పాకిస్తాన్…

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వరి మ‌ద్ద‌తు ధ‌ర పెంపు

Paddy

వ‌రి మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌కు రూ.69 పెంపు రూ.2.70ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు రైతుల వ‌డ్డీ రాయితీకి రూ.15642 కోట్లు కేంద్ర మంత్రి అశ్వ‌ని వైష్ణ‌వ్ వెల్ల‌డి న్యూదిల్లీ, మే 28: కేంద్ర కేబినెట్‌ ‌ రైతులకు శుభవార్త చెప్పింది. వరి (paddy ) మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌ ‌సీజన్‌కు వరి…

ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఎందుకీ వివ‌క్ష‌?

– ఉన్న‌త‌స్థాయి పోస్టుల భ‌ర్తీలో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం – ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల వారి పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాహుల్‌ ‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి తరగతుల చెందిన వారి పట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను వ్యవస్థీకృత‌ వివక్షగా రాహుల్‌ అభివర్ణించారు. ఈ తరగతులకు…

ఉ‌గ్రవాద ముల్లును పెరికేస్తాం

– 1947 నుంచి పాక్‌ది ఉగ్ర బాటే – ప‌టేల్ మాట‌లు వింటే ఈ ప‌రిస్థితి దాపురించేది కాదు – దేశ ప్ర‌జ‌ల్లో వెల్లివిరిసిన దేశ‌భ‌క్తి – రెండోరోజు గుజరాత్‌ ‌పర్యటనలో మోదీ భారత్‌ ‌నుంచి ఉగ్రవాద ముల్లును పెరికివేస్తామ‌ని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్‌ ‌పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం ప్రధాని మోదీ గాంధీనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. తర్వాత మహాత్మా…

మోదీ హ‌యాంలోనే ఆర్థిక దిగ్గ‌జంగా దేశం

– ఎకాన‌మీలో నాలుగో స్థానం – రేవంత్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డ‌మే – నాడు అంజ‌య్య‌…నేడు రేవంత్‌ – మోదీ 11 ఏళ్ల పాలనను చూసి తట్టుకోలేక పోతున్న ఖర్గే – బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌   మోదీ పాలనలో న్యాయవ్యవస్థ బలోపేత‌మైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో దేశం ఎకానమీలో పదోస్థానంలో…

క‌లిసి ప‌నిచేస్తే ల‌క్ష్య సాధ‌న సుల‌భం

– నీతి ఆయోగ్ స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ – విప‌క్ష ముఖ్య‌మంత్ర‌లు హాజ‌రు – ఎప్ప‌టి మాదిరిగానే మ‌మ‌తా బెన‌ర్జీ గైర్హాజ‌రు – ముఖ్య‌మంత్రుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన మోదీ – స్టాలిన్‌తో ప్ర‌ధాని ముచ్చ‌ట్లు – తెలంగాణ, జార్కండ్ ముఖ్య‌మంత్రుల‌తో మోదీ కేంద్రం, రాష్ట్రాలు టీమ్‌ ఇం‌డియాలాగా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని…

కర్ణాట‌క‌లో కాంగ్రెస్‌కు ఎదురుగాలి

bjp vs Congress in Karnataka

-పుంజుకుంటున్న బీజేపీ – ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే బీజేపీదే అధికారం – సంక్షేమ ప‌థ‌కాలు స‌త్ఫ‌లితాలివ్వ‌డంలేదు – మ‌హిళ‌లు, మ‌ధ్య‌త‌ర‌తిలో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ – బీజేపీలో నాయ‌క‌త్వ లేమి సుస్ప‌ష్టం -ముస్లింలు కాంగ్రెస్ ప‌క్ష‌మే – ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ స‌ర్వే – స‌ర్వే నిర్వ‌హించిన పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్  క‌ర్ణాట‌క‌లో సిద్ద‌రామ‌య్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వంపై తీవ్ర ప్రజా…

మౌలిక స‌దుపాయాల ద్వారా దేశాభివృద్ధి

Prime Minister Modi

బిక‌నీర్‌నుంచి 103 అమృత్ భార‌త్ స్టేష‌న్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ  పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం  ఏప్రిల్‌ 22‌న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం సింధూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్‌ ‌సింధూర్‌తో జవాబిచ్చాం ఉగ్రవాదులను ఉసిగొల్పితే ఇక అంతే సంగతలు మరోమారు పాక్‌ను హెచ్చరించిన ప్రధాని మోదీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భార‌త్‌ను అభివృద్ధి…

దేశంలో విజృంభిస్తున్నకొరోనా

ముంబైలో అత్య‌ధిక కేసులు న‌మోదు ఆందోళ‌న క‌లిగిస్తున్న మ‌ర‌ణాలు భ‌య‌ప‌డాల్సిందేమీ లేదు:  కేంద్రం దక్షిణాసియాలో కొవిడ్‌-19 ‌మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కొరోనా వైరస్‌ ‌కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్‌ ‌కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, మరణాలు కూడా సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈఏడాది జనవరి నుంచి…