Category జాతీయం

బూస్టర్‌ ‌డోసుగా కార్బెవ్యాక్స్ ‌టీకా

అనుమతించిన కేంద్రం న్యూదిల్లీ, ఆగస్ట్ 10 : ‌కార్బెవ్యాక్స్ ‌టీకాను కొవిడ్‌ ‌బూస్టర్‌ ‌డోసుగా వాడేందుకు కేంద్రం అనుమతిచ్చింది. పద్దెనిమిదేళ్లు పైబడి వారికి కార్బెవ్యాక్స్ ‌టీకా అందుబాటులోకి రానుంది. గతంలో కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్లు తీసుకున్న వారికి కార్బెవ్యాక్స్ ‌ను బూస్టర్‌ ‌డోస్‌ ‌గా ఇవ్వొచ్చని తెలిపాయి ప్రభుత్వ వర్గాలు. ప్రైమరీ వ్యాక్సినేషన్‌ ‌లో ఇచ్చిన…

‌ప్రియాంకకు కొరోనా పాజిటివ్‌

‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 10 : ‌కాంగ్రెస్‌ ‌జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్‌ ‌ఖాతాలో ప్రకటించారు. గతంలోనూ ఒకసారి ప్రియాంక గాంధీ కోవిడ్‌ ‌బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ ‌రావడం ఇది రెండోసారి. తాను ఐసోలేషన్‌ ‌లో ఉన్నానని, కోవిడ్‌ ‌ప్రొటోకాల్‌…

తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌లలిత్‌

అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం 27న సుప్రీమ్‌ ‌కోర్టు నూతన సిజె ప్రమాణ స్వీకారం న్యూ దిల్లీ, అగస్ట్ 10 : ‌భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. సుప్రీంకోర్టు…

బీహార్‌లో కొలువుదీరిన మహాఘట్‌బంధన్‌

‌సిఎంగా నితీశ్‌ ‌కుమార్‌, ‌డిప్యూటీగా తేజస్వీ యాదవ్‌ పాట్నా, ఆగస్ట్ 10 : ‌బీహార్‌లో ‘మహా ఘట్‌బంధన్‌’ ‌ప్రభుత్వం కొలువుతీరింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్‌ ‌కుమార్‌, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ‌ఫగు చౌహాన్‌ ‌వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులను తదుపరి క్రమంలో నితీష్‌…

జీవో 121 మలు నిలిపివేత ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్ట్ 9(ఆర్‌ఎన్‌ఎ) : ‌వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్‌ ‌జారీ చేసిన జీవో నంబర్‌ 121 అమలును హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్దుబాటు జీవో చట్ట వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. జీవోలోని మూడో పేరాలోని విషయాలు యాక్ట్‌లోని 4(1)కి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే జీవో అమలును…

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌బంగాళాఖాలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింతగా బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు…

ధరల పెరుగుదలపై దిల్లీలో కాంగ్రెస్‌ ఆం‌దోళన

రాష్ట్రపతి భవన్‌ ‌వైపు దూసుకెల్లే ప్రయత్నం రాహుల్‌ ‌సహా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూ దిల్లీ, ఆగస్ట్ 5 : ‌ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌పార్టీ దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ ‌నుంచి ‘చలో రాష్ట్రపతి భవన్‌’ ‌మార్చ్ ‌నిర్వహించారు.…

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు టిఆర్‌ఎస్‌ ‌మద్దతు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : ‌మార్గరెట్‌ అల్వాకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో అనుసరించిన విధానాన్నే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు విపక్ష కూటమి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకున్నారు. తెరాసకు చెందిన మొత్తం 16…

వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా వాషింగ్టన్‌, అగస్టు 5 : మంకీపాక్స్ ‌వైరస్‌ ‌వేగంగా వ్యాపిస్తుండడంతో అమెరికా హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అమెరికాలో కేసులు నమోదైన వెంటనే అన్ని రాష్టాల్రను అప్రమత్తం చేసిన బైడెన్‌ ‌సర్కార్‌.. ‌మొత్తం ప్రపంచ దేశాలన్నీ సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఇప్పటికే న్యూయార్క్, ఇల్లినాయిస్‌ ‌తదితర రాష్టాల్ల్రో హెల్త్…