Category జాతీయం

రాకేశ్‌ ‌సభ్యత్వాన్ని రద్దు చేసిన బార్‌

— సీజేఏపై దాడి వ్య‌వ‌హారం – ‌సుప్రీంకోర్టులో ఎంట్రీని నిషేధిస్తూ ప్రకటన  న్యూదిల్లీ, అక్టోబర్‌ 9: ‌సుప్రీం చీఫ్‌ ‌జస్టిస్‌ ‌గవాయ్‌పై దాడికి పాల్పడిన న్యాయవాది రాకేశ్‌ ‌కిశోర్‌పై సుప్రీంకోర్ట్ ‌బార్‌ అసోసియేషన్‌ ‌చర్యలు ప్రారంభించింది. రాకేశ్‌ ‌సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతోపాటు న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది.…

జాతీయ భద్రతలో రాజీపడ్డ కాంగ్రెస్‌

– ముంబై దాడులకు ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదు ~ అందుకు అడ్డుపడిందెవ‌రు? ~ మాకు జాతీయ భద్రతే ముఖ్యమన్న ప్రధాని మోదీ ముంబై, అక్టోబర్‌ 8: ముంబై ఉగ్రవాద దాడుల(2008 ) తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తన ‘బలహీనత‘ను ప్రదర్శించిందని ప్రధాని మోడీ ఆరోపించారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు…

ముంబైలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం

– ప్రారంభించిన ప్రధాని మోదీ -రూ.19,650 కోట్లతో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌, సిడ్కో నిర్మాణం ముంబై, అక్టోబర్‌ 8: అత్యాధునిక నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్‌-1 అందుబాటులోకి వొచ్చింది. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్‌, సిడ్కో మధ్య పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక…

సుప్రీం కోర్టులో అనూహ్య ఘటన

– సీజేఐ బెంచ్‌పైకి షూ విసిరిన న్యాయవాది –  దాడికి కార‌కుడు రాకేష్ కిషోర్‌గా గుర్తింపు – అదుపులోకి తీసుకున్న భ‌ద్ర‌తా సిబ్బంది – ఇవి న‌న్ను ప్ర‌భావితం చేయ‌లేవు:  జ‌స్టిస్ గ‌వాయ్‌ – దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు: సిఎం రేవంత్‌ ‌ న్యూదిల్లీ, అక్టోబ‌ర్ 6(ఆర్‌ఎన్‌ఎ):  సుప్రీంకోర్టులో సోమ‌వారం జ‌రిగిన సంఘ‌ట‌న…

మోగిన బీహార్‌ ఎన్నికల నగారా

– నవంబర్‌ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు – 14న కౌంటింగ్‌.. అదేరోజు ఫలితాలు – ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్‌ ఫొటోలు – వోటు వేయనున్న 7.43 కోట్ల మంది ఓటర్లు – షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం న్యూదిల్లీ ,అక్టోబర్‌ 6: బిహార్‌ శాసనసభ ఎన్నికలకు నగారా…

ఆత్మనిర్భర భారత్‌కు ఐటిఐలు కీలకం

– ‘శ్రమయేవ జయతే.. శ్రమయేవ పూజ్యతే’ సాకారం – కౌశల్‌ దీక్షాంత్‌ సమరోప్‌ాలో ప్రధాని మోదీ – బీహార్‌లో ప్రారంభించిన సీఎం నితీశ్‌ కుమార్‌ న్యూదిల్లీ, అక్టోబర్‌ 4: ఇండస్టియ్రల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు (ఐటీఐ) ఆత్మనిర్భర్‌ భారత్‌కు కీలకమైన వర్క్‌షాప్‌లు అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. యువత సాధికారతకు మెగా ప్రోగ్రామ్‌గా ఈ ఈవెంట్‌ను…

మన దేశ వాయుసేన సత్తా ఏమిటో చూపాం

– పాక్‌ మిగ్‌లను కూల్చేశాం: ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ న్యూదిల్లీి, అక్టోబర్‌ 3 : ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత వాయుసేన సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని వాయుసేన అధిపతి ఏపీ సింగ్‌ తెలిపారు. శత్రువుల స్థావరాలను గురిచూసి కచ్చితంగా కొట్టామని, ఆ సమయంలో భారత్‌ శక్తిని ప్రపంచ దేశాలు చూశాయని పేర్కొన్నారు. త్రివిధ దళాల…

కరూర్‌ తొక్కిసలాటపై ‘సిట్‌’

– ఆదేశించిన మద్రాసు హైకోర్టు చెన్నై, అక్టోబర్‌ 3: తమిళనాడులోని కరూర్‌లో గత నెల 27న జరిగిన తొక్కిసలాటలో 41మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుకు మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ప్రామాణిక కార్యాచరణ విధానాలు రూపొందించే వరకూ రాష్ట్ర, జాతీయ రహదారుల వెంబడి రాజకీయ పార్టీల ర్యాలీలపై తాత్కాలిక…

భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి

– కొలంబియా పర్యటనలో రాహుల్‌ వ్యాఖ్యలు న్యూదిల్లీ, అక్టోబర్‌ 3: నరేంద్ర మోడీ పాలనలోని భారత్‌లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నా యంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియా పర్యటనలో ఉన్న ఆయన ఈఐఏ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌…