Category జాతీయం

పేలుడు ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య

– చికిత్స పొందుతూ మరొకరు మృతి న్యూదిల్లీ, నవంబర్‌ 13: ‌దేశ రాజధాని దిల్లీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. లోక్‌నాయక్‌ ‌జయప్రకాష్‌ ‌నారాయణ్‌ ‌హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. సోమవారం సాయంత్రం దిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట సపంలో…

ఉగ్ర కుట్రకు కేరాఫ్‌ అల్‌ ‌ఫలాహ్‌ ‌వర్సిటీ

– విధ్వంస రచనకు రూమ్‌ ‌నంబర్‌ 17 – ఇక్కడి నుంచే ముష్కరుల పథక రచన న్యూదిల్లీ, నవంబర్‌ 13: ‌దిల్లీ బాంబు పేలుడుఘటన నేపథ్యంలో అల్‌ ‌ఫలాహ్‌ ‌వర్సిటీ  పేరు తెరపైకి వొచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది.…

ఎ‌ర్రకోట ఘటన వెనక నిప్పులాంటి నిజాలు

– 32 కార్లతో వరుస పేలుళ్ల కోసం రెడీ అయిన ముష్కరులు – డిసెంబర్‌ 6‌న దాడులకు పాల్పడాలన్న భారీ స్కెచ్‌ -‌ దర్యాప్తులో వెల్లడవుతున్న కుట్ర  కోణాలు న్యూదిల్లీ, నవంబర్‌ 13:‌దేశ రాజధాని దిల్లీ నగరంలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. ఈ పేలుడు…

ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ ‌సోదాలు

– అల్‌ఖైదాతో సంబంధం ఉన్న బంగ్లాదేశీయుల గుర్తింపు న్యూదిల్లీ,నవంబర్‌13: ‌జాతీయ దర్యాప్తు సంస్థ  గురువారం ఐదు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అల్‌ ‌ఖైదా గుజరాత్‌ ఉ‌గ్రవాద కుట్రలో అక్రమ బంగ్లాదేశ్‌ ‌వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఐదు రాష్ట్రా దాదాపు పది చోట్ల ఎన్‌ఐఏ ‌తనిఖీలు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్‌, ‌త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్‌లలో…

దిల్లీ పేలుళ్లపై ముమ్మర దర్యాప్తు

– కనిపించకుండా పోయిన కశ్మీర్‌ ‌డాక్టర్‌ – డాక్ట‌ర్‌ నిసార్‌ ఉల్‌ ‌హసన్‌ ‌కోసం ముమ్మర గాలింపు న్యూదిల్లీ, నవంబర్‌ 12: ‌దిల్లీ పేలుళ్ల అనంతరం ఓ కశ్మీరీ డాక్టర్‌ ‌కనిపించకుండా పోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు డాక్ట‌ర్‌ నిసార్‌ ఉల్‌ ‌హసన్‌ను 2023లో జమ్మూకశ్మీర్‌ ‌ప్రభుత్వం డిస్మిస్‌ ‌చేసింది.…

26/11 ముంబయి దాడుల తరహా పేలుళ్లకు కుట్ర

– భారీగా పేలుడు పదార్థాలు సిద్దం చేస్తున్న ఉగ్రవాదులు – ఎర్రకోట పేలుడుతో తవ్వుతున్నకొద్దీ సంచ‌ల‌న‌ విషయాలు వెల్లడి న్యూదిల్లీ, నవంబర్‌ 12:ఎ‌ర్రకోట  వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది.  దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్‌ ‌మాడ్యూల్‌ ‌వెనక…

నిందితులను కఠినంగా శిక్షిస్తాం

– దర్యాప్తు సంస్థలు వేగంగా పనిచేస్తున్నాయి – కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ,నవంబర్‌11: ‌దిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌స్పందించారు. పేలుడు ఘటనపై భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాయని, నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం…

బీహార్‌లో ముగిసిన రెండో దశ పోలింగ్‌

– అత్యధికంగా 67.14శాతం వోటు హక్కు వినియోగం – వోటేసిన దాదాపు 1.75 కోట్ల మంది మహిళలు – కృష్ణగంజ్‌లో అత్యధికంగా 76.2 శాతం పోలింగ్‌ ‌పాట్నా,నవంబర్‌11: ‌బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల  రెండో దశ పోలింగ్‌ ‌ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌ ‌ముగిసిందని ప్రకటించారు.  20 జిల్లాల పరిధిలోని 122 సీట్లకు మంగళవారం…

 బీహార్ లో మళ్ళీ ఎన్‌డీఏ కే అవకాశం :పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్ సర్వే

ఎన్డీయే కూటమికి 133-159 , మహాఘట్ బంధన్ కూటమికి 75-101 , ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్ సర్వే బీహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు  ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. – ఎన్డీయే…