ముంచుకొస్తున్న చమురు ముప్పు

– హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం – యుద్ధం దీర్ఘకాలం సాగితే కష్టాలు తప్పవు – ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలు – తక్షణ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవు …

– హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం – యుద్ధం దీర్ఘకాలం సాగితే కష్టాలు తప్పవు – ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలు – తక్షణ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవు …
– దాటడానికి ప్రయత్నిస్తే ఏ నౌకనైనా పేల్చేస్తాం – ఇరాన్ హెచ్చరికతో చమురు సంక్షోభం టెహ్రాన్, మార్చి 3: పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే ముడిచమురు ధరలు పెరుగుతుండగా.. ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనకు దారితీస్తోంది. హోర్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే ఏ నౌకపైనైనా కాల్పులు…
న్యూదిల్లీ, మార్చి 3: పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు భారత దేశానికి చెందిన ముగ్గురు నావికులు మృతిచెందినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించింది. ఒమన్ తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు సూచనలు జారీ చేసింది.…

టెహ్రాన్, మార్చి 3: ఇజ్రాయెల్, అమెరికాలు వైమానిక దాడులతో హడలెత్తిస్తున్న వేళ ఇరాన్ను భూకంపం కూడా వణికిస్తోంది. ఇరాన్లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభంచింది. గెరాష్ సమీప ప్రాంతంలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి…
– నెతన్యాహు కార్యాలయాన్ని ఢీకొన్న క్షిపణి – ఇరాన్ సంచలన ప్రకటన టెహ్రాన్, మార్చి 2: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్పస్ సోమవారంనాడు సంచలన ప్రకటన చేసింది. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని తమ క్షిపణి విజయవంతగా ఢీకొట్టిందని ప్రకటించింది. దాడి జరిగినట్టు చెబుతున్న సమయంలో…

– బాంబు దాడిలో ధ్వంసమైన గాంధీ హాస్పిటల్ – పాఠశాల పై దాడిలో 165కు చేరుకున్న మృతుల సంఖ్య టెహ్రాన్, మార్చి 2:అమెరికా-ఇయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఉత్తర టెహ్రాన్లో ఉన్న గాంధీ హాస్పిటల్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో భవనం చాలా…

– సౌదీలో అతిపెద్ద చమురుశుద్ది కేంద్రంపై దాడి టెహ్రాన్, మార్చి2: అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇప్పటికే అనేక భవనాలు, కీలక స్థావరాలు నేలమట్టం అయ్యాయి. అయితే తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు తెలుస్తోంది.…

– లెబనాన్పై దాడిలో హిజ్బుల్ చీఫ్ మృతి – సౌదీ వార్త ‘అల్ హదత్’ ధ్రువీకరణ లెబనాన్, మార్చి2: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో లెబనాన్ పార్లమెంట్లోని హెజ్బొల్లా బ్లాక్ అధిపతి మహ్మద్ రాడ్ మరణించారు. ఆయన…

– యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇరు దేశాల మధ్య ఎవోయూ – ఏఐ, వ్యవసాయం తదితర రంగాల్లో ఒప్పందాలు – ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన – త్వరలోనే ఇండియా వస్తానన్న నెతన్యాహు న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: ఇజ్రాయెల్-భారత్ మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే…