Category జాతీయం

అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు

స్లాట్‌ ఓపెనింగ్స్ ‌లేక అవస్థలు కనీసం 500 రోజులు పడుతుందని వెల్లడి న్యూ దిల్లీ, ఆగస్ట్ 19 : అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు పెరిగాయి. కొరోనా విజృంభణ తరవాత మూసివేసి ప్రాజెసింగ్‌ ఇప్పటికీ తెరచుకోలేదు. దీంతో అమెరికా వెళ్లాలనుకున్న వారికి వీసా దొరక్క కష్టాలు పడుతున్నారు. విజిటర్స్ ‌వీసాకు దరఖాస్తు చేసుకున్నోళ్లు స్లాట్‌…

బిజెపి సిన్సియర్లు…. సీనియర్లకు షాక్‌

పార్టమెంటరీ బోర్డునుంచి గడ్కరీ, శివరాజ్‌ ఔట్‌ ‌కొత్తగా యెడ్యూరప్ప, సద్బానంద్‌ ‌సోనోవాల్‌కు చోటు తెలంగాణ నుంచి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌కు అవకాశం బిజెపిలో సీనియర్లకు మెల్లగా ఉద్వాసన సాగుతోంది. ఇప్టపికే అద్వానీ సహా అందరినీ సాగనంపగా మిలిని ఒకరిద్దరిని కూడా పంపేప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు…

మేక్‌ ఇం‌డియా నంబర్‌ ‌వన్‌

మారుమూల ప్రాంతాలకు సైతం విద్య, వైద్యం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంపై ప్రధాన దృష్టి 75ఏళ్లలో ఎంతో సాధించినా.. ప్రజల్లో ఆగ్రహం తగ్గలేదు యువశక్తిని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది అన్నిపార్టీలు తనతో కలసి రావాలన్న కేజ్రీవాల్‌ ‌దిల్లీలో కార్యక్రమం ప్రారంభోత్సవంలో సిఎం కేజ్రీవాల పిలుపు న్యూ దిల్లీ, అగస్టు 17: భారత దేశాన్ని అన్ని…

బీహార్‌లో నితీశ్‌ ‌కేబినేట్‌ ‌విస్తరణ

31 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్‌ ‌తేజస్వీ సోదరుడు తేజ్‌‌ప్రతాప్‌కు సైతం కేబినేట్‌లో చోటు పాట్నా, ఆగస్ట్ 16 : ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌తన మంత్రివర్గాన్ని విస్తరించారు.ఇప్పటికే సీఎంగా నితీశ్‌, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ…

kcr speech

శ్రీనగర్‌, ఆగస్ట్ 16 : ‌జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పహల్గామ్‌లోని ఫ్రిస్లాన్‌ ‌చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. బస్సు బ్రేకులు ఫెయిలవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. చాలా మంది సైనికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని…

వాజ్‌పేయ్‌కు నేతల ఘన నివాళి

వర్ధంతి సందర్భంగా సదైవ అటల్‌ ‌వద్ద ప్రముఖుల శ్రద్దాంజలి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురి నివాళి న్యూ దిల్లీ, ఆగస్ట్ 16 : ‌దివంగత ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌, ‌ప్రధాని నరేంద్ర మోదీ,…

2047 ‌సరే..2022 వాగ్దానలా సంగతేంటి !

ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధాని మోడీకి కెటిఆర్‌ ‌ప్రశ్నలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: ‌గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌ ‌నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్‌ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సోమవారం ఎర్రకోట వేదికగా…

అవినీతి, బంధుప్రీతి..దేశానికి అత్యంత ప్రమాదకరం

ఈ రెండు సవాళ్ల ప్రజలు కలిసి పోరాడాలి అర్హులు, ప్రతిభావంతులకే అవకాశాలు దక్కాలి నారీ శక్తిని గుర్తించి వారికి గౌరవం ఇవ్వాలి ఏది చేసినా ఇండియా ఫస్ట్ అన్న సంకల్పం రావాలి ఐదు తీర్మానాలు, నవ సంకల్పంతో ముందుకు అభివృద్ధి చెందిన భారత్‌గా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ కలసి ముందడుగు వేస్తేనే సమరయోధుల…