మేలో 1,40,885 కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్లు
గత ఏడాదితో పోల్చి చూస్తే 44 శాతం పెరుగుదల 4వ సారి 1.40 లక్షల కోట్ల మార్క్ను దాటిన వసూళ్లు హైదరాబాద్, పిఐబి, జూన్ 1 : మే నెలలో 1,40,885 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు వొచ్చాయి. అందులో సిజీఎస్టీ రూ. 25,036 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 32,001 కోట్లు కాగా ఐజీఎస్టీ రూ.73,345…
