ధనిక, పేద…దేశాన్ని రెండుగా విభజిస్తున్న మోడీ
ఇరు వర్గాల మధ్య పెరుగుతున్న అంతరం పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వం మోడీ హయాంలో దారుణంగా ఆర్థిక వ్యవస్థ రాజస్థాన్ పర్యటనలో రాహుల్ విమర్శలు న్యూ దిల్లీ, మే 16 : దేశాన్ని విభజించాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్తలకు ఒక దేశం, పేదలు అణగారిణ వర్గాలతో…

