టిడిపిలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ
పసుపు కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు అంచలంచెలుగగా ఎదిగిన నేత కన్నా అని చంద్రబాబు కితాబు అమరావతి, ఫిబ్రవరి 23 : బిజెపిని వీడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.…
