విశాఖ నుంచే మళ్లీ పోటీ చేస్తా
ఏదైనా పార్టీ విధానం నచ్చితే ఆలోచిస్తా లేదంటే ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతా మాజీ జెడి లక్ష్మీనారాయణ వెల్లడి విశాఖపట్నం, ఫిబ్రవరి 21 : వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ పోటీ చేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. మనదేశంలో ఇండిపెండెంట్గా పోటీచేసే వెసలుబాటు ఉందన్నారు. ఈమేరకు ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. మంగళవారం…
