Category జాతీయం

కమ్యూనిస్టులను లేకుండా చేసే కుట్ర

– కేంద్రం తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కూనంనేని  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29: ‌కమ్యూనిస్టులు లేకుండా చేయాలనే కుట్రతో కేంద్రంలోని పాలకులు యోచిస్తున్నారని, అందుకే మావోయిస్టులను సైతం డెడ్‌లైన్‌ ‌పెట్టి మరీ చంపుతున్నారని  సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ప్రకృతి సంపదను కార్పొరేట్‌ ‌శక్తులకు దోచి పెట్టడం దుర్మార్గంమైన చర్యని, కేంద్రంలోని మోదీ…

ఉన్నావ్‌ అత్యాచారం కేసులో ‘సుప్రీమ్‌’ ‌జోక్యం

– కుల్దీప్‌ ‌సింగ్‌ ‌సెంగార్‌కు బెయిల్‌ ‌రద్దు చేస్తూ ఉత్తర్వులు న్యూదిల్లీ, డిసెంబర్‌ 29: ఉన్నావ్‌ అత్యాచారం కేసులో సుప్రీమ్‌ ‌ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో బీజేపీ బ‌హిష్కృత నేత కుల్దీప్‌ ‌సింగ్‌ ‌సెంగార్‌కు దిల్లీ హైకోర్టు ఇటీవల బెయిల్‌ ‌మంజూరు చేసింది. దీన్ని సవాల్‌ ‌చేస్తూ…

ఆరావళిపై ఇచ్చిన ఉత్తర్వులపై ‘సుప్రీమ్‌’ ‌స్టే

– కొత్త కమిటీతో అధ్యయనానికి ఆదేశం న్యూదిల్లీ, డిసెంబర్‌ 29: ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్‌ ‌వివాదంపై సిజెఐ జస్టిస్‌ ‌సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది.  ఇటీవల ఆరావళి కొండలకు ఆమోదించిన నిర్వచనాలకు సంబంధించిన కొన్ని వివరణలు అవసరమని సుప్రీం కోర్టు సోమవారం…

ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పు

– ఉపాధి హామీ పథకం రద్దుతో కోట్లాది పేదలకు నష్టం -కాంగ్రెస్‌  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు27: దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని,  దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ  సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  మహాత్మా గాంధీ గ్రాణ ఉపాధి…

నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మకండి

– వీసా దరఖాస్తుదారులకు అమెరికన్‌ ఎం‌బసీ హెచ్చరిక న్యూదిల్లీ, డిసెంబర్‌ 27:‌ మీడియేటర్ల మాటలు నమ్మి మోసపోవద్దని, వీసా దరఖాస్తుదారుల కు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆంక్షల నేపథ్యం లో హెచ్‌-1‌బీ వీసా ప్రాసెసింగ్‌, ‌రెన్యువల్స్ ఆలస్యమవుతుండటంపై యూఎస్‌ ఎం‌బసీ స్పందించింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని కొందరు…

పాక్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే

-పాక్‌ ‌సైనిక వ్యూహాలను తేలికగా తీసుకోరాదు -కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత శశిథరూర్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, డిసెంబర్‌ 27: ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత శశిథరూర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌తరవాత మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చిందన్నారు. పాక్‌ను తక్కువ అంచనా వేయకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే దానిని నమ్మడానికి లేదన్నారు. పాకిస్థాన్‌లో…

సీడబ్ల్యూసీ భేటీలో సందడి

సోనియా, రాహుల్ తో  సీఎం రేవంత్ సరదా ముచ్చట్లు న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 27: ఢిల్లీలో కాంగ్రెస్ వ ర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ సమావే శానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ నేత…

గుజరాత్ కచ్ లో స్వల్ప భూ ప్రకంపనలు

గాంధీనగర్, డిసెంబర్ 26: గుజరాత్లో లోని కచ్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవిం చాయి. శుక్రవారం తెల్ల వారు జామున 4.30 గంటలకు ఈ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూ ప్రకం పనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4. 4 గా నమోదు అయింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ…

అంతర్‌ ‌జ్ఞానమే అందరికీ శ్రీరామరక్ష

– క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుంది – ప్రతి ఒక్కరూ కర్తవ్య నిర్దేశంతో ముందుకు సాగాలి – భారతీయ విజ్ఞాన్‌ ‌సమ్మేళన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌తిరుపతి, డిసెంబర్‌ 26: ‌మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీప్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌స్పష్టం చేశారు. భౌతిక అంశాల జ్ఞానాన్ని విజ్ఞానమని..…