Category జాతీయం

మోడీ ప్రభుత్వం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది

గురునానక్‌ ‌ప్రపంచానికి ప్రేమ, సోదర భావం, సహన మార్గాన్ని నేర్పితే… కేంద్రం విధానాలతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు నాశనం ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్న కేంద్రం పంజాబ్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 12 : సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ ‌దేశానికే కాకుండా ప్రపంచానికే…

రెపరెపలాడిన భారతీయ చలనచిత్ర కీర్తిపతాక

ఆర్‌ఆర్‌ఆర్‌ ‌చిత్రం నాటునాటు పాటకు గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు భారత్‌ ‌గర్వపడేలా చేశారు : చిత్ర బృందానికి ప్రధాని మోదీ ప్రశంస ఆసియాలోనే తొలిసారిగా గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు కాలిఫోర్నియా/న్యూదిల్లీ, జనవరి 11 : భారతీయ చలనచిత్ర కీర్తపతాక మరోమారు ఎగిరింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. టాలీవుడ్‌ ‌టాప్‌ ‌దర్శకుడు రాజమౌళి రూపొందించిన…

దేశంలో అదుపులోనే కొరోనా వ్యాప్తి

న్యూ దిల్లీ, జనవరి 11 : భారత్‌లో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,80,926 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 171 పాజిటివ్‌ ‌కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,386కి చేరింది. ప్రస్తుతం…

జమ్మూకాశ్మీర్‌లో విషాదం

లోయలోజారిపడి ముగ్గురు జవాన్ల మృతి శ్రీనగర్‌, ‌జనవరి 11 : జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని మాచల్‌ ‌సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్‌ ‌చేస్తున్న ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు. బుధవారం ఉదయం లైన్‌ ఆఫ్‌ ‌కంట్రోల్‌ ‌వెంబడి పెట్రోలింగ్‌ ‌చేస్తుండగా చినార్‌ ‌క్రాప్స్‌కు చెందిన జేసీఓతోపాటు మరో ఇద్దరు…

కర్ణ్‌ప్రయాగ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు

డెహ్రాడూన్‌, ‌జనవరి 11 : ఉత్తరాఖండ్‌లోని కర్ణ్‌ప్రయాగ్‌లో కూడా జోషీమఠ్‌ ‌తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది వారి ఇండ్లను వదిలి వేరే చోట్లకు వెళ్తున్నారు. పలు చిన్నచిన్న కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడా జరుగు తున్నాయి. దీంతో కర్ణ్‌ప్రయాగ్‌ ‌ప్రజలు తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానిక మున్సిపాలిటీ…

గురుగ్రామ్‌లో అగ్రిప్రమాదం : 50 గుడిసెలు దగ్ధం

న్యూ దిల్లీ, జనవరి 11 : హర్యానాలోని గురుగ్రాంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్‌ 66‌లోని ఓ స్లమ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో 50కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. స్ధానికులు సమాచారం అందించడంతో ఘటనా ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి కారణాలేమిటన్నది ఇంకా వెల్లడికాలేదు.…

అం‌బానీ పాఠశాలకు బాంబు బెదిరింపు

తనిఖీ అనంతరం ఫేక్‌ ‌కాల్‌గా గుర్తింపు ముంబై, జనవరి 11 : ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇం‌డస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అం‌బానీకి చెందిన బాంద్రా కుర్లా ప్రాంతంలోని ధీరూభాయ్‌ అం‌బానీ ఇంటర్నేషనల్‌ ‌పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఆగంతకుడు పాఠశాల ల్యాండ్‌లైన్‌ ‌నంబర్‌కు కాల్‌…

కోల్‌కతా ఎన్‌ఐడబ్ల్యుఎఎస్‌కు శ్యామ్‌‌ప్రసాద్‌ ‌ముఖర్జీ పేరు

కేంద్ర మంమ్రండలి ఎక్స్-‌పోస్ట్ ‌ఫ్యాక్టో ఆమోదం హైదరాబాద్‌, ‌పిఐబి, జనవరి 11 : కోల్‌ ‌కాతా లోని జోకాలో గల నేశనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌డ్రింకింగ్‌ ‌వాటర్‌, ‌సానిటేషన్‌ అం‌డ్‌ ‌క్వాలిటీ పేరును మార్చివేస్తూ ఆ సంస్థకు డాక్టర్‌ ‌శ్యామా ప్రసాద్‌ ‌ముఖర్జీ నేశనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ‌వాటర్‌ ఎం‌డ్‌ ‌సానీటేషన్‌(ఎస్‌ ‌పిఎమ్‌-ఎన్‌ఐడబ్ల్యుఎఎస్‌) అనే పేరు…

మహిళపై సామూహిక అత్యాచారం

మాజీ ఎమ్మెల్యేతో పాటు ఐఎఎస్‌పై కేసు పాట్నా,జనవరి11:  బీహార్‌ ‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కామంతో కళ్లు మూసుకుపోయిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజీవ్‌ ‌హన్స్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే గులాబ్‌ ‌యాదవ్‌ ఓ ‌మహిళా న్యాయవాదిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని పాయింట్‌ ‌బ్లాక్‌ ‌లో…