విడుదలయిన వృద్ద ఖైదీకి సన్మనాం

శాలువా కప్పి సత్కరించిన జైలు అధికారులు అయోధ్య,జనవరి9 : సాధారణంగా జైలులో శిక్ష అనుభవించే ఖైదీని.. అతడి శిక్ష పూర్తయిన వెంటనే అక్కడి నుంచి పంపేస్తారు. అతడికి సంబంధించిన వస్తువులను ఇచ్చి.. ఇంటికి సాగనంపుతారు. కానీ.. ఆ జైలులో మాత్రం ఐదేళ్ల శిక్ష అనుభవించిన ఓ వృద్ద ఖైదీకి అధికారులు సన్మానం చేసి పంపించారు. ఉత్తరప్రదేశ్…







