Category జాతీయం

దిల్లీలో మరోమారు వాయుకాలుష్యం

న్యూదిల్లీ,జనవరి7 :ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకరంగా మారింది. ఎయిర్‌ ‌క్వాలిటీ 400 పాయింట్లుగా నమోదు కావడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా తయారైంది. అయితే ఈ గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్టు కమిషనర్‌ ఆఫ్‌ ఎయిర్‌ ‌క్వాలిటీ ప్యానెల్‌ ‌తెలిపింది. అయితే ఢిల్లీ – ఎన్సీఆర్‌ ‌లో గాలి నాణ్యత మెరుగుపడడంతో ఇటీవలే…

9‌న తిరుమల ఆన్‌లైన్‌ ‌కోటా టిక్కెట్ల విడుదల

తిరుమల,జనవరి7 : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300ల టికెట్ల ఆన్‌లైన్‌ ‌కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ ‌చేసుకోవాలని కోరారు.తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథిగృహాల ప్రాంతంలో…

బైక్‌పై ఎక్కనన్న మహిళపై హెల్మెట్‌తో దాడి

కేసు నమోదు చేసిన పోలీసులు చండీఘడ్‌,‌జనవరి7 :హర్యానాలో ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్లేందుకు నిరాకరించిన మహిళను హెల్మెట్‌తో కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే తనతో పాటు బైక్‌పై రమ్మని…

అం‌జలి కేసులో అరెస్టయిన నిధిపై డ్రగ్స్ ‌కేసు

మద్యం తాగి స్కూటీ నడపడం వల్లే ప్రమాదం అని వెల్లడి కొట్టి పారేసిన అంజలి తల్లిదండ్రులు న్యూదిల్లీ,జనవరి7 : కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్‌ ‌ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో..…

విమానంలో మహిళపై మూత్రవిసర్జన కేసు

ఎట్టకేలకు నిందితుడు శంకర్‌ ‌మిశ్రా అరెస్ట్ ‌బెంగళూరులో పట్టుకున్నపోలీసులు బెంగళూరు,జనవరి7 : ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కస్టడీకి తరలించారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు శంకర్‌ ‌మిశ్రాను ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం బెంగళూరులో అరెస్టు…

స్కూల్‌ ‌సంక్రాతి సెలవుల్లో మార్పులు

నగరంలో ఆరుచోట్ల సిబిఐ సోదాలు హైదరాబాద్‌,‌జనవరి7:  నగరంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. పాతబస్తీలో ఆరు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ప్రముఖ ఆటోమొబైల్‌ ‌కంపెనీకి చెందిన ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న సదరు సంస్థ తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది.…

సానియా ర్జా రిటైర్మెంట్‌ ‌ప్రకటన

హైదరాబాద్‌,‌జనవరి7 : భారత టెన్నిస్‌ ‌దిగ్గజం సానియా ర్జా రిటైర్మెంట్‌ ‌ప్రకటన చేసింది. 36 ఏండ్ల సానియా.. తను ఆడబోయే చివరి టోర్నీ ఏదో చెప్పేసింది. ఫిబ్రవరిలో దుబాయ్‌ ‌వేదికగా జరగబోయే డబ్ల్యూటీఏ 1000 (విమెన్‌ ‌టెన్నిస్‌ అసోసియేషన్‌) ‌టోర్నీతో తన కెరీర్‌ ‌కు ముగింపు పలకనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జనవరి 16 నుంచి ప్రారంభం…

తెప్పలపై విహరించిన కపిలేశ్వరుడు

తిరుపతి,జనవరి6: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి కపిల తీర్థంలోని పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పోత్సవాన్ని కనులార తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి వారి పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగారు. భక్తులు స్వామివారికి…

స్వల్పంగా పెరిగిన కొరోనా కేసులు

న్యూది•ల్లీ,జనవరి6 : దేశంలో కొరోనా వైరస్‌ ‌కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో…