Category జాతీయం

థాయి నైట్‌క్లబ్‌లో మంటలు – 13 మంది సజీవ దహనం

బ్యాంకాక్‌, ఆగస్ట్ 5 : ‌థాయ్‌లాండ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణాన 150 దూరంలో ఉన్న సట్టహిప్‌ ‌జిల్లాలోని మౌంటెన్‌ ‌బీ నైట్‌స్పాట్‌ ‌నైట్‌క్లబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా క్లబ్‌ ‌మొత్తానికి…

కీలక వడ్డీరేట్లు భారీగా పెంచిన ఆర్‌బిఐ

రెపోరేటును 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర పెంపు పెరగనున్న బ్యాంక్‌ ‌రుణాల వడ్డీల రేట్లు ఇఎంఐలపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ముంబై, ఆగస్ట్ 5 : ‌రుణగ్రహీతలపై మరో పిడుగు పడింది. అందరూ ఊహించినట్లే వడ్డీ రేట్లను రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌మరోసారి పెంచింది. అంతకంతకూ విజృంభిస్తున్న ధరల భూతానికి క్లళెం వేయడమే లక్ష్యంగా ఈ…

పార్లమెంట్‌ ‌సమావేశాలతో కేసులకు సంబంధం లేదు

దర్యాప్తు సంస్థల ముందు ఎవరైనా హాజరు కావాల్సిందే చట్టాలు చేసే మనమే బాధ్యతగా వ్యవహరించాలి ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో ఛైర్మన్‌ ‌వెంకయ్య వ్యాఖ్యలు న్యూ దిల్లీ, అగస్ట్ 5 : ‌పార్లమెంట్‌ ‌సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయవచ్చని, అరెస్ట్‌లు చేయవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. క్రిమినల్‌ ‌కేసుల్లో వారు…

దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్

కేంద్ర వైద్యారోగ్య శాఖ అత్యవసర భేటీ న్యూ దిల్లీ, ఆగస్టు 4 : దేశంలో మంకీపాక్స్ ‌విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా..కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ ‌మేనేజ్‌మెంట్‌ ‌గైడెలైన్స్‌ను సవరించేందుకు గురువారం ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎమరెన్జీ మెడికల్‌ ‌రిలీఫ్‌…

ఈడి కేసులకు లొంగి భయపడేది లేదు

బిజెపికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం యంగ్‌ ఇం‌డియాకు సీల్‌పై రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, ఆగస్టు 4 : ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు.  నేషనల్‌ ‌హెరాల్డ్ ‌భవనంలోని యంగ్‌ ఇం‌డియా లిమిటెడ్‌ ‌కార్యాలయాన్ని ఈడీ సీల్‌ ‌చేసిన అనంతరం…

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 19,893 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 4 : ‌దేశవ్యాప్తంగా కొరోనా రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలో కొరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. అధికంగా రికార్డు సంఖ్యలో పాజిటివిటీ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 19 వేల 893 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ…

కొరోనా టీకా వైద్యశాస్త్ర వైఫల్యం

బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకున్నా కూడా బైడెన్‌కు కొరోనా యోగాగురు బాబా రాందేవ్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు హరిద్వార్‌, ఆగస్ట్ 4 : ‌ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్‌ ‌మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొరోనా టీకాను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారు. కొవిడ్‌ ‌బూస్టర్‌ ‌డోసు వేసుకున్నా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ‌కరోనా బారినపడ్డారని అన్నారు.…

‌ప్రవాస భారతీయులపై ప్రేమ లేని ప్రభుత్వాలు

గల్ఫ్ ‌వలస కార్మికుల కుటుంబాల దుర్భర జీవితాలు అనేక కారణాలతో రోజుకు 15 మంది ఎన్‌ఆర్‌ఐల మృత్యువాత ఎన్‌ఆర్‌ఐ ‌పాలసీ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వానికి గల్ఫ్ ‌వలస కార్మికుల డిమాండ్‌ రామ కిష్టయ్య సంగన భట్ల… దేశ సరిహద్దులు దాటి అరబ్‌ ‌గల్ఫ్ ‌దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి…

నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పిల సస్సెన్షన్‌ ఎత్తివేత

స్పీకర్‌ ఓం‌బిర్లా అనుమతితో సభ ఆమోదం ••న్యూ దిల్లీ, ఆగస్ట్ 1 : ‌లోక్‌సభలో ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం ధరల పెరుగుదల పై సభలో చర్చ ప్రారంభమైంది. సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దని సభ్యులకు స్పీకర్‌ ఓం ‌బిర్లా సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ…