Category జాతీయం

యాచ‌కుడి మృతి.. రూ.4.5 లక్షల నగదు లభ్యం

– డబ్బాల్లో దాచుకున్న నగదు గుర్తించిన పోలీసులు తిరువనంతపురం, జనవరి 8: కేరళలో ఓ యాచ‌కుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే అతని వద్ద ఉన్న డబ్బాలో సుమారు రూ.4.5 లక్షల నగదును సీజ్‌ ‌చేశారు. అలప్పుజాలో ఈ ఘటన జరిగింది. వాస్తవానికి ఆ ప్రాంత ప్రజలకు ఆ యాచకుడు సుపరిచితం. రోజూ అతను ఆ…

భారత్‌పై పేలనున్న మరో బాంబ్‌

– ఏకంగా 500 శాతం సుంకాల వింధింపునకు రెడీ – బిల్లును సిద్దం చేసిన అమెరికా వాషింగ్టన్‌,‌ జనవరి 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారత్‌పై మరో బాంబు వేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించే కీలక బిల్లుకు ఆయ‌న‌…

ఐఐసీడిఈఎం–2026కు సన్నాహక స‌మావేశం

న్యూదిల్లీ, జనవరి 8: ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐసీడిఈఎం–2026)కు ముందస్తు సన్నాహకంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు (సీఈవోలు)తో న్యూదిల్లీలోని ఐఐఐడిఈఎంలో సమావేశాన్ని గురువారంనిర్వహించింది. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు భారత్ మండపంలో జరగనున్న ఈ…

ఐదు రాష్ట్రాలకు ఏఐసిసి ఎన్నికల పరిశీలకుల నియామకం

న్యూఢిల్లీ, జ‌న‌వ‌రి 7 : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు సీనియర్ పరిశీలకులను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సన్నాహకాలు, పార్టీ బలోపేతం, సమన్వయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అనుభవజ్ఞులైన నేతలకు బాధ్యతలు అప్పగించింది. అస్సాం రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకులుగా మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్,…

అమెరికాలో చట్టవిరుద్ద పనులు చేయకండి

– అది  వీసాపై ప్రభావం చూపుతుంది – భారతీయ విద్యార్థులకు అమెరికన్‌ ఎం‌బసీ హెచ్చరిక న్యూదిల్లీ,జనవరి7: ఇండియాపై అమెరికా కక్ష కట్టినట్లే ఉంది. ఇటీవల అగ్రరాజ్యం వ్యవహరిస్తోన్న తీరు చూస్తుంటే అట్లే అనిపిస్తోంది. ఒకవైపు సుంకాల పేరుతో ఇండియాపై ట్రంప్‌ ఇష్టారీతిన టారిఫ్స్ ‌విధిస్తుంటే.. మరోవైపు భారతీయ విద్యార్థులపై అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంది. తాజాగా…

ఐఐసీడీఈఎం-2026కు భారత్ ఆతిథ్యం

–  21నుంచి మూడు రోజుల‌పాటు స‌ద‌స్సు న్యూదిల్లీ, జ‌న‌వ‌రి 7ః భారత అంతర్జాతీయ ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణ సదస్సు(ఐఐసీడీఈఎం)–2026ను ఈనెల‌ 21 నుండి 23 వరకు న్యూదిల్లీలోని భారత్ మండపంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐఐడీఈఎం) నిర్వహించ‌నున్న‌ది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి…

దిల్లీలో కాలుష్యానికి తోడు చలి తీవ్రత

న్యూదిల్లీ, జనవరి 7: దిల్లీలో గాలి నాణ్యతలు పడిపోవడమేగాక చలి తీవ్రత కూడా పెరిగింది. బుధవారం ఉదయం, మధ్యాహ్నం దట్టమైన పొగమంచు కురవడంతో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఉదయం దిల్లీలో ఎక్యూఐ 336 స్థాయి వద్ద నమోదైంది. దీంతో వీటి స్థాయిల్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి)…

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఉచిత సలహాలిచ్చారు

– అవేవీ ప‌ట్టించుకోలేదు : విదేశాంగ మంత్రి జైశంకర్‌  న్యూదిల్లీ, జనవరి 7: భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో పశ్చిమ దేశాలు ఉచిత స‌ల‌హాలు ఇచ్చాయంటూ విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు వేల మైళ్ల దూరంలో ఉన్న ఆ దేశాలు ఉద్రిక్తతల సమయంలో ఆందోళన చెందినట్లు చెప్పాయని, కానీ అవేవీ…

హాస్పిటల్‌లో చేరిన సోనియా గాంధీ

– శ్వాసకోస సంబంధ సమస్యలతో .. న్యూదిల్లీ, జనవరి 6: కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ చైర్‌పర్సన్‌ ‌సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌లో చేర్పించారు. సోనియాగాంధీ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. హాస్పిటల్‌ ‌వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా గాంధీకి సీనియర్‌ ‌పల్మనాలజిస్ట్…