Category జాతీయం

తిరువనంతపురంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్‌

‌తిరువనంతపురం, ఫిబ్రవరి 24 : కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం లో పూర్తిస్థాయి ఎమర్జెన్సీ  విధించారు. కోజికోడ్‌ ‌లోని కాలికట్‌  ‌నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాన్‌ ‌వెళ్లాల్సిన ఎయిర్‌ ఇం‌డియా ఎక్స్‌ప్రెస్‌  ‌విమానంలో సాంకేతిక సమస్య కారణంగా తిరువనంతపురం మళ్లించిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానంలో హైడ్రాలిక్‌ ‌వైఫల్యం  తలెత్తినట్లు సమాచారం.ఎయిర్‌పోర్ట్ అధికారులు…

ఎపి బిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

గులాబీ కండువా కప్పుకున్న మాజీ మేయర్‌ ‌తాడి శకుంతల అమరావతి, ఫిబ్రవరి 24 : బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆంధ్రప్రదేశ్‌శాఖలో ప్రముఖుల చేరికలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. విజయవాడ మాజీ మేయర్‌ ‌తాడి శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్‌ ‌రాష్ట్ర అధ్యక్షురాలు మేఘవరపు…

లండన్‌ ‌వెళ్లాల్సిన విమానం డిలే

కారణాలు తెలపకపోవడంతో ప్రయాణికుల ఆందోళన హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 24 : శంషాబాద్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ ఎయిర్‌ ‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌ ‌నుండి లండన్‌ ‌వెళ్లాల్సిన ఎయిర్‌ ఇం‌డియా ఫ్లైట్‌ 8 ‌గంటల ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉదయ 6 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్‌ ఇం‌డియా విమానం 11.45 వెళ్తుందని అధికారులు…

మేఘాలయలో కమల వికాసం తథ్యం

ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్‌ ‌విమర్శలు పట్టించుకోం బిజెపి ప్రచార సభలో ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 24 : మేఘాలయ ఎన్నికల్లో బిజెపి దూకుడు పెంచింది. 27న జరిగే ఎన్నికల్లో ముమ్మరం ప్రచారం చేపట్టింది. ప్రదాని మోడీ శుక్రవరాం అక్కడ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ‌వ్యవహార శైలి, ప్రయోగిస్తున్న పదజాలంపై ప్రధాన మంత్రి నరేంద్ర…

ఎపి రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణం

రాజ్‌భవన్‌లో చేయించిన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి హాజరైన సిఎం జగన్‌, ‌చంద్రబాబు, మంత్రులు అమరావతి, ఫిబ్రవరి 24 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర నూతన గవర్నర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌ప్రశాంత్‌కుమార్‌ ‌మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి…

ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్‌

న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : భారత్‌ ‌ప్రస్తుతం ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాప్ట్ అధినేత బిల్‌ ‌గేట్స్ ఇం‌డియాపై ప్రశంసల జల్లు కురిపించారు.రోటా వైరస్‌, ‌కరోనా వైరస్‌ ‌లాంటి వాటికి మందును భారత్‌ ‌లోనే తయారుచేశారు. వీటికోసం గేట్స్ ‌ఫౌండేషన్‌ ‌సహకారం అందిస్తానని వెల్లడించారు. ఇండియన్‌ అ‌గ్రికల్చరల్‌ ‌రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎఆర్‌ఇ) ‌పరిశోధనలకోసం గేట్స్…

విమానం ఎక్కుతూ జారిపడ్డ బైడెన్‌

అం‌తలోనే తేరుకుని విమానంలోకి చేరిన అధ్యక్షుడు న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ఎక్కే క్రమంలో మెట్లపై జారి పడ్డారు. ఉక్రెయిన్‌, ‌పోలాండ్‌ ‌పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌లోకి ఎక్కుతుండగా బైడెన్‌ ‌కాలు స్లిప్‌ అయ్యింది.…

మేఘాలయలో గొడ్డు మాంసంపై ఆంక్షలు లేవు

షిల్లాంగ్‌, ‌ఫిబ్రవరి 23 : మేఘాలయంలో గొడ్డు మాంసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, తాను కూడా గొడ్డు మాంసం తింటానని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ఎర్నెస్ట్ ‌మావ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసంపై ఇతర రాష్టాల్రు ఆమోదించిన తీర్మానంపై తాను ప్రకటన చేయలేనన్న ఆయన.. మేఘాలయలో అందరూ గొడ్డు మాంసం తింటారని, అది…

కర్ణాటకలో సివిల్‌ ‌సర్వెంట్ల మధ్య సద్దుమణగని గొడవ

పరస్పర విమర్శలు…రూప మౌద్గిల్‌కు లీగస్‌ ‌నోటీసు పంపిన ఐఎఎస్‌ ‌రోహిణి బెంగళూరు, ఫిబ్రవరి 23 : కర్ణాటకలో ఇటీవల హాట్‌టాపిక్‌గా మారిన ఇద్దరు సివిల్‌ ‌సర్వెంట్‌ అధికారుల తతంగం ఇంకా సద్దుమణగలేదు. వారి పర్సనల్‌ ‌ఫైట్‌ ‌కాస్తా ప్రభుత్వం దగ్గరికి చేరడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను…