Category జాతీయం

వంటనూనెల దిగుమతులపై సుంకం తగ్గింపు

2024 మార్చి 31 వరకు పన్నుల మినహాయింపు కేందప్రభుత్వం నిర్ణయంతో తగ్గనున్న నూనెల ధరలు న్యూ దిల్లీ, మే 25 : సన్‌ ‌ప్లవర్‌ ఆయిల్‌, ‌సోయాబీన్‌ ఆయిల్‌ ‌దిగుమతిపై కస్టమ్స్ ‌సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏడాదికి 20 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల చొప్పున సన్‌ ‌ప్లవర్‌,…

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్టాడ్లర్‌ ‌రైల్‌ అం‌గీకారం కెటిఆర్‌ ‌సమక్షంలో దావోస్‌ ‌వేదికగా ఒప్పందంపై సంతకాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : దావోస్‌ ‌వేదికగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయింయి. తాజాగా రాష్ట్రంలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్‌ ‌రైల్‌…

ఫేషియల్‌ ‌రికగ్నేషన్‌ ‌టెక్నాలజీతో మేలు

దావోస్‌ ‌సదస్సులో చర్చలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌వల్ల భౌతిక వనరులపై ఆధారపడడం తగ్గిందని, నేరస్తులతో పాటు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గిందని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. సరైన ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌రెగ్యులేటరీ వ్యవస్థతో పోలీసులకు, పౌరులకు అవసరమైన పనులను సులువు…

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

ఐఎస్‌బి వార్షికోత్సవానికి హాజరు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : రేపు గురువారం ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ ‌గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఐఎస్‌బీ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానికి…

క్వాడ్‌ ‌దేశాల పరస్పర విశ్వాసం… ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహం

జపాన్‌ ‌వేదికగా క్వాడ్‌ ‌సదస్సులో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోడీ భేటీ… ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ టోక్యో, మే 24 : క్వాడ్‌ ‌సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్‌ అనేది మంచి కోసం…

దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు

వ్యవస్థల అణచివేత దిశగా మోడీ చర్యలు మా పోరాటం రాజకీయ పార్టీ మీద కాదు..ఆ వ్యవస్థ మీద లండన్‌ ‌పర్యటనలో రాహుల్‌ ‌విమర్శలు లండన్‌, ‌మే 24 : ప్రధాని మోదీ విజన్‌లో దేశ ప్రజలు అందరూ ఉండరని..కొంతమంది మాత్రమే ఆయన దృష్టిలో ఉంటారని, వారి ప్రయోజనాలను మాత్రమే పరిగణిస్తారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…

హైదరాబాద్‌లో అతిపెద్ద ఫార్మా సిటీ

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌క్యాపిటల్‌గా మార్పు దావోస్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌మే23: ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ‌హైదరాబా•లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు లేదన్నారు. లైఫ్‌ ‌సైన్సెస్‌..…

మళ్లీ కలకలం రేపుతున్న కొత్త వేరియంట్‌

తమిళనాడు, తెలంగాణలో నమోదైన కేసులు సామాజిక వ్యాప్తి ఎక్కువన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూ దిల్లీ ,మే23: భారత్‌లో ఒమిక్రాన్‌ ‌సబ్‌వేరియెంట్‌ ‌కేసుల కలకలం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా కొరోనా  వైరస్‌ ‌వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్‌లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్‌ల కేసులు ఇప్పుడు మన…