ఛత్రపతి శంభాజీ నగర్గా మారనున్న ఔరంగాబాద్
రెండు నగరాల పేర్ల మార్పునకు కేంద్రం ఆమోదం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 25 : మహారాష్ట్రలో రెండు నగరాల పేరు మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔరంగాబాద్ పేరును ’ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ నగరానికి ’ధరాశివ్’గా పేరు మార్చేందుకు కేంద్రం అనుమతించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్లో…
