Category జాతీయం

యమున హైవేపై ఘోర ప్రమాదం

డివైడర్‌ను ఢీకొన్న బోల్తాపడ్డ బస్సు – చిన్నారి సహా ముగ్గురు మృతి లక్నో,ఫిబ్రవరి27 :ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌లోని మధుర – యమున ఎక్స్ ‌ప్రెస్‌ ‌హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బిహార్‌ ‌వెళ్తున్న డబుల్‌ ‌డెక్కర్‌ ‌బస్సు డివైడర్‌ ‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో…

జాతీయమహిళా కమిషన్‌ ‌సభ్యురాలిగా ఖుష్బూ

న్యూదిల్లీ,ఫిబ్రవరి27 : సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్‌ ‌జాతీయ మహిళా కమిషన్‌ ‌సభ్యురాలిగా నామినేట్‌ అయ్యారు. ఖుష్బుతో పాటు మమతా కుమారిల్‌, ‌డెలినా ఖోంగ్‌ ‌డుప్‌ అనే  మరో ఇద్దరు మహిళలను కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ ‌చేసింది. వీళ్లు మూడు సంవత్సరాల పాటు సభ్యులుగా కొనసాగనున్నారు. ఖుష్బుకి మెంబర్‌ ‌గా పదవి దక్కడంపై…

నా రాజకీయ ఇన్నింగ్స్ ‌ముగిసినట్లే

రాహుల్‌ ‌జోడో యాత్ర పార్టీకి ఓ టర్నింగ్‌ ‌పాయింట్‌ ‌యాత్రతో దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని రుజువయింది బీజేపీ విద్వేశాగ్ని రగులుస్తుంది ఖర్గే నాయకత్వంలో 2024 ఎన్నికలకు సన్నద్ధం ఎఐసిసి ప్లీనరీలో సోనియా గాంధీ ప్రియాంకపై కార్యకర్తల ప్రత్యేక అభిమానం….గులాబీ పూల తివాచీ పరచి స్వాగతం రాయ్‌పూర్‌, ‌ఫిబ్రవరి 25 : రాజకీయాల్లో…

మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్ల హతం

రాయ్‌పూర్‌, ‌ఫిబ్రవరి 25 : ఛత్తీస్‌గఢ్‌ ‌సుక్మా జిల్లా జగర్‌గుండా పోలీసు స్టేషన్‌ ‌పరిధిలోని కుందేడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అమరులైన జవాన్లను ఏఎస్‌ఐ ‌రామ్‌నాగ్‌, ‌కానిస్టేబుల్‌ ‌కుంజమ్‌…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 25 : శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. శుక్రవారం  రాత్రి 7:30 గంటలకు దుబాయ్‌  ఇఐ-528 ‌విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా 823 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు బంగారాన్ని అండ్‌ ‌వేర్‌ ‌లో దాచినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ  47 లక్షల వరకు…

ఆన్నాడిఎంకె సురక్షితుల చేతుల్లో లేదు

కలసికట్టుగా పోరాడితేనే విజయం పార్టీ మాజీ కార్యదర్శి శశికళ చెన్నై, ఫిబ్రవరి 25 : అన్నాడీఎంకే సురక్షితులైన నాయకలు చేతుల్లో లేదని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ  అన్నారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి…

దేశంలో వేర్వేరు ప్రమాదాల్లో నెత్తురోడిన రోడ్లు

మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ఒడిషాల్లో ప్రమాదాలు మొత్తం 18 మంది దుర్మరణం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 25 : దేశంలో రోడ్లు నెత్తురోడాయి. వేర్వేరు ఘటనల్లో కనీసం 26 మంది మృత్యువాత పడ్డారు. మూడు రాష్ట్రాల్లో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సప హాస్పిటళ్లకు తరలించి చికిత్స…

అం‌తర్జాతీయ వేదికపై ట్రిపుల్‌ ఆర్‌ ‌సత్తా

కాలిఫోర్నియా, ఫిబ్రవరి 25 : అంతర్జాతీయ వేదికపై ట్రిపుల్‌ ఆర్‌ ‌సత్తా చాటుతుంది. ఇప్పటికే ఎన్నో అవార్డస్ ‌సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో అవార్డ్ అం‌దుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ ‌రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్‌ ‌డ్రామా ఇప్పటికే గోల్డెన్‌ ‌గ్లోబ్‌, ‌క్రిటిక్‌ ‌ఛాయిస్‌ ‌సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. తాజాగా…

‌ప్రిన్స్‌పాల్‌పై పెట్రోల్‌ ‌పోసి తగులబెట్టిన విద్యార్థి

చికిత్స పొందుతూ ప్రిన్సిపాల్‌ ‌మృతి భోపాల్‌, ‌ఫిబ్రవరి 25 : మధ్యప్రదేశ్‌ ఇం‌డోర్‌లోని బీఎం ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌పై ఓ విద్యార్థి పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించిన ఘటనలో.. 80 శాతం కాలిన గాయాలతో ప్రిన్సిపాల్‌ ‌చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు. అశ్‌తోష్‌ శ్రీ‌వాస్తవ(24)…