Category జాతీయం

అమెరికా దాడిలో 40మంది పౌరుల మృతి

– విద్యుత్ వ్యవస్థ దెబ్బ‌తిన‌డంతో పలుచోట్ల అంధకారం – వెనెజువెలా అధికార వర్గాల వెల్లడి వాషింగ్టన్, జనవరి 5: వెనెజువెలాపై అమెరికా సైన్యం చేసిన దాడిలో కనీసం 40 మంది ప్రా ణాలు కోల్పోయినట్లుగా వెనెజువెలాకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మృతుల్లో సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారని చెప్పారు. వెనెజువెలాపై…

దేవుడిని కూడా వదలకపోవడం దారుణం

– శబరిమల బంగారం మాయం కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్య న్యూదిల్లీ, జ‌న‌వ‌రి 5 (ఆర్ఎన్ఏ): శబరిమల బంగారం తాపడాల కేసులో సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడినీ వొదిలిపెట్టలేదంటూ ట్రావెన్‌కోర్‌ ‌దేవస్థానం ‌బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్‌ ‌పిటిషన్‌ను కొట్టివేసింది. కనీసం దేవుడు, ఆలయం జోలికివెళ్లకుండా ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ…

ఈసీఐనెట్ యాప్ మెరుగుదలకు క‌స‌ర‌త్తు

– పౌరుల నుంచి సూచ‌న‌లు కోరుతున్న ఈసీఐ న్యూదిల్లీ, జ‌న‌వ‌రి 3ః ఈసీఐనెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులోని స‌బ్‌మిట్ అండ్ స‌జెష‌న్స్ ట్యాబ్ ద్వారా తమ సూచనలు తెలియజేయాలని దేశ ప్ర‌జ‌ల‌ను భార‌త ఎన్నిక‌ల సంఘం ఆహ్వానిస్తోంది.. పౌరులు జనవరి 10 వరకు తమ సూచనలు పంపవచ్చన్న‌ది. కొత్త ఈసీఐ నెట్ యాప్ ట్రయల్…

బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు

– వరుస దాడుల్లో హిందువుల హతం – తాజాగా మరో హిందూ వ్యాపారి మృతి ఢాకా, జనవరి 3: బంగ్లాదేశ్‌లో వరుస దాడులతో హిందువులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆ దేశంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వరుసగా హిందువులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల ఖోకన్‌ చంద్ర దాస్‌(50) అనే వ్యాపారిపై కొందరు…

స్విస్‌ ‌హోటల్‌లో పేలుడు.. 40మంది మృతి

– న్యూ ఇయర్‌ ‌వేడుకల్లో అపశృతి న్యూదిల్లీ, జనవరి 1: నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్కీ రిసార్ట్ ‌నగరం క్రాన్స్ ‌మోంటానాలో ఓ బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ డియా…

కొత్త ఆశలతో.. కొత్త ఏడాదిలోకి ప్రవేశం

– ప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు న్యూదిల్లీ, జనవరి 1: పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ‌ప్రధాని మోదీ దేశ…

మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దాడులు

– అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఇందర్జీత్‌ సింగ్‌ ఇంట్లో సోదాలు భారీగా లెక్క చూపని బంగారం, వజ్రాలు, నగదు పట్టివేత న్యూదిల్లీ, జనవరి 1: మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి స్వర్ణప్రియ విహార్‌ ప్రాంతంలో ఉన్న అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఇందర్జీత్‌ సింగ్‌ యాదవ్‌, అతని అనుచరుల ఇండ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో…

బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు

– మరో హిందువు దారుణ హత్య ఢాకా, డిసెంబర్‌ 30: ‌బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు కొనసాగుతున్నాయి. వరుసగా హిందువులే లక్ష్యంగా అక్కడి ముష్కర మూకలు కాల్పులకు తెగిస్తున్నాయి. దీపూచంద్ర దాస్‌, అమృత్‌ ‌మండల్‌ అనే హిందూ యువకుల హత్యోదంతాలు మరవక ముందే మరో హిందువు హత్యకు గురయ్యాడు. మయమన్‌సింగ్‌ ‌జిల్లాలోని ఒక కర్మాగారంలో సెక్యూరిటీగార్డుగా విధులు…

బంగ్లా చొరబాట్లను ప్రోత్సహిస్తున్న మమత

– కంచె వేయకుండా మోకాలడ్డిన బెంగాల్‌ ‌సీఎం – కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఘాటు విమర్శలు కోల్‌కతా, డిసెంబర్‌ 30: ‌భారత్‌ ‌బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి మమతా సర్కార్‌ అడ్డం పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా మండిపడ్డారు.  పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి…